జమ్మూ- కశ్మీర్పై ఒక్కమాటా మాట్లాడొద్దు!
పాక్పై మండిపడ్డ భారత్ న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్(యుఎన్హెచ్ఆర్సీ) వద్ద కాశ్మీర్ సమస్యను లేవనెత్తినందుకు పాకిస్థాన్తో పాటు ఇస్లామిక్ సహకార సంస్థ(ఓఐసీ)పై భారత్ బుధవారం విరుచుకుపడిరది. ఐరాస నిషేధిత గ్రూపులతో సహా ఉగ్రవాదులకు పాకిస్థాన్ బహిరంగంగా మద్దతు ఇస్తోంది.. ఆర్థికసాయం...









