News

News

లేడీ టార్జాన్‌ ఆఫ్‌ ఇండియా

‘అక్కా మనం రోజూ ఇలా చెట్లు నరుకుతూ పోతే కొన్నాళ్లకు అడవే ఖాళీ అవుతుంది. ఇక మన పిల్లలు ఎలా బతుకుతారు?’... ఈ ఒక్క ప్రశ్న కొన్ని హెక్టార్ల అడవిని కాపాడిందంటే నమ్ముతారా? అది అడిగింది... జమున టుడూ. ఈమెది ఒడిశాలోని...
News

‘దేవి అహల్యకి పుణ్య గాధ’ నాటిక ప్రదర్శన

ధర్మ పరిరక్షకురాలు అహల్య దేవి 300వ జయంతి వేడుకలను పురస్కరించుకుని అహల్య దేవి జీవిత చరిత్రను ప్రజలకు పరిచయం చేసే ఉద్దేశంతో ఈనెల 23న హైదరాబాద్ నగరంలో “రాష్ట్ర సమర్థ – దేవి అహల్యకీ పుణ్యగాధ” పేరిట నాటిక ప్రదర్శించనున్నారు. కుటుంబ...
News

సామరస్యపూర్వక, వ్యవస్థీకృత హిందూ సమాజం నిర్మాణానికి సంకల్పించాం : దత్తాత్రేయ హోసబళే

బెంగళూరు వేదికగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయప్రతినిధి సభ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్...
ArticlesNews

మహారాణి అబ్బక్కకు ఆర్ఎస్ఎస్ ఘనంగా నివాళులు

భారత దేశ గొప్ప మహిళా స్వాతంత్ర్య సమరయోధురాలు మహారాణి అబ్బక్క 500వ జయంతి సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే బెంగుళూరులో జరుగుతున్న అఖిల భారత ప్రతినిధి సభ సమావేశాల సమయంలో ఆదివారం విడుదల చేసిన...
News

అయ్యప్ప భక్తులకు శుభవార్త..! శబరిమల దర్శనం మార్గం మార్పు..

శబరిమల అయ్యప్ప భక్తులకు గొప్ప శుభవార్త.. ఆలయంలో దర్శనం కోసం మార్గాన్ని మార్చాలని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టిడిబి) నిర్ణయించింది. దీని ద్వారా భక్తులు సన్నిధానం వద్ద పవిత్రమైన 18 మెట్లను నేరుగానే ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకునేందుకు అవకాశం...
News

అస్సామీ సాంప్రదాయ వంటకంలో అద్భుత బ్యాక్టీరియా

అస్సాం సంప్రదాయ వంటకం పానీ టెంగాలో మానవులతోపాటు పరిశ్రమలకు పనికొచ్చే అద్భుత బ్యాక్టీరియా ఉందని ఐఐటీ గువాహటి శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మ్యాంగోస్టీన్, చింతపండు, నిమ్మరసంలో ఆవ గింజలను పులియబెట్టి ఉప్పు, పచ్చి మిర్చి వేసి ఆ ముద్దను అరిటాకులో పెట్టి వెదురు...
ArticlesNews

కఠినమైన చట్టాలు ఉన్నా మతమార్పిడులు ఎందుకు ఆగడం లేదు?

అటవీ ప్రదేశాల్లో నివసించే గిరిజనులను, అంటే షెడ్యూల్డు తెగల వారిని రకరకాలుగా ప్రలోభపెట్టో, బెదిరించో క్రైస్తవంలోకి మతమార్పిడి చేస్తున్న అంశం ఛత్తీస్‌గఢ్ శాసనసభలో తాజాగా చర్చకు వచ్చింది. మత మార్పిడులు చేయడానికి విదేశాల నుంచి వస్తున్న ఫండింగ్ గురించి సవిస్తరంగా చర్చించారు....
News

కశ్మీర్‌లో ఇప్పుడు సినిమాహాళ్లు నిండుతున్నాయి: అమిత్‌షా

ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదం పట్ల కఠిన వైఖరి అనుసరిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. కశ్మీర్‌లో ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని, అక్కడి యువకులు ఉద్యోగాలు చేసుకుంటున్నారని తెలిపారు. సినిమాహాళ్లు నిండుతున్నాయని వెల్లడించారు. రాజ్యసభలో మాట్లాడుతూ.....
1 976 977 978 979 980 3,081
Page 978 of 3081