archiveINDIA

News

వైద్యం కోసం పాశ్చాత్యులు భారత్ వైపు చూపు

న్యూఢిల్లీ: భారత్‌లో నాణ్యమైన వైద్యసేవలు చౌకగా లభిస్తుండటంతో పాశ్చాత్యుల్లో అనేక మంది భారత్ బాట పడుతుంటారు. దీన్నే మెడికల్ టూరిజం అని అంటారు. విదేశీయులు అత్యధికంగా ఎంచుకునే గమ్యస్థానాల్లో భారత్ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌ రాష్ట్రం జైపూర్‌లోని ప్రముఖ...
News

డిజిటల్‌ చెల్లింపుల్లో భారత్‌ భేష్‌

అమెరికా, చైనా వెనుకడుగు... న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపుల్లో భారతదేశం అమెరికా, చైనాల కంటే ముందంజలో ఉంది. ఈ మేరకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు. ఫైనాన్షియల్‌ ఒలంపిక్స్‌లో ప్రపంచంలో మరే దేశానికి అందనంత ఎత్తులో భారత్‌ ఉందంటూ ఆయన...
News

ఐసిస్‌ ఆన్‌లైన్‌ మ్యాగజైన్‌ పోస్టర్‌పై ఆగ్ర‌హం!

భద్రత పెంచిన కన్నడ ప్రభుత్వం బెంగళూరు: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ‘ఐఎస్‌ఐఎస్‌’ కన్ను భారత దేశంలోని హిందూ దేవుళ్ళపై ప‌డింది. ‘ఐసిస్‌’ నిర్వహిస్తున్న ఇండియా-సెంట్రిక్‌ ఆన్‌లైన్‌ ప్రచార మ్యాగజైన్‌లో శిరచ్ఛేదం చేయబడిన శివుడి విగ్రహం ఫోటోను పోస్ట్‌ చేసింది. అంతేకాదు... హిందూ...
News

ప్రజాస్వామ్యంపై అమెరికా అంతర్జాతీయ సదస్సు

చైనా, టర్కీకి అందని ఆహ్వానం వాషింగ్ట‌న్‌: ప్రజాస్వామ్యంపై డిసెంబర్​ 9,10 తేదీల్లో అమెరికా వర్చువల్​ విధానంలో అంతర్జాతీయ సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీకి 110 దేశాలకు ఆహ్వానం అందగా.. అధ్యక్షుడు జో బైడెన్​ అధ్యక్షత వహించనున్నారు. చైనా, టర్కిలను ఈ సమావేశానికి...
News

ఆఫ్ఘనిస్తాన్‌కు భారత ఆపన్న హస్తం

50 వేల మెట్రిక్ టన్నుల గోధుమల సరఫరా తమ దేశం మీదుగా రవాణాకు పాక్ అంగీకారం న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్​కు సహాయంగా భారత్​ ప్రకటించిన 50వేల మెట్రిక్​ టన్నుల గోధుములను పాకిస్థాన్​ మీదుగా తరలించేందుకు ఆ దేశం అంగీకరించింది. ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​...
News

సరిహద్దులు దాటితే ప్రతీకారం తప్పదు

రాజ్‌నాథ్‌ సింగ్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌! ఉత్తరాఖండ్‌: భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌ తన పొరుగు దేశాలతో సత్సంబంధాలను కోరుకుంటోందని, అయితే, ఎవరైనా భారత్‌నుంచి అంగుళం భూమిని లాక్కోవాలని ప్రయత్నిస్తే తగిన సమాధానం చెబుతామని...
News

యూనెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డుకు భారత్ ఎన్నిక‌

ఐక్య‌రాజ్య‌స‌మితి: ఐక్యరాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ(యునెస్కో) ఎగ్జిక్యూటివ్​ బోర్డుకు భారత్​ మరోసారి ఎన్నికైంది. 2021-25 కాలానికి జరిగిన ఎన్నికల్లో 164 ఓట్ల తేడాతో గెలిచింది. ఈ మేరకు పారిస్​లోని భారత శాశ్వత ప్రతినిధి బృందం ప్రకటించింది. దీనిపై భారత...
News

భార‌త్‌కు అందనున్న రష్యా ఎస్400 క్షిపణులు

న్యూఢిల్లీ: రష్యా నుంచి భారత్‌ కొనుగోలు చేసిన ఎస్​-400 క్షిపణుల అందజేత ప్రక్రియ ప్రారంభమైనట్టు రష్యా ఉన్నతాధికారులు తెలిపారు. మొదటి నుంచి రక్షణ రంగంలో కీలక ఆయుధ సామగ్రిని రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు భారత్​ ప్రాధాన్యమిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా...
News

పెట్టుబడులే లక్ష్యంగా సీఎంలతో నిర్మల సీతారామన్ సమావేశం

న్యూఢిల్లీ: ప్రైవేట్​ పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రులు, రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో భేటీ కానున్నట్టు ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ వెల్లడించారు. ఆర్థిక వ్వవస్థ పుంజుకుంటున్న నేపథ్యంలో కేంద్రం ప్రైవేటు పెట్టుబడులపై...
News

డిజిటల్ లావాదేవీల్లో చైనాను దాటిన భారత్

న్యూఢిల్లీ: మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ లావాదేవీల పెరుగుదలతో ఆర్థిక సమ్మిళిత కొలమానాల్లో భారత్ చైనాను అధిగమించింది. పెద్ద నోట్లను రద్దు చేసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా దేశంలో ఆర్థిక సేవల అందుబాటు, బ్యాంకు ఖాతాల సంఖ్యపై భారతీయ స్టేట్‌ బ్యాంక్ ముఖ్య...
1 20 21 22 23 24 27
Page 22 of 27