కోల్కతా శ్రీ శారదా మఠం, రామకృష్ణ శారదా మిషన్ అధ్యక్షురాలు ప్రవ్రాజిక ఆనందప్రాణ మాతాజీ మంగళవారమిక్కడ కన్నుమూశారు. 98 ఏళ్ల మాతాజీ వృద్ధాప్య సంబంధిత రుగ్మతలతో బాధపడేవారు. రామకృష్ణ మఠం నిర్వహణలోని రామకృష్ణ సేవా ప్రతిష్ఠాన్ ఆసుపత్రిలో చికిత్స పొంది కొద్దిరోజుల క్రితమే డిశ్ఛార్జి అయ్యారని శ్రీ శారదా మఠం, రామకృష్ణ శారదా మఠం ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇక్కడి శారదా మఠం కేంద్ర కార్యాలయంలో అమెకు చికిత్స జరిగేదని, మంగళవారం ఉదయం 9.45 గంటలకు తుదిశ్వాస విడిచారని వెల్లడించారు. ప్రవ్రాజిక ఆనందప్రాణ మాతాజీ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్ వేదికగా సంతాపం తెలిపారు. సమాజానికి ఆమె అందించిన అద్వితీయ సేవలు, ప్రజల్లో ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడంలో ఆమె చేసిన కృషి చిరకాలం గుర్తుంటుందని చెప్పారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా సంతాపం ప్రకటించారు.
264views
You Might Also Like
రాజమహేంద్రవరంలో MedeVision ఆధ్వర్యంలో జాతీయ సదస్సు
4
ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో గల GSL వైద్య కళాశాలలో ఏప్రిల్ 25, 26 తేదీలలో MedeVision ఆధ్వర్యంలో జాతీయ సదస్సు మరియు రాష్ట్ర సమన్వయకర్తల 2026 సమావేశం ఘనంగా...
ఐరాసకు విశ్వహిందూ పరిషత్ లేఖ
4
పాకిస్థాన్, బంగ్లాదేశ్లలో మైనారిటీలపై జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనల్ని నిలువరించేందుకు చొరవ చూపాలని విశ్వ హిందూ పరిషత్ ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభను (యూఎనీఏ) అభ్యర్థించింది. సభ అధ్యక్షురాలు...
నాసిక్ టీసీఎస్ కేసులో కొత్త మలుపు.. నిందితురాలికి మలేషియా లింక్!
5
నాసిక్లోని టీసీఎస్ కార్యాలయంలో మత మనోభావాలను దెబ్బతీశారని, బలవంతపు మత మార్పిడికి ప్రయత్నించారని నమోదైన కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తు నాసిక్ నగరాన్ని...
పాస్టర్ ఆనంద్ ఎస్సీ ధ్రువపత్రాన్ని రద్దు చేయండి
6
పాస్టర్ చింతాడ ఆనంద్ మోసపూరితంగా పొందిన ఎస్సీ సర్టిఫికెట్ను రద్దు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ కేసులో బాధితుడు అక్కల రామిరెడ్డి వేసిన వ్యాజ్యంపై...
తిరుపతి ఎస్వీ బాలమందిరంలో ప్రవేశాలకు ఆహ్వానం…
14
తిరుపతి ఎస్వీ బాలామందిరంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించింది టీటీడీ. మే 16 లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది టీటీడీ. దరఖాస్తుదారులు హిందూ...
భారతీయ, వలసదారులను అవమానిస్తూ చేసిన పోస్ట్పై హిందూ అమెరికన్ సంఘాలు అభ్యంతరం
48
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియాలో బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి షేర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అగ్రరాజ్యంలో కార్చిచ్చు రేపుతున్నాయి. ముఖ్యంగా భారతీయ, చైనా వలసదారులను...





