News

News

సమల్ఖలో రాష్ట్ర సేవికా సమితి అఖిల భారత సమావేశం

సమల్ఖ (పానిపట్): హర్యానాలోని సమల్ఖలో ఉన్న మాధవ స్మృతి కాంప్లెక్స్‌లో రాష్ట్ర సేవికా సమితి అఖిల భారత కార్యవర్గ, ప్రతినిధి మండలి తొలి అర్ధవార్షిక మూడు రోజుల సమావేశం ప్రారంభమైంది. ప్రముఖ్ సంచాలిక శాంతకుమారి జీ, ప్రముఖ్ కార్యవాహిక సీతా గాయత్రీ...
ArticlesNews

కార్గిల్ విజయ్ దివస్ – భారత సైన్యం శౌర్యగాథ

(  జూలై 26 -  కార్గిల్ విజయ్ దివస్  ) భారత చరిత్రలో సైనికుల ధైర్యసాహసాలు, త్యాగనిరతి, దేశభక్తికి నిదర్శనంగా చిరస్థాయిగా నిలిచిపోయిన ఘట్టాల్లో కార్గిల్ యుద్ధం ఒకటి. ఆధునిక ప్రపంచ చరిత్రలో అణ్వస్త్ర దేశాల మధ్య జరిగిన యుద్ధాల్లో అది...
News

కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే.. పాకిస్థాన్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) వేదికగా పాకిస్థాన్‌కు భారత్ మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. జమ్మూకశ్మీర్ అంశంలో భారత్‌పై పాక్ తప్పుడు ప్రచారం చేస్తూ అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేస్తోందని మండిపడింది. జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని మరోసారి స్పష్టం చేసింది....
News

సీజేపీ నిరసనలు: ఖలిస్తానీ శక్తుల జోక్యం, బెదిరింపులు

బొద్దింక జనతా పార్టీ (CJP) ఆందోళనలకు విదేశీ వేర్పాటువాద శక్తులు బహిరంగంగా మద్దతు తెలిపాయి. అమెరికాలోని ఖలిస్తానీ ఉగ్రవాది, నిషేధిత 'సిఖ్స్ ఫర్ జస్టిస్' (SFJ) అధిపతి గుర్పత్వంత సింగ్ పన్నూన్ ఈ ఆందోళనకు మద్దతుగా 1 మిలియన్ డాలర్లు ప్రకటిస్తూ...
News

నిరసన చుట్టూ రాజకీయాలను సమర్థించం : ముక్తకంఠంతో NEET సాధించిన విద్యార్థులు

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET-UG) ఫలితాలు విడుదలైన తర్వాత ఒకవైపు దేశవ్యాప్తంగా విజయం సాధించిన విద్యార్థులు తమ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని వేడుక చేసుకుంటుంటే, మరోవైపు ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ మరియు విద్యా సంస్కరణలపై జరుగుతున్న నిరసనలపై...
News

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా

దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్ష పేపర్‌ లీక్‌ వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి పంపినట్లు వెల్లడించారు....
News

తల్లిపైనే భవిష్యత్ తరాల పెంపకం : మోహన్ భాగవత్

సృష్టి ఆరంభం నుంచీ మాతృత్వమే పునాది అని, ప్రతి మనిషికి తొలి గురువైన తల్లిపైనే భవిష్యత్ తరాల పెంపకం ఆధారపడి ఉంటుందని ఆర్‌ఎస్‌ఎస్ సర్సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ అన్నారు. మాతృత్వం అనేది సహజంగా స్త్రీలకు సంబంధించినది కాబట్టి, ఈ విషయంపై...
News

డిజిటల్‌ రూపంలో కోయ, గిరిజన భాషలు

 గిరిజన భాషల పరిరక్షణకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ కోయ భాషను డిజిటల్ రూపంలో భద్రపరిచే దిశగా ఐటీడీఏ కీలక చర్యలు చేపట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత టూల్‌ను అభివృద్ధి చేసి కోయ గిరిజన భాషను డిజిటల్ వేదికపై అందుబాటులోకి తీసుకురానున్నట్లు  ...
1 54 55 56 57 58 3,084
Page 56 of 3084