కుంభమేళాకు పాకిస్తాన్ హిందువులు
యూపీలోని ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివస్తున్నారు. దాయాది దేశమైన పాకిస్తాన్ నుంచి 68 మంది హిందువులు ప్రయాగ్రాజ్ చేరుకున్నారు. అనంతరం త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తమది సింధ్...







