archiveINDIA

News

ప్రధాని… మీకు తోడుగా మేమున్నామంటున్న భారత ప్రజలు

పీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు ప్రతిపక్షాల ఆరోపణలను లక్ష్యపెట్టని ప్రజలు న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రారంభించిన పీఎం కేర్స్ నిధులు 2020-21 ఆర్థిక సంవత్సరంలో మూడు రెట్లు పెరిగి రూ.10,990 కోట్లకు చేరుకున్నాయి. ఈ ఫండ్​ నుంచి మొత్తం...
News

చైనా-పాకిస్తాన్‌ల‌ దుర్బుద్ధి.. క‌శ్మీర్‌పై ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న‌!

తీవ్రంగా ఖండించిన భారత్ న్యూఢిల్లీ: గతంలో పాక్‌- చైనా సంయుక్త ప్రకటనలో జమ్ము కశ్మీర్ గురించి చేసిన సూచనలను భారతదేశం గట్టిగానే తిరస్కరించింది. జమ్ము కశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతం, లడఖ్ అందులో అంతర్భాగమని, విడదీయరాని భాగమని నొక్కి చెప్పింది భారత ప్రభుత్వం....
News

భారత్‌కు ఐదోసారి అండర్-19 ప్రపంచ కప్

న్యూఢిల్లీ: భారత్‌కు ఐదోసారి అండ‌ర్‌-19 క్రికెట్ ప్ర‌పంచ క‌ప్ వ‌రించింది. ఇంగ్లండ్ జట్టుతో శ‌నివారం జరిగిన ఫైనల్లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్ జాకబ్ బెథెల్(2), కెప్టెన్...
News

ప్రపంచస్థాయి పరిశోధనలకు వేదికగా భారత్‌

భాగ్య‌న‌గ‌రం: ప్రపంచస్థాయి పరిశోధనలకు భారత్‌ వేదికగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. హైదరాబాద్‌లోని ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాల్లో మోదీ పాల్గొంటూ ఇక్రిశాట్‌లో ఫొటో గ్యాలరీ, పంటల క్షేత్రాలను సందర్శించారు. ఇక్రిశాట్ లోగో, స్మారక స్టాంపును మోదీ ఆవిష్కరించారు. అనంతరం వ్యవసాయ శాస్త్రవేత్తలను...
News

చైనాకు చెక్ పెట్టుకునేందుకు నిర్ణయం

350 రకాల ముడిసరుకు పై కస్టమ్స్ సుంకం రద్దు న్యూఢిల్లీ: దేశీయంగా తయారీ ప్రోత్సహించడానికి 350 ముడిసరకులపై కేంద్రం కస్టమ్స్ సుంకం మినహాయింపులను ఇస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం 40కి పైగా ఉత్పత్తుల మీద కస్టమ్స్ మినహాయింపులను ప్రకటించినట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్...
News

భారతదేశం మ్యాప్‌ను తప్పుగా చూపించిన డబ్ల్యూహెచ్ఓ!

న్యూఢిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తన కొవిడ్ వెబ్ సైట్లో భారత్ చిత్రపటాన్ని తప్పుగా చూపించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశం అంతర్భాగమైన జమ్మూ కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్‌లను ప్రపంచ...
News

అత్యంత విలువైన ఐటి బ్రాండ్లలో భారతీయ సంస్థలు ముందంజ‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అత్యంత విలువైన ఐటీ బ్రాండ్ల జాబితాలో తొలి మూడు స్థానాల్లో రెండు భారత్‌కు చెందినవే కావడం విశేషం. అమెరికాకు చెందిన అత్యంత ప్రతిష్ఠాత్మక కంపెనీ ఐబీఎంను సైతం మన దిగ్గజాలు వెనక్కి నెట్టాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, ఇన్ఫోసిస్‌...
News

పాకిస్థాన్ సరిహద్దుల్లో భారత్ బీటింగ్ రీట్రీట్

పంజాబ్‌: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పంజాబ్​, అమృత్​సర్​ సమీపంలోని భారత్​-పాక్​ సరిహద్దు ప్రాంతం అట్టారీ-వాఘాలో ఘనంగా బీటింగ్​ రీట్రీట్​ వేడుకలు నిర్వహించారు. ఇరు దేశాల సైనికులు కవాతులో పాల్గొన్నారు. విన్యాసాలు ప్రదర్శించారు. కరోనా కారణంగా తక్కువ మందికి ఈ వేడుకులను ప్రత్యక్షంగా...
News

అతన్ని ఎవరూ కిడ్నాప్ చెయ్యలేదు – అరుణాచల్ ‌ప్రదేశ్‌ యువకుడి ఆచూకీ లభ్యం

ఇటీవల అరుణాచల్‌ ప్రదేశ్ ‌కు చెందిన 17 ఏళ్ల మిరామ్‌ తరోన్ ‌ను చైనా సైనికులు కిడ్నాప్‌ చేసినట్లు వచ్చిన వార్తలు తీవ్ర దుమారానికి దారితీసిన విషయం తెలిసిందే. తాజాగా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ) అతని ఆచూకీ కనుగొన్నట్లు భారత...
News

భారత కీర్తి, ప్రతిష్ఠలు సర్వనాశనం చేసేందుకు ప్రయత్నాలు

హెచ్చ‌రించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భారత దేశానికిగల కీర్తి, ప్రతిష్ఠలను సర్వనాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. ‘స్వాతంత్య్ర అమృత మహోత్సవాల నుంచి సువర్ణ భారత్ దిశగా’ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో...
1 18 19 20 21 22 27
Page 20 of 27