News

News

చర్చిలు, మసీదులపై లేని నియంత్రణ దేవాలయాలపైనే ఎందుకో? అలోక్ కుమార్

చర్చిలు, మసీదులపై ప్రభుత్వం కంట్రోల్ లేనప్పుడు కేవలం హిందూ మందిరాలపైనే ఎందుకు నియంత్రణ వుంచుతోందని విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్ సూటిగా ప్రశ్నించారు.కాశీ, మథుర మందిరాల పునరుద్ధరణ కేవలం తమ లక్ష్యం కాదని, అదో అచంచలమైన విశ్వాసంతో కూడిన నిర్ణయంగా...
News

అధికారికంగా శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం

ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మ వారి ఆత్మార్పణం రోజును ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఈ మేరకు రాష్ట్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏటా ‘మాఘ శుద్ధ విదియ’ తిథి నాడు రాష్ట్ర...
News

ఇస్రో నూరవ లాంచ్‌ విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈ ఉదయం 6.23 నిమిషాలకు జిఎస్‌ఎల్‌వి-ఎఫ్15ను విజయవంతంగా లాంచ్ చేసింది. ఆ రాకెట్ తను తీసుకువెళ్ళిన ఎన్‌విఎస్-02 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో సురక్షితంగా చేర్చింది. ఇది శ్రీహరికోట నుంచి ఇస్రో చేసిన వందవ లాంచ్....
News

మహా కుంభమేళాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. యాత్ర వివరాలు ఇలా..

భక్తుల సౌకర్యార్థం ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు విజయవాడ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ప్రజారవాణాధికారి ఎం.వై దానం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాత్రలో ప్రయాగరాజ్‌తో పాటు అయోధ్య, కాశీ పుణ్యక్షేత్రాలను దర్శించుకొనే విధంగా రానుపోను...
ArticlesNews

కాశీ-మథుర ఆలయాలను తిరిగి పొందేందుకు విశ్వహిందూ పరిషత్ ప్రణాళిక

కాశీ మథుర దేవాలయాలను మళ్ళీ పొందడానికి ప్రయత్నించడం కేవలం లక్ష్యం కాదని, అది తిరుగులేని నిర్ణయమని విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్ ప్రకటించారు. విహెచ్‌పి ఆదివారం నిర్వహించిన సంత్ సమ్మేళన్‌లో మాట్లాడుతూ ఆయన 1984లో జరిగిన ధర్మ సంసద్ చేసిన...
News

వైభవంగా సిరిమాను సంబరం

పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర పోలమాంబ అమ్మవారికి రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. మంత్రి సంధ్యారాణి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం...
News

మళ్లీ మానస సరోవర యాత్ర

భారత్‌–చైనా సంబంధాల మెరుగుదల దిశగా మరిన్ని కీలక అడుగులు పడ్డాయి. ఈ వేసవి నుంచి కైలాస మానస సరోవర యాత్ర పునఃప్రారంభం కానుంది. ఇరుదేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులను కూడా పునరుద్ధరించనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం బీజింగ్‌ వెళ్లిన...
News

‘ఆలయ దర్శనంపై సర్వే’ కార్యక్రమం

ఆలయాలకు వచ్చే భక్తులకు అందుతున్న సౌకర్యాలు, ఇబ్బందులు తెలుసుకునేందుకు రాష్ట్ర దేవాదాయశాఖ ‘ఆలయ దర్శనంపై సర్వే’ కార్యక్రమం చేపడుతుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 7 ప్రధాన ఆలయాలు అన్నవరం, సింహాచలం, ద్వారకా తిరుమల, విజయవాడ, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలంలలో క్యూఆర్‌ కోడ్‌లను...
1 1,078 1,079 1,080 1,081 1,082 3,078
Page 1080 of 3078