మహాకుంభమేళా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
మహాకుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు. ఇవాళ ఉదయం ప్రయాగ్రాజ్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు యూపీ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్ స్వాగతం పలికారు.అనంతరం ఆమె త్రివేణి సంగమం...







