దేశ చరిత్రలో చీకటి కాలం.. ఎమర్జెన్సీ
( జూన్ 25 - ఎమర్జెన్సీ విధించిన రోజు ) అంతర్గత కల్లోలం కారణంగా జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లిందంటూ 1975 జూన్ 25న దేశంలో ఎమర్జెన్సీ విధించారు. అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని చీకటి...







