ఉగ్రదాడిలో అశువులు బాసిన మధుసూదన్ కుటుంబాన్ని పరామర్శించిన RSS రాష్ట్ర నేతలు
కాశ్మీర్,విహారయాత్రకు వెళ్ళి పహల్గాం వద్ద తీవ్రవాదుల కిరాతకానికి ప్రాణాలు కోల్పోయిన,శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కావలి వాసి మధుసూదన్ కుటుంబాన్ని సోమవారం రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ నాయకులు వారి ఇంటికి వెళ్ళి పరామర్శించారు. ఈ మేరకు ఆ కుటుంబానికి...







