ఆధ్యాత్మికత, యోగా, ప్రకృతి సమ్మేళనంగా శైవక్షేత్రం
అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలోని ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రం మత్స్యగుండం యోగాంధ్ర-2026 కార్యక్రమంతో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని సంతరించుకుంది. ప్రకృతి సోయగాలు, దైవిక వాతావరణం నడుమ నిర్వహించిన యోగా సాధన కార్యక్రమం భక్తులను, స్థానిక ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం...







