News

ArticlesNews

సర్వమానవ సమానత్వాన్ని బోధించిన విశ్వగురువు బసవేశ్వరుడు

( ఏప్రిల్ 30 – బసవేశ్వరుని జయంతి ) మనుషులందరూ ఒక్కటేనని, స్త్రీ పురుష భేదం లేదని, శ్రమను మించిన సౌందర్యం లేదని, భక్తి కన్నా సత్ప్రవర్తనే ముఖ్యమని వీరశైవ సంప్రదాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన సాంఘిక విప్లవకారుడు బసవేశ్వరుడు. ఈయనను బసవన్న,...
News

అయోధ్య దర్శనం కోసం 300 ఏళ్ల సంప్రదాయాన్ని పక్కనపెట్టనున్న హనుమాన్ గఢీ అర్చకులు

హనుమాన్‌గఢీ దేవాలయం ప్రధాన అర్చకుడు ‘గద్ది నషీన్‌’ మహంత్‌ ప్రేమ్‌ దాస్‌ (70) తన జీవితంలో మొదటిసారి ఈ గుడి, తన ఇంటి బయటకు రాబోతున్నారు. అక్షయ తృతీయ సందర్భంగా ఈ నెల 30న ఆయన రామాలయంలో బాల రాముడిని దర్శించుకోనున్నారు....
News

ఢిల్లీలో అక్రమంగా మసీదు విస్తరణ…. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న హిందువులు

ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలోని సీలంపూర్ ప్రాంతంలో మసీదు విస్తరణ తీవ్ర వివాదం అవుతోంది. బ్రహ్మపురిలోని 12 వ లైన్ లో వున్న అల్ మతీన్ మసీదు విస్తరణ అంశం చాలా రోజులుగా నలుగుతూనే వుంది. ఈ సమస్య మళ్లీ అక్కడ తెరపైకి...
News

జమ్మూలో తావి నదికి హారతి

జమ్మూలో లెఫ్ట్ నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆధ్వర్యంలో బైశాఖి మేళాను పురస్కరించుకొని సూర్యపుత్రి తావీ నదికి అత్యంత భక్తి, శ్రద్ధలతో హారతి ఇచ్చారు. జమ్మూలో తొలిసారి జరిగిన ఈ కార్యక్రమానికి ఆచార్యులు, అర్చకులు, ప్రభుత్వ అధికారులు, పౌర సమాజం సభ్యులు...
News

గుజరాత్‌లో వెయ్యి మంది బంగ్లా అక్రమ వలసదారులు

జమ్మూ-కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. వలసదారులపై ప్రత్యేక నిఘా పెట్టాయి. ఈ క్రమంలోనే గుజరాత్‌లో చేపట్టిన భారీ ఆపరేషన్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన 1,000 మందికిపైగా అక్రమ వలసదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా తప్పుడు ధ్రువపత్రాలతో...
News

భారత్‌లో పాకిస్థాన్ యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలు నిలిపివేత

జమ్ముకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి తరవాత పాకిస్థాన్‌పై భారత్ కఠిన ఆంక్షలు మరింత పెంచింది. తాజాగా పాక్ నుంచి ప్రసారం అవుతున్న యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలను భారత్‌లో నిలిపివేసింది. పాక్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన 16 ఛానళ్ల ప్రసారాలు నిలిపివేసినట్లు హోం శాఖ...
News

అయోధ్య రామమందిర గోపురంపై ధ్వజస్తంభం ఏర్పాటు

అయోధ్యలోని బాలరాముడి మందిరంలో ప్రధాన గోపురం మీద ధ్వజస్తంభం ఏర్పాటు చేసినట్లు శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. ఇవాళ మంగళవారం వైశాఖ శుద్ధ విదియ తిథి నాడు ఉదయం 6.30కు ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన ప్రారంభించారు. 8...
News

భారతీయ సంస్కృతి తెలిపేలా ఎన్‌సీఈఆర్టీ పాఠ్యాంశాలు

ఎన్‌సీఈఆర్టీ 7వ తరగతి కొత్త సాంఘిక శాస్త్ర పుస్తకంలో మొగల్స్‌, ఢిల్లీ సుల్తానుల చరిత్ర పాఠ్యాంశాల స్థానంలో ప్రాచీన భారతీయ రాజవంశాలైన మగధ, మౌర్యులు, శాతవాహనులు, శుంగలు వంటి రాజ్యాలపై కొత్త చాప్టర్లను ప్రవేశపెట్టారు. జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)–2020, నేషనల్‌ కరికులం...
1 905 906 907 908 909 3,084
Page 907 of 3084