News

News

మామిడి పండుగ.. ఉత్సాహంగా..

మన్యం కొండల్లో మామిడికాయ పండుగ సందడి నెలకొంది.ఏలూరు జిల్లాలోని పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని కొండరెడ్డి గిరిజన గ్రామాల్లో గత రెండు రోజులుగా కొండరెడ్లు మామిడికాయ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. వనదేవతలకు పూజలు చేసిన అనంతరం పిల్లలు, పెద్దలు అందరూ కలిసి లయబద్ధంగా...
ArticlesNews

వక్ఫ్ బోర్డ్: భారతదేశంలో మూడవ అతిపెద్ద భూ యజమాని

భారతదేశంలో వక్ఫ్ ఆస్తులను నిర్వహించడం, అభివృద్ధి చేయడానికి 1964లో ఏర్పాటు చేసిన వక్ఫ్ బోర్డ్ చరిత్ర ఆద్యంతం వివాదాస్పదమే. వక్ఫ్ బోర్డు భారత రాజ్యాంగంలో 30వ అధికరణం కింద పనిచేస్తుంది. మతపరమైన లేక దాతృత్వం కోసం కేటాయించిన ఆస్తులను వక్ఫ్‌ అంటారు....
News

భారతీయ సంస్కృతి సంరక్షణే లక్ష్యం

భారతీయ సంస్కృతి సంరక్షణే ధ్యేయంగా ఎన్‌ఎస్‌యూ పనిచేస్తోందని వీసీ జీఎస్‌ఆర్‌ కృష్ణమూర్తి తెలిపారు. జాతీయ సంస్కృత వర్సిటీ ఉత్కల పరిషత్‌, తెలుగు విభాగం, వేమ భూపాల కళాపరిషత్‌ సంయుక్త ఆధ్వర్యంలో కల్చరల్‌ ఇంటిగ్రేషన్‌, ప్రమోషన్‌, సంస్కృతి అధ్యయనంలో భాగంగా ఉత్కల దివస్‌...
News

దేవాలయాలపై ప్రభుత్వ జోక్యం.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

వాలయాలపై ప్రభుత్వాల జోక్యాన్ని నిరోధించాలని దాఖలైన పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆంధ్రప్రదేశ్‌తో సహా .. ఐదు రాష్ట్రాల్లోని దేవాదాయ శాఖ చట్టాన్ని సవాలు చేస్తూ.. దాఖలైన పిటిషన్లపై విచారణను జస్టిస్‌ బివి నాగరత్న, జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ ధర్మాసనం...
News

ఒంటిమిట్ట కోదండరాముడికి కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో ఏప్రిల్‌ 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా...
News

ఒంటిమిట్ట రాములోరి కల్యాణోత్సవానికి నంద్యాల తలంబ్రాలు

వైయస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీరాముల వారి కల్యాణోత్సవానికి తలంబ్రాలు సిద్ధమయ్యాయి. ప్రతి ఏటా ప్రభుత్వం ఘనంగా నిర్వహించే ఒంటిమిట్ట రాములోరి కల్యాణోత్సవానికి నంద్యాల జిల్లా నుంచి ప్రత్యేకంగా తలబ్రాలు సిద్ధమవుతాయి. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్‌ రామాలయంలో వడ్లను గోటితో వలిచిన...
News

పాస్టర్ మరణం: జగ్గయ్యపేటలో లారీ వెనుక పడిపోయిన ప్రవీణ్

పాస్టర్ ప్రవీణ్ మరణం గురించి పోలీసుల దర్యాప్తులో రోజుకో విషయం వెలుగు చూస్తోంది. ఆ క్రమంలోనే ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట దగ్గర ఆయన పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు వెల్లడైంది. బుధవారం తనిఖీ చేసిన సీసీటీవీ ఫుటేజ్‌లలో… జగ్గయ్యపేట దగ్గర జాతీయ...
News

దేవాలయ గోడలపై అన్యమత ప్రచారం

శ్రీకాకుళం జిల్లాలోని జలుమూరు మండలం యలమంచిలిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలోని దాదాపు 300 ఏళ్ల పురాతన మల్లికార్జున స్వామి ఆలయం గోడలపై గుర్తు తెలియని వ్యక్తులు శిలువ గుర్తులు వేసి, ఆ మతానికి సంబంధించిన రాతలు రాశారు. వేకువజామున అర్చకులు...
1 954 955 956 957 958 3,083
Page 956 of 3083