archive#BJP

News

జనవరి 8న అమిత్ షా ఏపీలో పర్యటన

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్‌ పర్యటన ఖరారైంది. రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో పర్యటనలో భాగంగా జనవరి 8న షా ఏపీకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలకు ఆయన కీలక దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే బహిరంగసభలోనూ మాట్లాడబోతున్నారు. ఏపీలో అమిత్...
News

బీజేపీ యువమోర్చా నాయకులపై వైసీపీ కార్యకర్తల రాళ్ళదాడి

నెల్లూరు: నెల్లూరులో బీజెవైఎం​ కార్యకర్తలపై వైకాపా నేతలు రాళ్ళదాడి చేశారు. అయ్యప్ప మాలను అవమానించిన మాజీ మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్‌ ఇంటిని బీజేవైఎం కార్యకర్తలు ముట్టడించారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద నిరసన తెలుపుతున్న భాజపా యువమోర్చా నాయకులపై వైకాపా నాయకులు...
News

ఢిల్లీ మంత్రి జైన్ లీలలపై మరో వీడియో

తీహార్: మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి, తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌కు అక్కడ లభిస్తున్న సకల సదుపాయాల గురించి రోజుకొక కథనం వెలుగులోకి వస్తున్నది. తాజాగా  జైలు అధికారి కలిసిన వీడియోను భారతీయ జనతా పార్టీ(బీజేపీ) శనివారం...
News

అత్యంత ప్రజాదరణ గల ప్రపంచ నేతగా ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ నేతల్లో నెంబర్ వన్ స్థానంలో మరోసారి నిలిచారు. ఆయనకు 77 శాతం అప్రూవల్ రేటింగ్ లభించింది. ఆయన తర్వాత ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిలిచారు....
News

ప్రజాస్వామిక చర్చల తర్వాతే ఉమ్మడి పౌరస్మృతి: అమిత్‌ షా

న్యూఢిల్లీ: దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలుకు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కట్టుబడి ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. అయితే, ప్రజాస్వామిక ప్రక్రియలో, అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. గురువారం టైమ్స్‌ నౌ  చానల్‌ నిర్వహించిన కార్యక్రమంలో...
News

తీహార్ జైలులో ఆప్ మంత్రికి పసందైన విందు..(వీడియో)

తీహార్: అవీనితి కేసులో అరెస్టయిన ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ తిహార్ జైలులో మసాజ్ చేయించుకున్న వీడియో వైరల్ కాగా, ఇప్పుడు ఆయనకు సంబంధించిన మరో వీడియోను బీజేపీ బయటపెట్టింది. జైలులో ఆయన పసందైన భోజనం చేస్తున్న దృశ్యాలను విడుదల చేసింది....
News

ఓటు బ్యాంకు కోసం జగన్‌ మత రాజకీయాలు… బీజేపీ మండిపాటు!

విజయవాడ: తన ఓటు బ్యాంకు కాపాడుకోవడం కోసం జగన్‌ ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజలు కట్టిన పన్నులతో చర్చిల...
News

త్వరలో జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా‌.. నిర్మలా సంకేతం

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌కు త్వరలో రాష్ట్ర హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అటువంటి స్పష్టమైన సంకేతాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చారు. న్యూఢిల్లీలో “కేంద్ర రాష్ట్ర సంబంధాలు – సహకార సమాఖ్యత: ఆత్మనిర్భర్ భారత్ వైపు మార్గం”...
News

ప్రత్యక్ష రాజకీయాల్లోకి కంగనా రనౌత్​

ముంబయి: బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ రాజకీయాల్లోకి వస్తున్నారా..? ఆమె మాటలు వింటే అది నిజమే అనిపిస్తోంది. అవకాశం వస్తే.. ప్రజాసేవకు సిద్ధమేనంటూ తన రాజకీయ ప్రవేశంపై హింట్ ఇచ్చారు. తాజాగా ఓ చర్చావేదికపై మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 'అవకాశం...
News

కుష్బూపై డీఎంకే నేత వివాదస్పద వ్యాఖ్యలు.. కనిమొళి క్షమాపణ

చెన్నై: తమిళనాడు బీజేపీ మహిళా నేతలను ఉద్దేశించి డీఎంకే నేత ఒకరు చేసిన వ్యాఖ్యలు ఇరుపార్టీల మధ్య దుమారాన్ని రేపాయి. డీఎంకే, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీలోని మహిళ నేతలుగా నటీమణులను డీఎంకే నేత సైదై సాదిక్ అసభ్య...
1 2 3 20
Page 1 of 20