ఉన్నత హోదాలో ఉన్న అధికారులు తమ పిల్లలను ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో చదివించడం సాధారణంగా కనిపిస్తుంటుంది. కానీ, దీనికి భిన్నంగా టీటీడీ జేఈవో, ఐఏఎస్ అధికారి ప్రభల...
ఆదోని పట్టణంలో గణేష్ ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కోరారు. స్థానిక విశ్వహిందూ పరిషత్ కార్యాలయం ఎదుట...
ఒకప్పుడు బాలీవుడ్ చిత్రాల షూటింగ్లకు స్వర్గధామంగా నిలిచిన కశ్మీర్.. ఉగ్రవాదం కారణంగా సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఒకనాడు పదికి పైగా థియేటర్లతో సందడిగా కనిపించిన లోయలో చివరకు...
అమరావతి: వినాయక చవితి పర్వదినాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు సింగిల్ విండో ద్వారా అనుమతులకు చొరవ...