archive#BJP

News

గృహ నిర్బంధంలో బండి సంజయ్… హైకోర్టుకు బీజేపీ నేతలు

కరీంనగర్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ఇంకా గృహ నిర్బంధంలోనే ఉన్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడికి నిరసనగా జనగామ స్టేషన్‌ ఘన్‌పూర్‌ పరిధిలోని పాంనూరులో ఆయన చేపట్టిన ధర్మధీక్షను భగ్నం చేసిన పోలీసులు.. అదుపులోకి తీసుకుని కరీంనగర్‌లోని ఆయన...
News

రాజాసింగ్‌ అరెస్టు​, ధ‌ర్మం కోసం చావడానికైనా సిద్ధం: ఎమ్మెల్యే

భాగ్య‌న‌గ‌రం: ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా సామాజిక మాద్యమాల్లో వీడియో పోస్ట్‌ చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను తక్షణమే అరెస్ట్‌ చేయాలని ఎంఐఎం పార్టీ శ్రేణులు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు....
News

అమిత్‌షాతో జూనియర్‌ ఎన్టీఆర్‌ భేటీ

భాగ్య‌న‌గ‌రం: ప్రముఖ సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్ బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ఆదివారం సమావేశం అయ్యారు. మునుగోడులో బహిరంగసభ ముగిసిన అనంతరం హైదరాబాద్‌ విచ్చేసిన అమిత్‌షా శంషాబాద్‌ విమానాశ్రయంలోని నోవాటెల్‌కు రాత్రి 10.26కి చేరుకున్నారు. ఆ తర్వాత...
News

రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్‌ అవినీతి సర్కారు మాయం: అమిత్ షా

భాగ్య‌న‌గ‌రం: మునుగోడులో జరుగనున్న ఉపఎన్నికలలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఆయనను గెలిపిస్తే తెలంగాణాలో కేసీఆర్‌ అవినీతి సర్కారు మాయం అవుతుందని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. కేసీఆర్‌ సర్కార్‌ను పడగొట్టేందుకు రాజగోపాల్‌రెడ్డి...
News

పార్టీ సాధారణ కార్యకర్త ఇంట్లో అమిత్ షా తేనీరు

భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్ చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సికింద్రాబాద్‌లోని ఓ సాధారణ పార్టీ కార్యకర్త సత్యనారాయణ ఇంటికి వెళ్లారు. అమిత్ షాకు స్థానిక కార్పొరేటర్ స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర హోం మంత్రిని బీజేపీ కార్యకర్త సత్యనారాయణ తన ఇంట్లోకి...
News

21న మునుగోడులో బీజేపీ బహిరంగ సభ, అమిత్‌ షా రాక

భాగ్య‌న‌గ‌రం: మునుగోడులో ఈనెల 21న జరిగే బీజేపీ బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పాల్గొంటారని రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌ తెలిపారు. మునుగోడు సభలో కేసీఆర్‌ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఏ విధంగా పోరాటం...
News

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో డాక్ట‌ర్‌ లక్ష్మణ్

న్యూఢిల్లీ: బీజేపీ పార్టీ కొత్త పార్లమెంటరీ బోర్డును ప్రకటించింది. దీంతోపాటు ఎన్నికల కమిటీని బుధవారం ప్రకటించింది. 11 మందితో పార్లమెంటరీ కొత్త బోర్డు, మరో 15 మంది సభ్యులతో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీని ప్రకటించింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో మొత్తం...
News

కర్ణాటకలో వీరసావర్కర్ బ్యాన‌ర్ల తొల‌గింపు

ఉద్రిక్త పరిస్థితులు, 144 సెక్షన్ విధింపు శివ‌మొగ్గ‌: కర్ణాటకలోని శివమొగ్గలో వీర్ సావర్కర్ బ్యానర్ వివాదంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. స్వాతంత్య్ర దినోత్స‌వాల సందర్భంగా కర్ణాటకలో వీర్ సావర్కర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, ఆయన బ్యానర్‌ను తొలగించేందుకు టిప్పు సుల్తాన్...
News

దేశ విభజన కాంగ్రెస్ పాపమే – భాజపా

* విభజన అల్లర్లలో మృతి చెందిన వారికి నివాళి అర్పించిన మోడీ దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని మోడీ, భాజపా సీనియర్‌ నేతలు నివాళులు అర్పించారు. నిన్న (14/8/2022) 'విభజన విషాద స్మృతి దినం' సందర్భంగా ప్రధాని...
News

పదవులు లేకపోయినా ప్రజా జీవితంలోనే కొనసాగుతా – వీడ్కోలు సభలో వెంకయ్య నాయుడు

* రాష్ట్రపతిని కావాలని తానెప్పుడూ కోరుకోలేదని స్పష్టీకరణ రాష్ట్రపతి పదవి కావాలని తాను ఎప్పుడూ కోరుకోలేదని వెంకయ్య నాయుడు చెప్పారు. పదవుల్లో లేకపోయినా ప్రజలతో సంబంధాలు కొనసాగిస్తూనే ఉంటానని తెలిపారు. రాజ్యసభలో తన వీడ్కోలు కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడారు. చట్టసభలో అర్థవంతమైన...
1 3 4 5 6 7 20
Page 5 of 20