News

News

పాక్‌కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లిపోండి: పవన్‌కల్యాణ్‌

మత ప్రాతిపదికన 26 మందిని చంపినా పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడటం సరికాదని, అలా మాట్లాడాలనుకుంటే ఆ దేశానికే వెళ్లిపోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మత ప్రాతిపదికన చంపడం సరికాదన్నారు. ఇటీవల జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి...
ArticlesNews

భారత్‌లో షరియా ఉన్మాదం

భారతదేశాన్ని అఫ్ఘానిస్తాన్‌లా మార్చే ప్రయత్నం చాప కింద నీరులా సాగిపోతోంది. సార్వభౌమాధికారం కలిగిన భారత్‌లో వందలాది షరియా కోర్టులు నడుస్తున్నాయంటే నమ్మక తప్పదు. మొన్న పశ్చిమ బెంగాల్‌లో షరియా చట్టం మేరకు ఒక ముస్లిం వనితను నడిరోడ్డు మీదే కొరడాలతో కొట్టారు....
News

చిత్తూరులో కొవ్వొత్తుల ర్యాలీ

ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చీఫ్ సెక్రటరీ బుల్లెట్ రవి కోరారు. చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద ఉగ్రవాదుల దాడిలో మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతూ కొవ్వొత్తుల ప్రదర్శనతో నివాళులర్పించారు....
News

విద్యార్థులను బలవంతంగా నమాజ్ చేయడంపై ABVP నిరసన

నమాజు చదవాలంటూ విద్యార్థులను బలవంతం చేశారన్న ఆరోపణలతో ఛత్తీస్ గఢ్ లోని బిలాస్పూర్ జిల్లాలో ఏడుగురు అధ్యాపకులపై కేసు నమోదైంది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో గురు ఘాసిదాస్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన కొంతమంది విద్యార్థులను నమాజ్ చేయమని బలవంతం చేశారనే ఆరోపణలపై ఏడుగురు...
ArticlesNews

శివకేశవుల శక్తిసంపత్తుల రూపమే పరశురాముడు.

( ఏప్రిల్‌ 29 - పరశురామ జయంతి ) పరశు అంటే గండ్రగొడ్డలి. మహేశ్వరుడు ప్రసాదించిన ఆ పరశుతో దుష్టసంహారం చేసేవాడు. అందుకే ఆయన పరశురాముడయ్యాడు. శివకేశవుల శక్తిసంపత్తులు కలసి అవతరించిన రూపమే పరశురాముడు. భృగు వంశంలో పుట్టడం వల్ల భార్గవరాముడు...
News

ఉగ్రదాడిపై ఆవేదన.. ఇస్లాంను త్యజించేందుకు సిద్ధమైన టీచర్

పహల్గామ్‌లో హేయమైన ఉగ్రదాడి ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. మతం అడిగి మరీ మనుషుల్ని కాల్చి చంపడంతో భారత్‌లోని ముస్లిం సమాజం నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మనుషులు వారి మతం కారణంగా ఎందుకు చంపబడాలి అని ఆవేదన వ్యక్తం చేస్తూ.....
News

పుట్టింది పాకిస్థాన్‌లో : 19 సంవత్సరాలుగా ధర్మవరంలో

పాకిస్థాన్ మహిళ భారతీయుడిని పెళ్లి చేసుకుంది. తండ్రి అనారోగ్యంతో చనిపోవడంతో చూడటానికి పాక్ వెళ్లిన సమయంలో బిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారికి ఏడేళ్ల వయసు సమయంలో భారత్ చేరుకుంది. ఆమె బిడ్డకు ఇప్పుడు 26 సంవత్సరాలు వచ్చాయి. అయినా పాక్ పౌరురాలిగానే కొనసాగుతోంది....
News

సీఎం గారు.. మీరు నిజంగా ‘పాకిస్తాన్ రత్న’

పాకిస్తాన్‌తో యుద్ధం చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదని. భారత్‌ శాంతిప్రియ దేశం. కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు చనిపోవడానికి దేశ అంతర్గత భద్రత, ఇంటెలిజెన్స్‌ శాఖల వైఫల్యమే కారణమని సిద్దరామయ్య ఆరోపించారు. వేలాది మంది పర్యాటకులు సంచరించే స్థలంలో...
1 906 907 908 909 910 3,083
Page 908 of 3083