News

ArticlesNews

ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్ నుండి సనాతన- బౌద్ధ ఐక్యత సందేశం

ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్ నుండి ప్రపంచంలోని అనేక దేశాల నుండి వచ్చిన భంతే, లామాలు, బౌద్ధ సన్యాసులు, సనాతన మత నాయకుల సమక్షంలో సనాతన-బౌద్ధ ఐక్యత సందేశం ఇచ్చారు. బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి సందేశాన్ని...
News

సింహగిరిపై అన్యమత వాహనం

విశాఖపట్నం సింహగిరిపైకి యథేచ్ఛగా అన్యమతస్తుల వాహనాలు వస్తున్నా.. సింహాచలం అప్పన్న దేవస్థానం అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. సింహగిరికి వెళ్లే టోల్‌గేట్ల వద్ద అన్యమతస్తుల వాహనాలు, అన్యమత ప్రచార వ్యాఖ్యలు ఉన్న వాహనాలకు అనుమతి లేదనే బోర్డులు ఉంటాయి. అయితే...
ArticlesNews

హిందూ మున్నాని ఆందోళనలకు మద్రాస్ హైకోర్ట్ అనుమతి

రాజ్యాంగబద్ధమైన పరిమితులకు లోబడి భావప్రకటనా స్వేచ్ఛను ఎవరైనా వ్యక్తీకరించుకోవచ్చునంటూ మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. కొన్ని షరతులకు లోబడి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించుకోడానికి హిందూ మున్నాని సంస్థకు అనుమతినిచ్చింది. తిరుప్పరకుండ్రం ఆలయాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్న వారికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమం నిర్వహించుకోడానికి...
ArticlesNews

అనితర సాధ్యుడు, అనన్య సామాన్యుడు పర్వతనేని వీరయ్య చౌదరి

( ఫిబ్రవరి 8 – పర్వతనేని వీరయ్య చౌదరి వర్ధంతి ) జాతీయోద్యమంలో గాంధీజీ ఆశయమైన సహాయనిరాకరణ ఉద్యమంలో అంతర్భాగంగా గుంటూరుజిల్లాలో మూడు ప్రధానమైన పన్నుల నిరాకరణోద్యమాలు సాగాయి. వాటిలో పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమం భారతదేశ స్వాతంత్ర్యోదమ చరిత్రలో అపూర్వమైన ఘట్టం....
News

పాక్ ఆక్రమిత కశ్మీర్ లోకి హమాస్ …!

పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ సంస్థ హమాస్ పాక్ ఆక్రమిత కశ్మీర్ లో అడుగుపెడుతుందనే వార్తల నేపథ్యంలో భారత ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. కశ్మీర్ సంఘీభావ దినోత్సవంలో భాగంగా బుధవారం పీవోకేలో ‘అల్ అక్సా ఫ్లడ్స్’ పేరుతో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో...
News

మాల్దీవుల మొహమే చూడడానికి ఇష్టపడని భారత పర్యాటకులు.. షాక్ లో ప్రభుత్వం

మాల్దీవ్స్, భారత్‌ల మధ్య గతేడాది దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతినడంతో ఈ ద్వీప దేశానికి పర్యాటక రంగంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా మాల్దీవ్స్‌కు వెళ్లే పర్యాటకుల్లో 2023లో ఇండియా అగ్రస్థానంలో ఉండగా, 2024 నాటికి ఆరో స్థానానికి చేరుకుంది. ఆ విషయాన్ని...
News

కుంభమేళాలో అపచారం..

ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం కుంభమేళా. హిందూ సాంప్రదాయాలను నమ్మే కోట్ల మంది భక్తులు కుంభమేళాకు హాజరై పవిత్ర స్నానాలను ఆచరిస్తారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరుగుతోంది. ఈ మహా కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటున్నారు....
News

అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు కామేశ్వర్ చౌపాల్ కన్నుమూత

అయోధ్య రామ మందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు, రామ మందిర నిర్మాణ సమయంలో మొదటి ఇటుకను మోసిన కామేశ్వర్ చౌపాల్ (68) కన్ను మూశారు.కొద్ది రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు....
1 1,059 1,060 1,061 1,062 1,063 3,079
Page 1061 of 3079