News

News

పాక్‌కు సమాచారం చేరవేత.. పంజాబ్‌లో ఇద్దరు గూఢచారులు అరెస్ట్‌

పాకిస్తాన్‌కు కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారన్న అభియోగాలపై ఇద్దరు గూఢచారులను పంజాబ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాక్‌కు కీలక సమాచారం చేరవేసిసట్లు గుర్తించిన పంజాబ్‌ పోలీసులు.. ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. దీనికి సంబంధించి గుర్‌ప్రీత్‌ సింగ్‌ సాహిల్‌ మాసిహ్‌లను...
ArticlesNews

కొబ్బరి పీచుతో అందమైన కళాఖండాలు సృష్టిస్తోన్న కోనసీమ మహిళలు

కోనసీమలో కొబ్బరి చెట్టును కల్పవృక్షంగా భావిస్తారు. పాశర్లపూడి గ్రామ మహిళలు కొబ్బరి కాయ పీచుతో పిచ్చుక గూళ్ళను తయారు చేసి.. జీవనోపాధిని సాగిస్తూ పర్యావరణ అనుకూలతను ప్రోత్సహిస్తున్నారు. వీరి పిచ్చుక గూళ్లు ఎంతో అందంగా ఉండి.. వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఫుల్ డీటేల్స్...
News

కియోస్క్‌ల ద్వారానూ శ్రీవారి లడ్డూలు కొనొచ్చు

తిరుమల లడ్డూ కౌంటర్లలో రద్దీని, అధిక సమయాన్ని తగ్గించేందుకు కియోస్క్‌ల ద్వారా భక్తులు లడ్డూ టికెట్లు తీసుకునే విధానాన్ని తితిదే తీసుకొచ్చింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానాన్ని ఆదివారం ప్రారంభించింది. వాస్తవానికి శ్రీవారి లడ్డూ ప్రసాదం అదనంగా పొందాలనుకునే భక్తులు లడ్డూ...
ArticlesNews

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

శ్రీకాకుళం జిల్లాలో ఇస్కాన్ వారు నిర్మించి నిర్వహిస్తున్న ‘కూర్మ’ అనే ప్రాచీన తరహా గ్రామంలోని ధ్యాన మందిరం గత వారం అగ్నికి ఆహుతి అయిన ఘటన సంచలనం సృష్టించింది. పోలీసు వారు అది ప్రమాదమే అని స్థూలంగా తేల్చినా, కాదని గ్రామవాసులు...
News

ఒహాయోలో అష్టాంగ విమాన ఆలయం

ప్రపంచంలోనే నాలుగో ‘అష్టాంగ విమాన’ ఆలయం అమెరికాలోని ఒహాయో రాష్ట్ర రాజధాని కొలంబస్‌లో సిద్ధమవుతోంది. ఈ ఆలయాన్ని మూడు అంతస్తులుగా నిర్మిస్తున్నారు. సహజంగా ఆలయాల నిర్మాణం పూర్తయ్యాక విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఇక్కడ మాత్రం రెండు, మూడు అంతస్తులు నిర్మించడానికి ముందే అందులో...
News

“ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే ప్రయత్నాలను తిప్పికొట్టండి ” – హిందూ రాష్ట్ర సమన్వయ కమిటీ

ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో జరగనున్న ‘గాజా-పాలస్తీనా మద్దతు’ ర్యాలీకి అనుమతి ఇవ్వడానికి ముంబై పోలీసులు నిరాకరించారు. దీని వల్ల ముంబై శాంతిభద్రతలపై ఏర్పడే సంక్షోభం నివారించబడింది. సామాజిక సామరస్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న హిందువుల ప్రయత్నాలకు ఈ నిర్ణయం విజయం అందించింది, అయితే...
News

ఐర్లాండ్‌లోని చర్చి మఠం సెప్టిక్ ట్యాంకులో నవజాత శిశువులు

ఐర్లాండ్‌లోని 'చర్చ్ ఆఫ్ ఐర్లాండ్' నిర్వహిస్తున్న 'బాన్ సెకోర్స్ మదర్ అండ్ బేబీ హోమ్' ఆశ్రమం 'సెప్టిక్ ట్యాంక్'లో 796 మంది చనిపోయిన పిల్లల అవశేషాలు కనుగొనబడ్డాయి. ఇప్పుడు 11 సంవత్సరాల తర్వాత, ఈ 'సెప్టిక్ ట్యాంక్' తవ్వకం ప్రారంభించబడింది. 'న్యూయార్క్...
News

రాగి శాసనాలపై తోకచుక్క విశేషాలు

శ్రీశైలంలో గతంలో లభ్యమైన రాగి రేకులపై తోకచుక్క, ఉల్కాపాతానికి సంబంధించిన విశేషాలు ఉన్నట్లు పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు. ప్రతి 72 ఏళ్ల నుంచి 80 ఏళ్ల మధ్య భారీ సంఖ్యలో ప్రకాశవంతమైన తోకచుక్కలు పడడంతోపాటు ఉల్కాపాతం జరుగుతుంటుందని ఒక అంచనా. అప్పట్లో...
1 797 798 799 800 801 3,086
Page 799 of 3086