archive#BJP

News

మోడీని ఎదుర్కోలేకే నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ డుమ్మా!

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కొనే ద‌మ్ము లేకే సీఎం కేసీఆర్‌ ఆదివారం జరిగే నీతి ఆయోగ్‌ సమావేశానికి వెళ్ళ‌డం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. సమావేశానికి వెళ్ళ‌కుండా ఏవో కారణాలు చెపుతున్నారని విమర్శించారు. ఎనిమిదేళ్ళ‌...
ArticlesNews

సంతుష్టీకరణకి పరాకాష్ట

“ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ పాలన క్రైస్తవులకు కొమ్ము కాస్తోంది, మతమార్పిడులకు అవకాశం కల్పిస్తోంది” అని కేవలం ఇప్పటి వరకు విన్నాం.. కానీ ఇప్పుడు అది ఋజువులతో సహా బయటపడింది. ప్రభుత్వంలో కొందరు అధికారుల అండ దండలతో మిషనరీలు అటవీ భూములను సైతం...
News

బీజేపీ కార్యకర్తల తలలు పగలగొట్టిన తృణమూల్ ఎమ్మెల్యే

కోల్‌క‌తా: బెంగాల్​లో బీజేపీ, టీఎంసీ పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరుపార్టీల నేతలు, కార్యకర్తలు పలుమార్లు బాహాబాహీకి దిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. చి​సురాలో అలాంటి ఘటనే జరిగింది. ర్యాలీగా వెళ్తున్న బీజేపీ కార్యకర్తలపై దాడికి దిగారు టీఎంసీ...
News

75 లక్షల ఇళ్ళ‌పై ఎగ‌ర‌నున్న జాతీయ పతాకం

కర్నాటక బీజేపీ ఏర్పాట్లు గిన్నిస్ బుక్ రికార్డు కోసం ప్రయత్నం బెంగ‌ళూరు: ఆజాది కా అమృత మహోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలో 75లక్షల నివాసాలపై జాతీయ పతాకం రెపరెప లాడనుందని బీజేపీ ప్రకటించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ ఎన్‌.రవికుమార్‌ మీడియాతో...
News

ఎర్రకోట నుంచి ఇండియా గేట్ వరకు తిరంగా బైక్ ర్యాలీ

ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా బుధవారం ఉదయం తిరంగా బైక్​ ర్యాలీని కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహించింది. ఎర్రకోట నుంచి...
News

ఆ అవినీతిలో మమతా, అభిషిక్ కీలకం.. బీజేపీ నేత‌ల ఆరోప‌ణ‌

కోల్‌క‌తా: పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ రిక్రూట్‌మెంట్ అవినీతిలో మాజీ మంత్రి పార్థ ఛటర్జీతో పాటు, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు, టీఎంసీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీలు చురుకుగా పాల్గొన్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. “మమతా...
News

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మ‌ళ్ళీ మోడీదే గెలుపు…. తాజా సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో లోక్‌సభ కు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో మ‌ళ్ళీ బీజేపీ సార‌థ్యంలో ఎన్డీయే సర్కారు అధికారంలోకి వస్తుందని ఇండియా టీవీ-మ్యాట్రిజ్ సర్వే అంచనా వేసింది. బీజేపీ సార‌థ్యంలో ఎన్డీయేకు 362, కాంగ్రెస్ పార్టీ సార‌థ్యంలోని యూపిఏకు 97, ఇతరులు...
News

యువమోర్చా నేత హత్య కేసు ఎన్ఐఎకు అప్పగింత: కర్ణాటక సీఎం బొమ్మై

బెంగ‌ళూరు: బీజేపీ యువ మోర్చా జిల్లా కమిటీ సభ్యుడు ప్రవీణ్‌ నెట్టారు హత్య కేసును కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎన్ఐఏకు అప్పగించారు. హత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామమని, కారణమైన సంస్థలనూ వదిలేది లేదని...
News

ట‌చ్‌లో 38 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు!

బీజేపీ నేత‌, సినీ నటుడు మిథున్ చక్రవర్తి కోల్‌క‌తా: పశ్చిమ బెంగాల్‌లోని అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్‌లో పలువురు ప్రజా ప్రతినిధులు అసంతృప్తితో బీజేపీ వైపు చూస్తున్నారా? గత వారం జరిగిన రాష్ట్రపతి ఎన్నికలలో సైతం నలుగురు ఎంపీలు, పలువురు ఎమ్యెల్యేలు...
News

కర్ణాటకలో బీజేపీ యువమోర్చా నేత హ‌త్య‌!

బెంగ‌ళూరు: బీజేపీ యువ మోర్చా నాయకుడు ప్రవీణ్​(32) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలోని నెట్టారు ప్రాంతంలో జరిగింది. దుండగులు మూకుమ్మడిగా దాడి చేయగా.. ప్రవీణ్​కు తీవ్రగాయాలు అయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని...
1 4 5 6 7 8 20
Page 6 of 20