News

News

జేకే ఉగ్ర సంఘటనల్లో జనవరిలో మూడే మరణాలు: గత 20ఏళ్ళ కనిష్ఠ స్థాయి

ఈ యేడాది జనవరిలో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద సంబంధిత హింసలో మొత్తం 31 రోజులకు గానూ 3 మరణాలే నమోదయ్యాయి. గత ఇరవై ఏళ్ళలో ఏదైనా ఒక నెలలో ఇంత తక్కువ హింస జరగడం ఇదే మొదటిసారి. కొద్ది రోజుల క్రితం జమ్మూ...
News

సంస్కృతి పరిరక్షణ అవశ్యం

విదేశాల్లో ఉన్న పిల్లలకు కూడా భారతీయ సంస్కృతి గురించి అవగాహన ఉందని.. కానీ దేశంలో ఉంటున్నవారు మర్చిపోవడం విచారకరమని శ్రీశైలపీఠం జగద్గురు చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య స్వామీజీ అన్నారు. సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు అందరూ కలిసిరావాలని ఆయనతో పాటు పలువురు ఆధ్యాత్మికవేత్తలు...
News

మహా కుంభమేళా నుంచి.. అఖాడా సాధువుల తిరుగుముఖం

ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీసంగమంలో జనవరి 13 నుంచి కొనసాగుతున్న మహా కుంభమేళా అధికారికంగా ఫిబ్రవరి 26న ముగియనుండగా, ఈ మేళాకు ఆధ్యాత్మిక పరిమళాన్ని అద్దిన 13 అఖాడాల సాధువులు క్రమంగా తిరుగుముఖం పడుతున్నారు. దీనికి సూచికగా ఆయా అఖాడాల ధర్మ ధ్వజాలను వారు...
News

భారత రాజ్యాంగం మీ తండ్రిదా? ఒవైసీపై విరుచుకుపడ్డ కేంద్ర మంత్రి

వక్ఫ్ బిల్లు విషయంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పరోక్షంగా ప్రభుత్వాన్ని బెదిరించడం ప్రారంభించారు. మసీదు కాదు కదా... తమకి సంబంధించిన ఒక్క అంగుళం భూమి కూడా ఇచ్చేదే లేదంటూ పార్లమెంట్ లో బెదిరింపులకు దిగారు. దీనికి అంతే దీటుగా కేంద్ర...
News

ఔషధాల సరఫరాయే లేదంటూ పాక్‌లో మెడికల్స్ బంద్

పాకిస్తాన్‌లో మెడికల్ దుకాణుదారులు తమ మెడికల్స్‌ని మూసేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఖైబర్ పఖ్తున్ ప్రావిన్స్‌లోని కుర్రం జిల్లాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఈ బంద్ కొనసాగుతోంది. తమకు సరైన సమయంలో, సరైన విధంగా ఔషధాలను సరఫరా చేయడమే లేదని మెడికల్...
News

2027లో చంద్రయాన్ -4 ప్రయోగం

చంద్రుడిపై అన్వేషణకు ఇస్రో (ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ ప్రయాణంలో మరో ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సిద్ధమవుతోంది. 2027లో చంద్రయాన్ -4 మిషన్‌ను ప్రయోగించనున్నట్లు కేంద్ర సైన్స్ & టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. చంద్రుని శిలల...
News

సమాజాన్ని సంస్కృతితో ఏకం చేయాలి

దేశంలో పాశ్చాత్య విద్యావిధానాలను అవలంబించడంతో సామాజిక వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని.. వ్యక్తి కేంద్రీకృత పోటీతత్వం పెరిగిందని మహారాష్ట్ర లాథూర్‌లోని అర్థక్రాంతి ప్రతిష్ఠాన్‌ వ్యవస్థాపకులు అనిల్‌ బొకిల్‌ అన్నారు. ఇది రానురానూ మరింత సమస్యాత్మకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మన సంస్కృతి...
News

11 నుంచి తిరుపతమ్మ పెద్ద తిరునాళ్ల

ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు గోపయ్య సమేత తిరుపతమ్మ పెద్ద తిరునాళ్ల ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. అదే రోజు పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ కల్యాణోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ రూ.1.19 కోట్ల అంచనాతో ఏర్పాటుచేయనుంది. పెద్ద తిరునాళ్లలో...
1 1,057 1,058 1,059 1,060 1,061 3,079
Page 1059 of 3079