News

News

కుంభమేళాకు పాకిస్తాన్ హిందువులు

యూపీలోని ప్ర‌యాగ్‌రాజ్‌ మ‌హా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి పెద్దఎత్తున భ‌క్తులు తరలివస్తున్నారు. దాయాది దేశమైన పాకిస్తాన్ నుంచి 68 మంది హిందువులు ప్ర‌యాగ్‌రాజ్ చేరుకున్నారు. అనంతరం త్రివేణి సంగ‌మంలో పుణ్య స్నానాలు ఆచ‌రించి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు. తమది సింధ్...
News

ముగ్గురు పిల్లలను కనండి : హిందూ యువతకు వీహెచ్‌పీ పిలుపు

హిందూ యువత జనాభా అసమతుల్యతను అధిగమించాలని, ప్రతి జంటా ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు కంటామని హిందూ యువత యావత్తూ ప్రతిన పూనాలని విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) పిలుపునిచ్చింది. ప్రస్తుత జననరేటు కొనసాగితే హిందువుల జనాభా తగ్గుతుందని సంస్థ పేర్కొంది....
News

చైనా పార్ట్స్‌ వాడారా.. ఆ డ్రోన్లు మాకొద్దు : డీల్స్‌ రద్దు చేసుకొన్న భారత్‌..

రక్షణ రంగంలో చైనా తయారీ విడిభాగాల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. తాజాగా బీజింగ్‌ నుంచి దిగుమతి చేసుకొన్న పార్ట్‌లను వాడుతున్నట్లు గుర్తించిన కంపెనీలకు కేటాయించిన 3 కాంట్రాక్టులను రద్దు చేసుకొంది. సాయుధ దళాల రవాణా అవసరాల నిమిత్తం మొత్తం...
ArticlesNews

బిష్ణోయి స్త్రీలు..: చెట్ల కోసం తలలు ఇచ్చారు

‘పచ్చటి చెట్టు నరకకూడదు’ అని బిష్ణోయ్‌ తెగ మొదటి నియమం. మన దేశంలో పర్యావరణానికి మొదటి యోధులు బిష్ణోయ్‌ స్త్రీలే. కరువు నుంచి రక్షించే‘ఖేజ్రీ’ చెట్లను 1730లో రాజభటులు నరకడానికి వస్తే అమృతాదేవి అనే మహిళ తన తల అర్పించి కాపాడుకుంది....
News

పీఓకేలో హమాస్ కి మద్దతుగా ఇస్లామిక్ ఉగ్రవాదుల భారీ ర్యాలీ… వీడియో వైరల్

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలకు వెన్నుదన్ను లభించింది. హమాస్ ఉగ్రవాదులను బలపరుస్తూ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు హమాస్ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించాయి.ఇన్నాళ్లూ కేవలం పశ్చిమాసియాకే పరిమితమైన హమాస్.. ఇప్పుడు విస్తరణపై దృష్టి పెట్టిందా? అన్న అనుమానాలు...
News

దేవాలయాలకు పూర్తి సహకారాలు

మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈ నెల 26న జిల్లాలోనే వివిధ దేవదాయ, ధర్మదాయశాఖ పరిధిలోని దేవాలయాలకు జిల్లా యంత్రాంగం నుంచి సహాయ సహకారాలు అందించనున్నట్లు డా. బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి చెప్పారు. కలెక్టరేట్‌లో మహాశివరాత్రి నిర్వహణ ఏర్పాట్లతో పాటు...
News

రాతి మండపాల సహజత్వాన్ని కాపాడండి

నంద్యాల జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రమైన మహానందిలో పంచలింగాల రాతి మండపాల సహజత్వాన్ని కాపాడాలని ఆలయ అధికారులను దేవదాయశాఖ జాయింట్‌ కమిషనర్‌ చంద్రశేఖర ఆజాద్‌ సూచించారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన నిమిత్తం మహానందికి చేరుకున్నారు. అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేపట్టారు. రథసప్తమి...
ArticlesNews

పంపనూరులో రాతియుగం ఆనవాళ్ళు

అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు సమీపంలోని కొండపై రాతియుగం నాటి రేఖా చిత్రాలు వెలుగుచూశాయి. ఇక్కడి రాళ్లపై పదునైన రాతితో గీసిన తెలుపు రంగు రాతి చిత్రాలు, మూపురపు ఎద్దులు, వృత్తంతో కూడిన త్రిశూలం, వివిధ పక్షుల ఆకృతులను బళ్లారి...
1 1,056 1,057 1,058 1,059 1,060 3,079
Page 1058 of 3079