News

News

గాజాపై జాలి; హిందువుల పట్ల వివక్ష: ఇదీ కమ్యూనిస్టులంటే..

భారతదేశంలోని పలు ప్రాంతాల్లో హిందువులపై అన్యమతస్తుల హింసాత్మక దాడులు, బలవంతపు మతమార్పిడులు జరుగుతుంటే ఏమాత్రం పట్టని వామపక్ష పార్టీలు విదేశాల్లో ఘోరాలు జరిగిపోతున్నాయంటూ విలవిలలాడిపోతూ ఆందోళన ప్రదర్శనలు చేస్తున్నారు. చివరికి నిన్నగాక మొన్న... ఇప్పటికీ పొరుగుదేశమైన బంగ్లాదేశ్‌లో హిందువులను క్రూరాతి క్రూరంగా...
News

అర్ధరాత్రి ఫొటోలు తీస్తున్నారు… పోలీసులపై ఎమ్మెల్యే ఫిర్యాదు

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో మే నెలలో జరిగిన జంట హత్యల నేపథ్యంలో హిందూ సంస్థల కార్యకర్తలపై పోలీసులు వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై దర్యాప్తు చేయాలని, రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ మంగళవారం తన డైరక్టర్...
News

ఆర్ఎస్ఎస్‌పై తప్పుడు ఆరోపణలు.. డిప్యూటీ మేయర్ క్షమాపణలు

బీహార్ కాంగ్రెస్ మైనారిటీ విభాగం ఉపాధ్యక్షురాలు, దర్భాంగా డిప్యూటీ మేయర్ నజియా హసన్ చేసిన వివాదాస్పద సోషల్ మీడియా పోస్ట్ వైరల్ కావడంతో ఆమె హిందూ సంస్థల సభ్యుల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నారు. ఈ నేపథ్యంలో హిందూ సంస్థల కార్యకర్తలు...
News

కోయంబత్తూర్ కారు బాంబు కేసులో మరో నలుగురు అరెస్ట్

2022 కోయంబత్తూర్ కార్ బాంబు పేలుడు దర్యాప్తులో భాగంగా తమిళనాడు ఐసిస్ రాడికలైజేషన్ అండ్ రిక్రూట్‌మెంట్ కేసులో జరుగుతున్న దర్యాప్తులో ఒక ముఖ్యమైన పరిణామంగా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ) బుధవారం మరో నలుగురు అదనపు అనుమానితులను అరెస్టు చేసింది. దీనితో...
News

రాజకీయ లబ్ధి కోసం సీఎం ఎటువంటి స్థాయికైనా దిగజారుతారు..!

కర్ణాటకలో ముస్లింలకు గృహ పథకాల కింద రిజర్వేషన్‌ను 10 శాతం నుంచి 15 శాతానికి పెంచే నిర్ణయం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విమర్శల మోత మోగుతోంది. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు....
ArticlesNews

సమాజ హితం.. ప్రకృతి జీవనం

కృష్ణాజిల్లా తాడిగడపకు చెందిన పునుకొల్లు సూర్యనారాయణ. విద్య, వృత్తి రీత్యా అమెరికాలో 17 ఏళ్ల పాటు నివాసం ఉన్న ఆయన.. స్వదేశంపై మమకారంతో 2016లో తిరిగి వచ్చారు. సమీప విజయవాడలో కాలుష్య బెడదను గుర్తించారు. మితిమీరిన ఎరువులు, పురుగుమందుల వినియోగంతో భూములు...
News

దుర్గమ్మ భక్తులకు గుడ్‌ న్యూస్.. ఇకపై కొండపైకి వెళ్లకుండానే దర్శన టికెట్లు పొందొచ్చు!

విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ అధికారులు శుభవార్త చెప్పారు. ఇకపై ఆలయ పరిసరాల్లోనే కాకుండా, బస్‌స్టేషన్‌, రైల్వే స్టేషన్‌లలోనూ భక్తులకు అమ్మవారి దర్శన టికెట్లను అందుబాటులో ఉంచే విధంగా దేవస్థాన కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా...
News

ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్రికులకు హెలికాప్టర్‌ సర్వీసులు ఉండవు.

మరికొన్ని రోజుల్లో అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం కానుంది. మంచు లింగాన్ని దర్శించుకునేందుకు ఏటా వేలాది మంది యాత్రికులు తరలివస్తుంటారు. అయితే, ఇటీవలే పహల్గాం ఉగ్రదాడితో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం...
1 798 799 800 801 802 3,086
Page 800 of 3086