గీతామకరంద ప్రకాశకులు, భగవద్గీతా ప్రచారకులు…శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశనందగిరి స్వాములు
హిందూ సంస్కృతిని పునరుజ్జీవనం కల్పించేందుకు ఎందరో మహానుభావులు ఈ కర్మభూమిపై ఉద్భవించారు. సమాజంలో ధార్మిక, ఆధ్యాత్మిక జ్యోతులను వెలిగించి అజ్ఞానాంధకారాన్ని, అసమానతలను తొలిగించారు. తమ బోధనల ద్వారా, ఆచరణ ద్వారా, రచనల ద్వారా కోట్లాది మందిని ప్రభావితం చేసి సమాజాన్ని ఆధ్యాత్మిక,...







