archiveINDIA

News

జమ్మూ- కశ్మీర్‌పై ఒక్కమాటా మాట్లాడొద్దు!

పాక్‌పై మండిపడ్డ భారత్‌ న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్‌(యుఎన్‌హెచ్‌ఆర్‌సీ) వద్ద కాశ్మీర్‌ సమస్యను లేవనెత్తినందుకు పాకిస్థాన్‌తో పాటు ఇస్లామిక్‌ సహకార సంస్థ(ఓఐసీ)పై భారత్‌ బుధవారం విరుచుకుపడిరది. ఐరాస నిషేధిత గ్రూపులతో సహా ఉగ్రవాదులకు పాకిస్థాన్‌ బహిరంగంగా మద్దతు ఇస్తోంది.. ఆర్థికసాయం...
News

భారత్‌పై మళ్ళీ విషం కక్కిన పాక్‌!

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ మరోమారు కశ్మీర్‌ అంశంలో జోక్యం చేసుకుని, భారత్‌పై విషం కక్కింది. కశ్మీర్‌లో భారత ప్రభుత్వం మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందంటూ.. పలు పత్రాలను విడుదల చేసింది. ఇస్లామాబాద్‌లో జరిగిన మీడియా కాన్ఫరెన్స్‌లో 131 పేజీలతో కూడిన ఈ డాక్యుమెంట్‌ను విడుదల...
News

తాలిబన్లను ఎదుర్కొనేందుకు భారత బలగాల కసరత్తు

న్యూఢిల్లీ: తాలిబన్ల వ్య‌వ‌హారిశైలి వ‌ల్ల భార‌త‌దేశానికి ముప్పుగా పరిణమిస్తే.. వారిని ఎదుర్కొనేందుకు భారత భద్రతా బలగాలు కసరత్తు ప్రారంభించాయి. ఇందుకోసం కొత్త శిక్షణ ప్రణాళికను రూపొదించాల్సిందిగా సరిహద్దు భద్రతా బలగాలకు, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్న పోలీసులకు, ఇతర సాయుధ బలగాలకు కేంద్ర...
News

ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగించనున్న మోదీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించేందుకు ఈ నెలలో అమెరికాలో పర్యటించనున్నారు. ఈనెల 23 నుంచి 25 వరకు ఈ పర్యటన సాగనుంది. ఈ నెల 23 లేదా 24న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని...
News

ఆఫ్గన్ అంశంపై చేయి చేయి క‌లుపుదాం..

భారత్, రష్యా నిర్ణ‌యం న్యూఢిల్లీ: అఫ్గాన్‌లో మారుతున్న పరిణామాలపై వివిధ దేశాలతో భారత్​ వరుస చర్చలు జరపుతోంది. ఇందులో భాగంగా.. రష్యా సెక్రటరీ ఆఫ్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ జనరల్‌ నికోలాయ్‌ పాట్రూషెవ్‌తో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్​ దిల్లీలో సమావేశమయ్యారు....
News

వాయుసేనకు 56 రవాణా విమానాలు

స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో త‌యారీ దేశంలోనే తొలి ప్రాజెక్టు ఆమోదించిన కేంద్ర మంత్రి మండలి న్యూఢిల్లీ: భారత వాయుసేన కోసం విమానాలు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 56 సీ-295 ఎండబ్ల్యూ రవాణా విమానాల కొనుగోలుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం...
News

ముంబయి కేంద్రంగా స్వదేశీ క్రూజ్ లైన్లు

ముంబయి: తొలి స్వదేశీ క్రూజ్‌ లైనర్‌ సేవలను ఈ నెల 18 నుంచి ప్రారంభిస్తున్నట్టు ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) బుధవారం వెల్లడించింది. వాటర్‌వేస్‌ లీజర్‌ టూరిజానికి చెందిన కార్డెలియా క్రూజెస్‌ అనే ప్రైవేటు కంపెనీ భాగస్వామ్యంతో...
News

మైనింగ్ రంగంలో భారీ సంస్కరణలు

పెరగనున్న ఉపాధి, కేంద్రం వెల్ల‌డి న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం మైనింగ్ రంగంలో భారీ సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టింది. దీంతో భారీగా ఉపాధి అవ‌కాశాలు పెరుగుతాయ‌ని ఆశిస్తోంది. ఆత్మ నిర్భర్‌ భారత్‌ సాకారానికి వంద ఖనిజాల బ్లాక్‌లను వేలానికి ప్ర‌క‌ట‌న చేసింది. ఈ గనుల...
News

తీరు మారని జిత్తులమారి పాక్‌!

ఐక్యరాజ్యసమితి: ఉగ్రవాదానికి అత్తారిల్లుగా ఉన్న జిత్తులమారి పాకిస్తాన్‌ నైజం మారలేదు. ఆకలి కేకలతో అక్కడి ప్రజలు అల్లాడిపోతుంటే, అవేవీ పట్టించుకోకుండా హిందుస్తాన్‌పై పడి, పసలేని ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాజాగా ‘శాంతి, సంస్కృతి’పై ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ 75వ సెషన్‌లో ఇదే...
News

అందరూ కలిసి నడిస్తేనే ‘సూపర్‌ పవర్‌ భారత్‌’

ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘ్‌చాల‌క్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌ ముంబాయి: దేశ ఐక్యతకు ఆధారం మన మాతృభూమి, గర్వించదగిన సంప్రదాయమని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) స‌ర్ సంఘ్‌చాల‌క్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. మా దృక్కోణంలో, హిందూ అనే పదం మాతృభూమి, పూర్వీకులు,...
1 22 23 24 25 26 27
Page 24 of 27