archive#BJP

News

రాహుల్ జోడో యాత్ర వేళ…. గోవాలో కాంగ్రెస్ ‌కు గట్టి షాక్

* మాజీ ముఖ్యమంత్రి సహా భాజపాలో చేరనున్న 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గోవాలో కాంగ్రెస్ ‌కు గట్టి షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు భాజపాలో చేరారు. వారంతా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌, అసెంబ్లీ స్పీకర్ ‌ను కలిశారు. ఈ...
News

భాజపా కార్యకర్తలపై బెంగాల్ ప్రభుత్వ గూండాగిరీ

పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందంటూ ప్రతిపక్ష భాజపా చేపట్టిన 'నబానా చలో' మార్చ్‌ ఉద్రిక్తంగా మారింది. సచివాలయాన్ని ముట్టడించేందుకు భాజపా నేతలు, కార్యకర్తలు చేపట్టిన మెగా ర్యాలీని బెంగాల్‌ పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య...
News

దేశంలో విద్వేషం రేపటం కాంగ్రెస్ కి క్రొత్త కాదు – శ్రీ మన్మోహన్ వైద్య

భారత్‌ జోడో యాత్ర పేరుతో సుదీర్ఘ పాదయాత్రను మొదలుపెట్టిన కాంగ్రెస్‌ పార్టీ.. తాజాగా నిక్కర్‌ పాలిటిక్స్ ‌కు తెరలేపింది. రాష్ట్రీయ స్వయంసేవక‌ సంఘ్ ‌కు గతంలో డ్రెస్‌ కోడ్ ‌గా ఉన్న ఖాకీ నిక్కర్ ‌ను కాల్చుతున్న ఫొటోను కాంగ్రెస్‌ పార్టీ...
News

హవ్వ తీవ్రవాది సమాధికి నగిషీలా?

* యాకూబ్‌ మెమన్‌ సమాధి వివాదం... విచారణకు ఆదేశించిన మహారాష్ట్ర సీఎం * థాక్రే ప్రభుత్వ తీరుపై సర్వత్రా ఆగ్రహం ముంబైలోని బడా కబ్రస్తాన్‌లో 1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్‌ మెమన్‌ సమాధికి సంబంధించిన అంశం వివాదాస్పదంగా మారిన సంగతి...
News

నూపుర్ అరెస్టు పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీం

బీజేపీ నుంచి సస్పెండయిన‌ నేత, న్యాయవాది నూపుర్‌ శర్మకు సుప్రీంకోర్టులో మళ్లీ ఊరట లభించింది. ఆమె అరెస్ట్‌ కోసం అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ ‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించకుండా తిరస్కరించింది. మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలతో ముస్లిం మతస్తుల...
News

బీజేపీకి తీరని లోటు.. ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉమేశ్ కన్నుమూత

బెంగ‌ళూరు: కర్ణాటక మంత్రి ఉమేశ్ గుండెపోటుతో మరణించారు. ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రిగా ఉన్న ఉమేశ్ వయసు 61 సంవత్సరాలు. బెంగళూరు డాలర్ కాలనీలో నివసిస్తున్న ఆయన బాత్రూములో కాలుజారి కిందపడ్డారు. వెంటనే నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయనలో అప్పటికే...
News

రాజస్థాన్‌లో బీజేపీ నేత దారుణ హత్య

రాజస్థాన్‌లో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. భరత్ ‌పూర్‌లో కిర్పాల్‌ సింగ్‌ అనే బీజేపీ నాయకుడిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. కిర్పాల్‌ తన కారులో సర్క్యూట్‌ హౌస్‌ నుంచి ఇంటికి...
News

గణేష్ ఉత్సవాలను అడ్డుకుంటే ప్రగతి భవన్ వేదికగా నిమజ్జనం: బండి సంజయ్

భాగ్య‌న‌గ‌రం: వినాయక నిమజ్జనాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సుప్రీంకోర్టు ఉత్తర్వులను సాకుగా చూపి నిమజ్జనానికి...
News

కర్ణాటక ఎన్నికలపై ప్రధాని మోదీ దృష్టి… నెలకొకసారి పర్యటన!

బెంగ‌ళూరు: మంగళూరులో రూ 3,800 కోట్ల వ్యయం కాగల పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిపిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రధానంగా వచ్చే ఏడాది మొదట్లో జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా...
News

సంజయ్ రౌత్ కస్టడీ పొడిగింపు

పాత్రాచాల్‌ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టయిన శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్ ‌కు ప్రత్యేక కోర్టులో మళ్లీ ఊరట లభించలేదు. ఈ కేసులో ఆయన జ్యుడీషియల్‌ కస్టడీని న్యాయస్థానం మరో 14 రోజుల పాటు పొడగించింది. దీంతో సెప్టెంబరు...
1 2 3 4 5 20
Page 3 of 20