శబరిమలలో ఏఐతో రద్దీ నియంత్రణ!
ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రమైన శబరిమలలో భక్తుల రద్దీ నిర్వహణకు ఆధునిక సాంకేతికతను వినియోగించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. వార్షిక మండల-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్లో లక్షలాది మంది అయ్యప్ప భక్తులు తరలివచ్చే నేపథ్యంలో, రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను...







