archiveINDIA

News

బెంగాల్‌లో ఆందోళనలపై బంగ్లా వ్యాఖ్యలు.. తోసిపుచ్చిన భారత్

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనలకు దిగిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలపై బంగ్లాదేశ్‌కు చెందిన ఒక అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా భారత విదేశాంగ శాఖ స్పందించింది. అసంబద్ధమైన వ్యాఖ్యలు...
News

బ్రిటీష్.. భారత్‌ను చూసి నేర్చుకోవాలి.. యూకే యూట్యూబర్

భారతదేశంలో ఫుడ్ డెలివరీలు కామన్‌గా మారాయి. రెస్టారెంట్‌ నుంచి ఇంటికే కాదు.. ఇప్పుడు రైల్లో ప్రయాణిస్తున్న వారికి సైతం ఫుడ్ డెలివరీ ఈజీగా చేసేస్తున్నారు. ఇది చాలా సాధారణ విషయంగా అనిపించవచ్చు. కానీ చాలా అభివృద్ధి చెందిన దేశాలలో ఇది సాధ్యం...
News

కెనడా ఎన్నికల్లో పాక్‌ జోక్యం?: కెనడా ఆరోపణ

రతదేశానికి ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి పెరుగుతున్న మద్దతు దృష్టా, దానిని ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ ఏప్రిల్ 28న కెనడాలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జోక్యం చేసుకునే అవకాశం ఉందని ఆ దేశం ఆరోపించింది. కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (సీఎస్‌ఐఎస్‌) డిప్యూటీ...
News

భారత మహిళా ప్రొఫెసర్‌తో పాక్‌ ఎంబసీ అధికారి అనుచిత ప్రవర్తన.. కోరిక తీర్చాలని వేధింపులు!

పంజాబ్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మహిళ పట్ట పాకిస్తాన్‌ ఎంబసీలో ఉన్న ఓ అధికారి అనుచితంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు. 2021లో కరాచీలో నిర్వహిస్తున్న ఓ సమావేశానికి ఆమె హాజరయ్యేందుకు వెళ్లే క్రమంలో వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈక్రమంలో...
News

పాకిస్థాన్‌ను ఆక్రమించుకునేందుకు భారత్‌కు ఇదే అసలైన అవకాశం.. కానీ ఇండియా అలా చేయదు.. ఎందుకంటే?

పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల గోధుమ పిండి కోసం కూడా అక్కడ తొక్కిసలాటలు జరిగి పలువురు గాయాల పాలయ్యారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర వీడియో...
ArticlesNews

గణతంత్ర, స్వాతంత్య్ర వేడుకల టికెట్లు ఇకపై ఆన్‌లైన్‌లోనే లభ్యం

భారతదేశంలో ఏటా నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలు, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరవ్వాలనుకునే వారికి జారీ చేసే పాసులు, టికెట్లు ఇకపై ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునేలా డిజిటల్ విధానానికి శ్రీకారం చుట్టినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఆహ్వానించే అతిథులకు సైతం...
News

భారత తొలి మహిళా ప్రధాని ఫోటో ఎక్కడ? ఐద్వా సదస్సులో పాకిస్థాన్‌ మాజీ ప్రధాని భుట్టో చిత్రాలకు ప్రాధాన్యం!

ఈ ఏడాది జనవరి 6వ తేదీ నుంచి 9 వరకు కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ (ఐద్వా) జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు.. తమ ప్రచార ఫ్లెక్సీలు, బోర్డులలో పాకిస్థాన్...
News

జి-20 సదస్సు ఏర్పాట్లపై మంత్రి కిషన్‌రెడ్డి సమీక్ష!

ఈ ఏడాది జి-20 సమావేశాలకు భారతదేశం ఆతిధ్యమివ్వనుంది. దిల్లీలో జరగనున్న ఈ సమావేశాలకు ప్రపంచ దేశాల నుంచి పలువురు ప్రముఖులు, పర్యాటకులు ఇండియాకు రానున్నారు. ఈక్రమంలో అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడంపై దృష్టి సారించాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్...
News

విదేశీ విద్యార్థులపై రిషి సునాక్ ఆంక్షలు?

లండన్‌: బ్రిటన్‌కు పెరుగుతున్న వలసలను నియంత్రించే ప్రయత్నంలో విదేశీ విద్యార్థుల సంఖ్యను తగ్గించడంతోసహా అన్ని అవకాశాలను బ్రిటన్‌ ప్రధానిరిషి సునాక్‌ పరిశీలిస్తున్నారు. తక్కువ నాణ్యత కలిగిన డిగ్రీలు చదివే విదేశీ విద్యార్థులపై, వారు డిపెండెంట్లను తీసుకురావడంపై ఆంక్షలు విధించాలని సునాక్‌ యోచిస్తున్నారని...
News

భారత రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ పరిషత్

భారతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా... నవభారత రాజ్యాంగాన్ని పొందుపరచడం కోసం 1946లో `రాజ్యాంగ పరిషత్’ ఏర్పాటు చేయబడింది. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాలలో ఒకటైన భారత రాజ్యాంగం ఎన్నో విశేషాల సమాహారం; 26నవంబర్ 1949తేదీన, రాజ్యాంగ పరిషత్ నూతన రాజ్యాంగాన్ని ఆమోదించగా,...
1 2 3 27
Page 1 of 27