News

News

నియంత్రణ రేఖను దాటిన పాక్‌ ఆర్మీ.. దీటుగా బదులిచ్చిన భారత సైన్యం

భారత్‌-పాక్ సరిహద్దు వద్ద అలజడి చోటుచేసుకుంది. దాయాది దేశ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద వద్ద పాక్‌ ఆర్మీ చొరబాట్లకు పాల్పడిందని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. ‘‘ఏప్రిల్ 1న కృష్ణ...
ArticlesNews

కోస్తాకు కీలకం గుల్లలమోద క్షిపణి కేంద్రం

కృష్ణాజిల్లా నాగాయలంక మండలంలోని గుల్లలమోదలో నెలకొల్పే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రెండో మిస్సైల్‌ ‌టెస్టింగ్‌ ‌రేంజి సెంటర్‌ (ఎం‌టీఆర్‌- ‌క్షిపణి పరీక్ష కేంద్రం)కు భూమిపూజకు రంగం సిద్దమవుతోంది. భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆ ఏర్పాట్లలో ఉంది. ఇప్పటికే మిస్సైల్‌ ‌టెస్టింగ్‌ ‌సెంటర్‌లో...
News

జామ్‌నగర్‌ నుంచి ద్వారకకు.. పాదయాత్ర చేస్తున్న అనంత్‌ అంబానీ.

సియాలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ చిన్నకుమారుడు అనంత్‌ అంబానీ (Anant Ambani) పాద యాత్ర చేపట్టారు. తన 30వ పుట్టినరోజును పురస్కరించుకొని గుజరాత్‌లోని జామ్‌నగర్‌ నుంచి ద్వారక వరకూ ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించారు. శుక్రవారం తెల్లవారుజామున...
News

టిటిడిపై సీఎం చంద్రబాబు సమీక్ష

తిరుమల తిరుపతి దేవస్థానం-టిటిడిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో శ్యామలరావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. భక్తుల సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గత 9...
ArticlesNews

ఔరంగజేబ్‌ ‌ప్రేతాత్మ భారత్‌ను భయపెట్టలేదు!

‌ప్రశాంతంగా ఉండే చరిత్రాత్మక నగరం నాగపూర్‌ ‌మళ్లీ రణరంగమైంది. కారణం- మరాఠాల మీద మూడు వందల ఏళ్ల క్రితం మొగలులు ప్రారంభించిన యుద్ధం ఇంకా కొన సాగుతూ ఉండడమే. ఔరంగజేబ్‌ ‌ప్రేతాత్మ ప్రేరణతో ముస్లిం మతోన్మాదులు రెచ్చి పోయారు. క్రీస్తుశకం 1707లో...
News

ఔరంగజేబ్‌పూర్‌ పేరు శివాజీనగర్‌గా మార్పు

ఉత్తరాఖండ్‌లోని పలు ప్రదేశాల పేర్లను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారతీయ సంస్కృతి, వారసత్వ పరంపర, ప్రజల సెంటిమెంట్లను దృష్టిలో ఉంచుకుని 17 ప్రదేశాల పేర్లు మారుస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రకటించారు. ఆయా రంగాల్లో గొప్ప...
News

హిందువుల ఐక్యత అవశ్యం

ప్రస్తుత పరిస్థితుల్లో హిందువులంతా ఏకమైతేనే ఫలితం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రాంత కుటుంబ ప్రబోధన్ ప్రముఖ్ పుట్టాశేషు అన్నారు. ఆర్ఎన్ఎస్ శతవసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఇటీవల కడపజిల్లా, సింహాద్రిపురం జున్ను నారాయణరెడ్డి ఆయిల్ మిల్లో సింహాద్రిపురం ఖండ స్వయంసేవకులతో సభాకార్యక్రమం జరిగింది. అంతకుముందుగా...
News

వక్ఫ్ మతపరమైన సంస్థ కాదు, కేవలం చట్టబద్ధమైన సంస్థ : రవిశంకర్ ప్రసాద్

వెనుకబడిన ముస్లిం మహిళలు, ముస్లిం కమ్యూనిటీ స్థితిగతులను మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే వక్ఫ్ సవరణ బిల్లును తెచ్చామని, వక్ఫ్ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమంటూ విపక్షాల చేస్తున్న వాదనలో అర్ధం లేదని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ రవిశంకర్ ప్రసాద్ అన్నారు. కేవలం రాజకీయ...
1 956 957 958 959 960 3,083
Page 958 of 3083