News

ArticlesNews

దేశ చ‌రిత్ర‌లో చీక‌టి కాలం.. ఎమ‌ర్జెన్సీ

( జూన్ 25 - ఎమ‌ర్జెన్సీ విధించిన రోజు ) అంత‌ర్గ‌త క‌ల్లోలం కార‌ణంగా జాతీయ భ‌ద్ర‌త‌కు ముప్పు వాటిల్లిందంటూ 1975 జూన్ 25న దేశంలో ఎమర్జెన్సీ విధించారు. అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని చీక‌టి...
News

యువతి మృతికి కారణమైన SDPI కార్యకర్తల అరెస్ట్

బహిరంగంగా ఓ యువతిని వేధించి, మరణానికి కారణమైన ముగ్గుర్ని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. రసీనా అనే యువతిని బహిరంగంగా వేధిస్తూ, మోరల్ పోలీసింగ్ చేస్తున్నట్లు కూడా వీరిని గుర్తించారు. ముబ్షీర్; ఫైసల్, రఫ్నాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.....
News

‘ఇంట్లో ప్రార్థనా సమావేశాలకు అనుమతులు తప్పనిసరి:’ మద్రాస్ హైకోర్టు

సరైన అనుమతులు లేకుండా ఇంటిని ప్రార్థనా సమావేశ మందిరంగా మార్చరాదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. గృహంలో ప్రార్థనా సమావేశాలు నిర్వహించాలనుకుంటే ముందస్తుగా సంబంధిత ప్రభుత్వాధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. తిరువారూర్ జిల్లాలోని కొడవసల్‌కు చెందిన పాస్టర్...
News

అన్ని కార్యక్రమాల్లో భారతమాత చిత్రపటం వుంటుంది : రాజ్ భవన్ స్పష్టీకరణ

మంత్రి శివన్ కుట్టి విషయంలో కేరళ రాజ్ భవన్ గట్టి వైఖరి తీసుకుంది. భవిష్యత్తులో జరగబోయే అన్ని కార్యక్రమాల్లో భారతమాత చిత్రపటం వుండితీరుతుందని రాజ్ భవన్ తేల్చి చెప్పింది.అంతేకాకుండా దీపారాధన కూడా వుంటుందని కూడా ప్రకటించింది. రాజ్ భవన్ లో జరిగిన...
News

అక్రమ మదర్సాలపై ఉక్కుపాదం… హరిద్వార్ లో 85 కి పైగా సీల్

ఉత్తరాఖండ్ ప్రభుత్వం అక్రమ మదర్సాలపై ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా మరో నాలుగు అక్రమ మదర్సాలను సీల్ చేసింది. ఇలా ఇప్పటి వరకూ హరిద్వార్ లో ఓ లెక్క ప్రకారం 85 కి పైగా అక్రమ మదర్సాలను పుష్కర్ సింగ్ ధామీ ప్రభుత్వం...
News

శ్రీశైలంలో బాంబులు, బుల్లెట్ల కలకలం

శ్రీశైలంలో బాంబులు, బుల్లెట్ల కలకలం రేగింది. ఆలయం సమీపంలోని వాసవీ సత్రం ఎదురుగా ఉన్న డివైడర్‌పై వీటిని గుర్తించారు. సోమవారం మధ్యాహ్నం సత్రం ముందునుంచి వెళ్తున్న కొందరు స్థానికులు డివైడర్‌ వద్ద ఉన్న సంచిని గమనించారు. అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు...
News

సంగమేశ్వరుణ్ణి తాకిన కృష్ణమ్మ

కర్నూలు జిల్లా ఆత్మకూరు నల్లమల అభయారణ్యం ప్రాంతంలో ఏడు నదులు కలిసే సప్త నదుల సంగమేశ్వర క్షేత్ర శిఖరాన్ని కృష్ణా జలాలు తాకాయి. ఎగువ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం పోటెత్తింది. దీంతో ఎగువ పరివాహక...
News

‘సింధు ఒప్పందం’పై పాక్‌కు కంగుతినిపించిన అమిత్ షా

పహల్గామ్‌ ఉగ్రదాడి అనంతరం పాక్‌- భారత్‌ మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. ఈ నేపధ్యంలోనే భారత్.. పాక్‌తో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది.‌ అయితే ఈ పరిణామంతో కంగుతిన్న పాక్‌ తిరిగి సింధు జలాల ఒప్పందం పునరుద్ధరణకు వేడుకుంటోంది. దీనిపై...
1 796 797 798 799 800 3,086
Page 798 of 3086