ఆధ్యాత్మిక క్షేత్రం.. అపవిత్రం!
18/01/2025 తమిళనాడుకు చెందిన 30 మంది భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చారు. వారు తమ వెంట గుడ్డు బిర్యానీ తెచ్చుకుని బహిరంగంగా తింటూ ఉండగా భక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి బిర్యానీ స్వాధీనం చేసుకుని భక్తులకు కౌన్సెలింగ్ ఇచ్చి...







