News

News

ద్వారకాతిరుమలలో నూతన రూపు సంతరించుకుంటున్న ఆళ్వార్‌ సదనం

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి క్షేత్రంలో దశాబ్దాల చరిత్ర కలిగిన ఆళ్వార్‌ సదనం నూతన రూపును సంతరించుకుంటోంది. కాలక్రమేణా శిథిలావస్థకు చేరిన ఈ సత్రం భవనానికి దేవస్థానం అధికారులు మరమ్మతులు చేపట్టగా, ప్రస్తుతం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. భక్తులకు అన్ని వసతులతో...
ArticlesNews

భక్తి మార్గానికి బాటలు వేసే నామసంకీర్తనం

సనాతన ధర్మంలో భక్తి మార్గానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. భగవంతుడిని చేరుకునేందుకు జ్ఞాన, కర్మ, భక్తి మార్గాలను మన ఋషులు సూచించారు. వాటిలో సామాన్యుల నుంచి మహాత్ముల వరకు అందరికీ సులభంగా ఆచరించగలిగే మార్గం భక్తి మార్గం. ఈ భక్తి మార్గంలో భజనలు, నామసంకీర్తనలు అత్యంత పవిత్రమైన సాధనలుగా భావిస్తారు. భజన అంటే కేవలం పాటలు పాడటం మాత్రమే కాదు.. భగవంతుని నామాన్ని స్మరిస్తూ, ఆయన మహిమలను కీర్తిస్తూ మనసును దైవ చింతనలో నిలిపే ఆధ్యాత్మిక సాధన. భజనల ద్వారా భక్తుడి హృదయంలో భక్తి భావం పెరిగి, ఆత్మశాంతి కలుగుతుందని సనాతన ధర్మం చెబుతుంది. వేద కాలం నుంచి నామస్మరణకు ప్రాధాన్యం సనాతన సంప్రదాయంలో మంత్రోచ్చారణ, స్తోత్ర పఠనం, కీర్తనలు అనాదిగా కొనసాగుతున్నాయి. వేదాల్లో దేవతా స్తుతులకు విశేష ప్రాధాన్యం ఉంది. అనంతర కాలంలో ఆళ్వార్లు,...
News

తిరుమలలో హార్న్​ కొడితే చర్యలే – శబ్ద కాలుష్యంపై టీటీడీ కఠిన చర్యలు

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల పుణ్యక్షేత్రం ఎప్పుడూ 'ఏడు కొండల వాడ వేంకటరమణ గోవిందా గోవింద' అనే నామస్మరణతో మారుమోగుతూ ఉంటుంది. స్వామివారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో స్వామిని దర్శించుకోవాలనుకుంటారు. అయితే,...
ArticlesNews

భారతదేశ నాగరికతా చైతన్యంలో గిరిజన సంప్రదాయాలు

భారతదేశంలో గిరిజన వర్గాలకు ప్రత్యేక మత నియమావళి ఉండాలనే డిమాండ్ మరోసారి చర్చకు వచ్చింది. గిరిజనుల ప్రత్యేక గుర్తింపు, సంప్రదాయాలు, ఆచారాలను కాపాడేందుకు ప్రత్యేక వర్గీకరణ అవసరమని కొందరు వాదిస్తున్నారు. అయితే, ఈ ప్రశ్న కేవలం జనాభా లెక్కల వర్గీకరణకు సంబంధించినది...
News

గిరి ప్రదక్షిణకు పకడ్బందీ ఏర్పాట్లు

విశాఖపట్నం: గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. సుమారు 32 కిలోమీటర్ల మేర జరిగే గిరి ప్రదక్షిణకు 5...
News

సనాతన సంస్కృతికి ప్రధాన కేంద్రం అయోధ్య

అయోధ్య : అయోధ్య ధామ్‌లోని మణిరామ్‌దాస్ ఛావనీలోగల శ్రీరామ్ సత్సంగ్ భవన్, ధర్మ మండపంలో సాధువుల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా రామ జన్మభూమి ఆలయంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న తప్పుడు ప్రచారాల పట్ల సాధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయోధ్య...
News

కాక్రోచ్‌ ఉద్యమం.. మత ఉద్యమంగా మారిందా ?

నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఎస్‌ఎఫ్‌ఐతో పాటు పలువురు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న నిరసనల్లో పెద్ద సంఖ్యలో యువత పాల్గొంటున్నారు. సోమవారం...
1 53 54 55 56 57 3,084
Page 55 of 3084