archiveINDIA

News

సంక్రాంతి సంబరాల్లో యువత

ముందస్తు వేడుకలకు సిద్ధమైన విద్యార్థులు హిందూ సంస్కృతిపై పెరుగుతున్న అవగాహన విశాఖ‌ప‌ట్నం: పంట పొలాలు, ఏటిగట్లు, ఆటపాటలు, భోగి మంటలు, బొమ్మల కొలువులు, హరిదాసు కీర్తనలకు చిరునామా 'సంక్రాంతి'. తెలుగువారి జీవితాల్లో వెలుగులు నింపే ఈ పండుగను... ఐఐఎం-విశాఖ విద్యార్థులు 'సంప్రదాయ...
News

ద్వారకా దీవులపై వక్ఫ్ బోర్డు క‌న్ను!

ద్వార‌క: ద్వారకాదీసుడైన శ్రీ కృష్ణుడు నివసించిన ప్రదేశమే బెట్ ద్వారక... ఇదొక చిన్న దీపం. ద్వారకా పట్టణానికి ఉత్తరంగా, ముఫై కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రానికి ఒడ్డున ఓకా పట్టణం ఉంది. అక్కడి నుంచి ఫెర్రీల ద్వారా బెట్ ద్వారకా చేరుకోవచ్చును....
News

‘సూర్య న‌మ‌స్కారం’పై ఇస్లాంవాదుల వింత వైఖ‌రి!

న్యూఢిల్లీ: భారత జాతీయతతో ముడిపడి ఉన్న దేశం, సెంటిమెంట్ వారిని ఎప్పుడూ బాధించలేదు. కానీ, ఈ నెలో ఒక‌టోతేదీ నుంచి ఏడో తేదీ వ‌ర‌కు పాఠశాలల్లో 'సూర్య నమస్కార్' కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశాలను ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా...
News

కరోనాపై పోరులో మరింత శక్తివంతంగా భారత్

న్యూఢిల్లీ: కొవిడ్‌ మహమ్మారిపై పోరులో భారత్‌ మరింత శక్తివంతంగా మారింది. దేశంలో మరో రెండు కొత్త టీకాలతోపాటు ఓ ఔషధం అందుబాటులోకి వచ్చింది. పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారుచేసిన 'కొవొవాక్స్‌', బయోలాజికల్‌-ఇ సంస్థ అభివృద్ధిచేసిన 'కార్బెవాక్స్‌'లతో పాటు.. మోల్నుపిరవిర్‌...
News

పదేళ్ళ‌లో మూడో ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్

కొవిడ్ సమయంలో కేంద్రం దీటైన చర్యలు అంతర్జాతీయ సర్వేలో వెల్లడి న్యూఢిల్లీ: మరో పదేళ్ళ‌లో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించనుంది. వచ్చే ఏడాది ఫ్రాన్స్‌ను అధిగమించి, ఆరో స్థానంలో భారత్‌ నిలుస్తుందని ది సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌...
News

ఐరాస పర్యావరణ తీర్మానాన్ని వ్యతిరేకించిన భారత్

చెప్పిందొకటి.. రూపొందించినది మరొకటని విమర్శ వాతావరణ మార్పులకు, ప్రపంచ భద్రత సవాళ్ళకు సంబంధించి ఐరాస భద్రతామండలి రూపొందించిన నమూనా తీర్మానాన్ని భారత్‌ వ్యతిరేకించింది. వాతావరణ మార్పులకు సంబంధించి ఇటీవల గ్లాస్గో శిఖరాగ్ర సమావేశంలో అతి కష్టమ్మీద కుదిరిన ఏకాభిప్రాయానికి ఇది వ్యతిరేకంగా...
News

దేశంలో రెండు ఒమిక్రాన్‌ కేసులు గుర్తింపు: కేంద్రం

న్యూఢిల్లీ: కరోనా కొత్త రకం వేరియంట్​ 'ఒమిక్రాన్‌' దేశంలోకి ప్రవేశించింది. దేశంలో రెండు ఒమిక్రాన్‌ కేసులు గుర్తించినట్టు కేంద్రం వెల్లడించింది. కర్ణాటకలోనే ఈ రెండు కేసులు నమోదైనట్టు పేర్కొంది. 66, 46 ఏళ్లు ఉన్న పురుషుల్లో కొత్తరకం వైరస్​ గుర్తించినట్టు కేంద్ర...
News

దిగ్గజ టెక్ కంపెనీలన్నింటికీ సీఈవోలుగా భార‌తీయులే…

భాగ్య‌న‌గ‌రం: ఇప్పటికే ఐటీలో మేటిగా ఎదిగిన భారతావని.. సుశిక్షిత నిపుణులకు కేంద్రంగా మారుతున్నది. భారతీయుల ప్రతిభను గుర్తించిన అంతర్జాతీయ సంస్థలు వారిని అందలం ఎక్కిస్తున్నాయి. ఆల్ఫాబెట్‌-గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అడోబి, ఐబీఎం వంటి ప్రపంచస్థాయి దిగ్గజ టెక్ కంపెనీలన్నింటికీ సీఈవోలుగా భారత సంతతి...
News

అంతర్జాతీయ ప్రయాణాలపై అప్రమత్తత అవసరం

న్యూఢిల్లీ: 'ఒమిక్రాన్‌' అలజడితో కేంద్రం అప్రమత్తమైంది. కొవిడ్‌ పరీక్షలను ముమ్మరంగా చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఆర్‌టీ-పీసీఆర్‌, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్ష (ఆర్‌ఏటీ)లకు చిక్కకుండా ఈ వేరియంట్‌ తప్పించుకోలేదని పేర్కొంది. ప్రధానంగా అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది....
News

దేశ విభజనకు కారణం హిందువులం అన్న భావన లేకపోవడమే..

ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ వ్యాఖ్య గ్వాలియర్: "హిందువులు లేకుండా భారతదేశం లేదు. భారతదేశం లేకుండా హిందువులు లేరు. హిందువులను, భారతదేశాన్ని విడదీసి చూడలేం. కానీ తాము హిందువులం అన్న భావాన్ని చాలా మంది మరిచిపోయారు. వారు హిందువులు కారని...
1 19 20 21 22 23 27
Page 21 of 27