News

News

పాకిస్తాన్ కాల‌నీ కాదు.. ఇక‌పై భ‌గీర‌థ కాల‌నీ

విజ‌య‌వాడ అర్బ‌న్ 62వ డివిజ‌న్ ప‌రిధిలో ప్ర‌స్తుతం పాకిస్తాన్ కాల‌నీగా పిలుస్తున్న ప్రాంతాన్ని చ‌ట్ట ప్ర‌కారం భ‌గీర‌థ కాల‌నీగా నామ‌క‌ర‌ణం చేయ‌డం జ‌రిగింద‌ని, ఈ ప్రాంత నివాసితుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 60 మంది ఆధార్ చిరునామాను మార్చ‌డం జ‌రిగింద‌ని ఎన్టీఆర్...
News

రాష్ట్రీయ హిందూ వాహిని గోమాత పాదయాత్ర

గోరక్షణ, భూ సంరక్షణ, దేశ సుభిక్షతను కాంక్షిస్తూ బాలకృష్ణ గురుస్వామి కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు చేపట్టిన గోమాతతో పాదయాత్ర తిరుపతికి చేరుకుంది. తొలుత మంగళం రోడ్డులోని బొంతాల­మ్మ ఆలయం వద్ద స్థానికులు, రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన సభ్యులు గోమాత...
News

షరియా నుంచి మినహాయింపు ఇవ్వండి : సుప్రీంకోర్టును ఆశ్రయించిన ముస్లిం మహిళ

తనను ఇస్లామిక్‌ ధార్మిక న్యాయశాస్త్రం షరియా నుంచి మినహాయించి భారతీయ వారసత్వ చట్టం పరిధిలోకి తేవాలంటూ కేరళకు చెందిన ఓ ముస్లిం మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అభ్యర్థనపై తన విధానాన్ని తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ఆదేశించింది....
News

భారతదేశంలోని మైనార్టీలు ఇండోనేసియా బాటలో నడవాలి

ఇండోనేసియా ముస్లిం మెజార్టీ దేశమైనప్పటికీ తన భారతీయ వారసత్వాన్ని గౌరవిస్తోందని, ఇక్కడున్న మైనార్టీలు సైతం అదే బాటలో నడవాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అభిప్రాయపడ్డారు.లక్నోలో టైమ్స్‌ నౌ - నవభారత్‌ ఏర్పాటుచేసిన ‘‘మహాకుంభ్‌ సమాగమ్‌’’ సదస్సులో ఆయన మాట్లాడారు. సమాజ్‌వాదీ...
News

బయటపడిన మరో పురాతన రాత్రి విగ్రహం

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలం కోటకొండ పంచాయతీ ఏటిగడ్డ పల్లె సమీపంలో పొలంలో కౌలు రైతు వెంకటేష్ పొలం ట్రాక్టర్ తో దుండుతుండగా రెండు దేవత విగ్రహాలు బయటపడి సంచలనం కాగా ఏకంగా మహావిష్ణువు అవతార పురుషుడి విగ్రహం బయటపడడంతో మండలంలో...
News

గణతంత్ర దినాన జాతీయ జెండా కింద గోమాంసం అమ్మిన మొహిసిన్

మహారాష్ట్ర మాలేగావ్ జిల్లాలో గణతంత్ర దినోత్సవం నాడు ఘోరం జరిగింది. పావర్‌వాడీ పోలీస్ స్టేషన్ పరిధిలో మొహిసిన్ అనే వ్యక్తి జాతీయ పతాకం కిందనే గోమాంసం విక్రయిస్తున్న సంఘటన వెలుగు చూసింది. మాలేగావ్‌ నగరపాలక సంస్థలో సీనియర్ అధికారి అయిన మనీష్...
News

వక్ఫ్ బోర్డు రద్దు చేయండి… ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న ముస్లిం సమాజం

వక్ఫ్ బోర్డు విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని గ్వాలియర్ ముస్లిం సమాజం ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది. ఎలాగైనా వక్ఫ్ బోర్డు భరతం పట్టాలని డిమాండ్ చేస్తోంది. ముఖ్యంగా శ్మశాన వాటికల భూమిని కూడా వక్ఫ్ లోని కొందరు అక్రమంగా ఆక్రమించుకున్నారని,...
News

దర్శనం వాయిదా వేసుకోండి : అయోధ్య ట్రస్ట్ అభ్యర్థన

అయోధ్యలో విపరీతమైన భక్తుల తాకిడి మొదలైంది. మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించి, రామ్ లల్లా దర్శనార్థం వచ్చేస్తున్నారు. 30 గంటల్లోనే 25 లక్షల మంది దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కీలక ప్రకటన చేసింది. భక్తులందరూ తమ...
1 1,075 1,076 1,077 1,078 1,079 3,079
Page 1077 of 3079