archiveINDIA

News

జీఐఐ టాప్‌ 50 లో భారత్‌

ప్రపంచవ్యాప్తంగా టాప్‌ 50 వినూత్న దేశాల జాబితాలో భారత్ తొలిసారిగా స్థానం దక్కించుకుంది. 2020 ఏడాదికిగాను గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌ (జీఐఐ) విడుదల చేసిన జాబితాలో భారత్ 48 స్థానాన్ని సొంతం చేసుకుని దక్షిణ ఆసియా దేశాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచ...
News

కులభూషణ్ జాదవ్ కేసులో పాక్ మెలిక

గూఢచర్యం ఆరోపణలతో పాక్‌ జైల్లో ఉన్న భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ మరశిక్షపై భారత న్యాయవాదితో రివ్యూ పిటిషన్ దాఖలు చేయించాలని భావిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి పాకిస్థాన్‌తో దౌత్యపరమైన చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది....
News

చైనా వద్దు – భారత్‌ ముద్దు అంటున్న అమెరికా ప్రజలు

భారత్‌-చైనా సైనిక లేదా ఆర్థిక వివాదాల్లో భారత్‌కే అమెరికా మద్దతు ప్రకటించాలని ఎక్కువమంది అమెరికన్లు కోరుకుంటున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన లోవీ ఇన్‌స్టిట్యూట్ చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. జులై 7న నిర్వహించిన ఈ సర్వేలో 1,012 మంది అగ్రరాజ్య పౌరులు...
News

సరిహద్దుల రక్షణకు ఇజ్రాయెల్‌ డ్రోన్లు

సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్ఠంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. నిరంతర నిఘా పెట్టేందుకు, దాడి చేసేందుకు ఆయుధ సామగ్రిని పెంచుకుంటోంది. ఇందుకోసం ఇజ్రాయెల్‌ నుంచి హిరాన్‌ నిఘా డ్రోన్లు, స్పైక్‌ యాంటీ ట్యాంక్‌ ఆధారిత క్షిపణులను దిగుమతి...
ArticlesNews

అసలు ఆ రోజేం జరిగింది? చైనా ఎందుకు వెనకడుగు వేసింది?

జై భవానీ... అనే ఒకే ఒక్కపిలుపు కోసం భారత నావికాదళం ఎదురుచూసిన క్షణం.. జూలై 4 రాత్రి.. 5 ఉదయాన భారత్ లో ఏం జరిగింది?? సమస్త భారత ప్రజానీకమూ గుండెలమీద చెయ్యి వేసుకొని నిద్రిస్తున్న వేళ. దేశానికి ప్రధాన కాపలాదారు...
News

భారతీయులపై కాల్పులు జరిపిన నేపాల్‌ పోలీసులు

భారత్‌కు చెందిన పౌరులపై నేపాల్‌ బోర్డర్‌ పోలీసులు కాల్పులు జరిపిన ఘటనలో ఒకరు మృతిచెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన బిహార్‌లోని సీతామర్హి జిల్లాలోని నేపాల్‌ సరిహద్దుల్లో జరిగింది. నేపాల్‌ పోలీసులు, స్థానిక భారతీయుల మధ్య స్వల్ప వివాదం అనంతరం...
News

భారత సంతతి వ్యక్తికి ‘ఇన్వెంటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు

భారత సంతతికి చెందిన అమెరికన్‌ రాజీవ్ జోషిని ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. ఎలక్ట్రానిక్‌, కృత్రిమ మేధ రంగాల్లో అందించిన సేవలకుగానూ ఆయనకు 'ఇన్వెంటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌' పురస్కారం దక్కింది. జోషి ప్రస్తుతం న్యూయార్క్‌లోని 'ఐబీఎం థామ్సన్‌ వాట్సన్‌ రీసెర్చ్‌ సెంటర్‌'లో...
News

భారతీయులు గొప్ప పరిశోధకులు – ట్రంప్

అమెరికాలో ఉంటూ అక్కడి ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయుల కృషిని గుర్తించిన అధ్యక్షుడు ట్రంప్‌ వారిపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా కరోనా సంక్షోభంలో అక్కడి వైద్యులు, శాస్త్రవేత్తలు అందిస్తున్న సేవల్ని ప్రత్యేకంగా కొనియాడారు. మహమ్మారిపై చేస్తున్న పోరులో...
1 25 26 27
Page 27 of 27