సమల్ఖలో రాష్ట్ర సేవికా సమితి అఖిల భారత సమావేశం
సమల్ఖ (పానిపట్): హర్యానాలోని సమల్ఖలో ఉన్న మాధవ స్మృతి కాంప్లెక్స్లో రాష్ట్ర సేవికా సమితి అఖిల భారత కార్యవర్గ, ప్రతినిధి మండలి తొలి అర్ధవార్షిక మూడు రోజుల సమావేశం ప్రారంభమైంది. ప్రముఖ్ సంచాలిక శాంతకుమారి జీ, ప్రముఖ్ కార్యవాహిక సీతా గాయత్రీ...







