News

News

ఆధ్యాత్మికత, యోగా, ప్రకృతి సమ్మేళనంగా శైవక్షేత్రం

అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలోని ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రం మత్స్యగుండం యోగాంధ్ర-2026 కార్యక్రమంతో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని సంతరించుకుంది. ప్రకృతి సోయగాలు, దైవిక వాతావరణం నడుమ నిర్వహించిన యోగా సాధన కార్యక్రమం భక్తులను, స్థానిక ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం...
News

జెనీవాలో భారత స్వరం వినిపించిన భారతీయ మజ్దూర్ సంఘ్!

స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగిన 114వ అంతర్జాతీయ కార్మిక సదస్సు లో భారతీయ మజ్దూర్ సంఘ్ సంఘటన కార్యదర్శి శ్రీ బి. సురేంద్రన్ గారు ప్రపంచ కార్మికుల భవిష్యత్తు, కృత్రిమ మేధస్సు (AI), సామాజిక భద్రత మరియు సమ్మిళిత అభివృద్ధి అంశాలపై కీలక...
News

అత్యాచారం బాధితురాలికి ‘ట్రిపుల్ తలాక్’ ? – బహ్రైచ్ ఘటనపై ఆగ్రహం

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో ఒక మహిళ తనపై మేనమామ పదేపదే అత్యాచారం చేస్తున్నాడని భర్తకు తెలిపిన అనంతరం, భర్త ఆమెకు ‘ట్రిపుల్ తలాక్’ ప్రకటించి ఇంటి నుంచి వెళ్లగొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది....
News

శ్రీరామ మందిర విరాళాల వ్యవహారంపై ఎస్‌ఐటీ విచారణకు డిమాండ్

ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని భవ్యమైన శ్రీరామ జన్మభూమి మందిరంలో భక్తులు సమర్పించిన విరాళాలకు సంబంధించిన అంశంపై నెలకొన్న వివాదం నేపథ్యంలో, ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’ ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐటీ)తో సమగ్ర విచారణ జరపాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్...
News

శ్రీ చాముండ ఆలయ భూమిపై అక్రమ నిర్మాణం తొలగింపు – బుల్డోజర్‌తో చర్యలు చేపట్టిన అధికారులు

ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లా భోజ్‌పూర్ ప్రాంతంలోని ధార్‌కంగ్‌లా గ్రామంలో శ్రీ చాముండ దేవి ఆలయానికి చెందిన భూమిపై నిర్మించబడిన అక్రమ మతపరమైన నిర్మాణాన్ని అధికారులు బుల్డోజర్‌తో తొలగించారు. ఆలయ ఆస్తులను పరిరక్షించేందుకు చేపట్టిన ఈ చర్య స్థానికంగా చర్చనీయాంశమైంది. స్థానిక...
News

సెప్టెంబర్ దర్శన కోటా విడుదల.. షెడ్యూల్ ప్రకటించిన టీటీడీ

సెప్టెంబర్ నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వసతి గదుల కోటాల విడుదల షెడ్యూల్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం -TTD ప్రకటించింది. శ్రీవారి దర్శనం కోసం ముందస్తుగా ప్రణాళికలు వేసుకునే భక్తులు నిర్ణీత తేదీల్లో...
News

పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్‌ సింగ్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

ఉగ్రవాదానికి పాకిస్తాన్ అందిస్తున్న మద్దతును రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి సింధు నది నీరు చేరకుండా ఎన్‌డిఎ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.హైదరాబాద్‌లో తెలంగాణ బీజేపీ ఏర్పాటు చేసిన 'మేధావుల సమావేశం'లో ఆయన...
News

ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో రాబోయే ఆధ్యాత్మిక, ధార్మిక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవోపేతంగా నిర్వహించేందుకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ వీకే శీనా నాయక్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దేవస్థానం కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో...
1 53 54 55 56 57 3,007
Page 55 of 3007