మధ్యప్రదేశ్ లోని పుణ్య క్షేత్ర నగరాలలో మద్య నిషేధం అమలు
మధ్యప్రదేశ్ లో ఎంపిక చేసిన గ్రామ పంచాయతీల లోని 19 పుణ్య క్షేత్ర నగరాలలో ఏప్రిల్ 1 నుంచి మద్య నిషేధం అమలులోకి వచ్చింది. ఉజ్జయిని, ఓంకారేశ్వర్, మహేశ్వర్, మాహర్, మండలేశ్వర్, ఓర్చా, చిత్రకూట్, దతియా, పన్నా, మండ్లా, ముల్తాయ్, మండ్...







