ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో భారతీయ సాంస్కృతిక విలువలను విద్యార్థులకు చేరవేయాలనే లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ గీతం, జాతీయ గేయంతో పాటు ప్రతిరోజూ గాయత్రీ మంత్రం...
ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జూన్ 16న విజయవాడలోని మ్యానర్ ఫుడ్ ప్లాజా హోటల్లో నిర్వహించబడింది. ఈ సమావేశం ప్రముఖ పారిశ్రామికవేత్త గోకరాజు గంగరాజు గారి మార్గదర్శనంలో, రాష్ట్ర అధ్యక్షులు చలసాని ఆంజనేయులు గారి అధ్యక్షతన జరిగింది....
( జూన్ 18 - ఝాన్సీ రాణి లక్ష్మీబాయి వర్ధంతి ) భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో అనేక మంది మహనీయులు తమ త్యాగాలతో, పోరాటాలతో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాంటి అమర వీరులలో ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పేరు అత్యంత గౌరవప్రదమైన...
స్వామి లక్ష్మణానంద సరస్వతి దారుణ హత్య మరియు తదనంతరం ఖంధమాల్లో చెలరేగిన హింసాకాండపై విచారణ జరిపిన న్యాయ కమిషన్కు నేతృత్వం వహించిన జస్టిస్ ఎ.ఎస్. నాయుడు, ఈ హత్యకు మత మార్పిడి ఒక ప్రధాన కారణమని విచారణలో తేలిందని వెల్లడించారు. కమిషన్...
పంజాబైజేషన్… ఈ పదం ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కశ్మీర్ ప్రాంతంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం ఇదే. అసలు ఒక ప్రాంతాన్ని తుపాకులతో ఆక్రమించడం ఒక లెవెల్ అయితే… ఆ ప్రాంతం భాషను మార్చడం, రాజకీయాలను కంట్రోల్ చేయడం,...
విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో చిన్నారుల విద్యాభ్యాసానికి శ్రీకారం చుడుతూ నిర్వహించిన సామూహిక ఉచిత అక్షరాభ్యాస మహోత్సవం బుధవారం ఇంద్రకీలాద్రిపై అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవోపేతంగా ప్రారంభమైంది. వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన ఈ పవిత్ర కార్యక్రమంలో వందలాది మంది భక్త...
కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల ఆలయం వివాదంలో కీలకంగా ఉన్న చిన్నయ్య అనే వ్యక్తి హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్లో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పేరు ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయనను కర్ణాటక ప్రభుత్వం వెంటనే అరెస్ట్...