మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు శ్రీశైల దివ్యక్షేత్రానికి నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ వెంకటాపురం నుంచి మాత్రమే భక్తులు పాదయాత్రగా వెళ్లాల్సి ఉంటుందని ప్రాజెక్ట్ టైగర్ ఆత్మకూరు...
సనాతన ధర్మానికి మార్గం చూపించే వేదికగా అంతర్జాతీయ ఆలయాల సదస్సు, ప్రదర్శన (ఐటీసీఎక్స్)-2025 దోహదం చేస్తుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ పేర్కొన్నారు. తిరుమల శ్రీవారు కొలువైన...
దేశ సంస్కృతి, వారసత్వాన్ని పరిరక్షించడంలో దేవాలయాలపాత్ర చాలా ప్రధానమైనదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాకుండా... అభివృద్ధికి ఆదాయ...
తిరుపతిలోని ఆశా కన్వెన్షన్ హాలులో సోమవారం సాయంత్రం ప్రారంభమైన అంతర్జాతీయ ఆలయాల సదస్సు, ప్రదర్శన (ఐటీసీఎక్స్)-2025 సదస్సుకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ - ఆరెస్సెస్ సర్...
ఘాజీపూర్ ఎంపీ అఫ్జల్ అన్సారీ (సమాజ్ వాదీ పార్టీ) మహా కుంభమేళాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సంగం ఒడ్డున స్నానం చేయడం వల్ల నేరుగా వైకుంఠానికే వెళ్తామన్న...