News

News

కులశేఖరపట్టినం నుంచి మరో రెండేళ్లలో రాకెట్ ప్రయోగం

తమిళనాడులోని కులశేఖరపట్టినం నుంచి మరో రెండేళ్లలో రాకెట్ను అంతరిక్షంలోకి ప్రయోగిస్తామని ఇస్రో ఛైర్మన్‌ నారాయణన్‌ తెలిపారు. ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తన సొంత జిల్లా కన్నియాకుమరికి ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడి నుంచి వచ్చాం,...
News

ముజిబుర్ రెహమాన్ చారిత్రాత్మక నివాసంపై దాడి

'బంగ్లా బంధు’ గా పేరొందిన బంగ్లాదేశ్ వ్యవస్థాపక నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ ధన్మొండి 32 వద్ద ఉన్న చారిత్రాత్మక నివాసంపై హింసాత్మక గుంపు దాడి చేసింది. ఢాకా ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం, ఈ విధ్వంసకర దాడి ఆస్తిని తీవ్రంగా దెబ్బతీసింది....
News

‘చొరబాటు రహితం’ గా జమ్మూ కాశ్మీర్‌

‘చొరబాటు రహితం’ చేయాలనే లక్షంతో జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదంపై పోరును ఉద్ధృతం చేయాలని భద్రతా సంస్థలు అన్నిటినీ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఆదేశించారు. జమ్మూ కాశ్మీర్‌లో భద్రత పరిస్థితిపై ఢిల్లీలో రెండు రోజుల్లో రెండు ఉన్నత స్థాయి...
ArticlesNews

సింధు లిపి గుట్టు విప్పితే 10లక్షల డాలర్లు: తమిళ డీఎంకే ప్రభుత్వం ప్రకటన మర్మమేంటి?

వేల యేళ్ళ క్రితం విలసిల్లిన సింధులోయ నాగరికత ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికతల్లో ఒకటి. ఆ నాగరికత ఉచ్చదశలో ఉన్నప్పుడు అక్కడ జనాభా 50లక్షల పైమాటే అని అంచనా. ఆనాటి అద్భుతమైన నగర ప్రణాళిక, మౌలిక సదుపాయాలు ఈనాటికీ విస్మయపరుస్తున్నాయి. అయితే...
News

పెళ్ళి ఊరేగింపుపై ముస్లిముల రాళ్ళదాడి

ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 2 ఆదివారం నాడు ఒక పెళ్ళి ఊరేగింపు మీద దాడి జరిగింది. కొందరు ముస్లిం యువకులు మూకదాడి చేసి రాళ్ళు రువ్వారు, ఆ ఊరేగింపులో ఉన్న మహిళల ఆభరణాలను దోచుకున్నారు. ఆ దాడికి పాల్పడిన నిందితులు...
News

ప్రాచీన గిరిజన విజ్ఞానం అమూల్యమైనది

ప్రాచీన గిరిజన విజ్ఞానం చాలా గొప్పది, అమూల్యమైనదని విజయనగరం కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయ వైస్ చాన్సలర్ ఆచార్య టీవీ కట్టిమని అన్నారు. గిరిజనులకు తెలిసిన విజ్ఞానం ప్రకృతి ప్రసాదించిన వరమని... దాని ద్వారా గ్రహాల గతులు, రుతువులు, పంటలకు సంబంధించిన...
News

సూర్య నమస్కారాలతో ఆధ్యాత్మిక భావన

సూర్య నమస్కారాలతో సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక భావన సాధ్యమవుతుందని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కృష్ణా జిల్లా ప్రచారక్ శ్రీనాథ్ తెలిపారు. రథసప్తమి సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా గన్నవరంలోని శ్రీ క్షేత్ర హనుమంతపురం,...
News

చినకళ్లేపల్లిలో కాకతీయుల నాటి శిలాశాసనం

కృష్ణాజిల్లా ఘంటసాల మండలం చినకళ్లేపల్లి గ్రామంలో కాకతీయుల నాటి శిలా శాసనం వెలుగులోకి వచ్చింది. ఈ నెల ఒకటిన చినకళ్లేపల్లికి చెందిన అంగత వరప్రసాదరావు ఈ శిలాశాసనాన్ని ఫొటోలు తీయించి మైసూరు ఆర్కియాలజీ డైరెక్టర్‌ మునిరత్నం రెడ్డికి పంపారు. అప్పటి అచ్చ...
1 1,058 1,059 1,060 1,061 1,062 3,079
Page 1060 of 3079