archive#BJP

News

భారత మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ తీరుపై మండిప‌డ్డ బీజేపీ

న్యూఢిల్లీ: ఐఎస్‌ఐ తరఫున గూఢచర్యం చేసిన పాకిస్తాన్‌ జర్నలిస్టు ఒకరితో మాజీ ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ దేశ రహస్యాలను పంచుకున్నారంటూ బీజేపీ చేసిన తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ జర్నలిస్టును అన్సారీ స్వయంగా భారత్‌కు ఆహ్వానించారంటూ బీజేపీ అధికార ప్రతినిధి...
News

ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత అనుచిత వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల కోసం ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత అజోయ్ కుమార్ పరుష వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యావత్తు గిరిజన సమాజానికి కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ద్రౌపది క్షేత్ర...
News

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి శివసేన మద్దతు

న్యూఢిల్లీ: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మ్‌కు శివసేన మద్దతు ప్రకటించింది. ముంబైలోని ఉద్ధవ్ థాకరే నివాసం మాతోశ్రీలో జరిగిన ఎంపీల సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సుమారు 12 మందికి పైగా ఎంపీలు ముర్ముకు మద్దతివ్వాలని సూచించినట్టు తెలిసింది....
News

నుపుర్ శర్మ‎కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల మద్దతు

సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణకు 117 మంది బహిరంగ లేఖ న్యూఢిల్లీ: బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలతో దేశమే కాదు.. ప్రపంచ దేశాలు తీవ్రంగా స్పందించాయి. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు...
News

మరో తెలంగాణ విముక్తి ఉద్యమానికి బీజేపీ పిలుపు

భాగ్య‌న‌గ‌రం: తెలంగాణ ఉద్యమంలో కీలక అంశాలైన నీళ్ళు, నిధులు, నియమాలు సాధించుకోవడం కోసం మరో తెలంగాణ విముక్తి ఉద్యమం అవసరమని హైదరాబాద్‌లో రెండు రోజులపాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు స్పష్టం చేశాయి. తెలంగాణలోని పరిస్థితులపై ప్రత్యేకంగా విడుదల చేసిన...
News

వచ్చే ఏడాది జులై 3 వరకు అల్లూరి జయంతి ఉత్సవాలు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భీమవరం: తెలుగు పౌరుషానికి ప్రతీక అల్లూరి సీతారామరాజు అని అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఏపీలోని భీమవరంలో అల్లూరి 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, ఏపీ సీఎం జగన్, పలువురు...
News

మహారాష్ట్ర అసెంబ్లీ బలపరీక్షలో షిండే విజయం

ముంబై: మహారాష్ట్ర రాష్ట్ర శాసనసభలో సోమవారం జరిగిన విశ్వాసపరీక్షలో కొత్త ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే విజయం సాధించారు. సీఎం షిండేకు 164 మంది శాసన సభ్యుల మ‌ద్ద‌తుగా ఓటు వేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో సోమవారం జరిగిన విశ్వాసపరీక్షలో సీఎం షిండే నెగ్గినట్టు...
News

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం తథ్యం: ప్రధాని మోదీ

సికింద్రాబాద్: సికింద్రాబాద్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. తెలంగాణ ప్రజల ఆశీస్సుల కోసమే తాను ఇక్కడికి వచ్చానని, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. అలా జరిగినప్పుడే అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఆవిష్కరణల...
News

ముందుగా తెలిసి ఉంటే ద్రౌపదీ ముర్ముకే మా మద్దతు: మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

కోల్‌క‌తా: మమతా బెనర్జీ ఇటీవల ఆసక్తికర కామెంట్స్ చేశారు. బీజేపీ తనను సంప్రదించి, గిరిజన వర్గానికి చెందిన ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడుతున్నామని చెప్పి ఉంటే తప్పకుండా మద్దతు ఇచ్చేదాన్ని అంటూ చేసిన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఓసారైనా...
News

ప్రసిద్ధ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోనున్న మోదీ

భాగ్య‌న‌గ‌రం: ఇక్క‌డి భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రధాని మోదీ దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అమ్మవారి పూజలో పాల్గొంటారు. ఇందుకనుగుణంగా ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌లో...
1 5 6 7 8 9 20
Page 7 of 20