News

ArticlesNews

భగవ ధ్వజమే గురువు

గురు పూర్ణిమ  హిందూ సంప్రదాయంలో గురువుకు అమితమైన ప్రాధాన్యం ఉంది. తల్లి, తండ్రి తర్వాత గురువుకే ప్రాముఖ్యత ఇస్తాము. అందుకే గురువును అర్చించుకోడానికి ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించుకున్నాము. మన దేశీయ కాలమానం ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే పూర్ణిమ నాడు...
News

ఢిల్లీ నిరసనల అక్రమ నిధులపై పోలీసుల నిఘా

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్-యూజీ ఉద్యమం పేరిట జరుగుతున్న ఆందోళనలను తీవ్రతరం చేయడంలో భాగస్వామ్యముందనే ఆరోపణలపై 'బొద్దింక జనతా పార్టీ' (CJP) కీలక కార్యకర్త మహమ్మద్ జునైద్ నివాసంలో ఉత్తర ప్రదేశ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఘజియాబాద్‌లోని ఆయన నివాసంలో...
News

సంఘ్ పై తప్పుడు వ్యాఖ్యలు కేసు : హాజరుకావాలని ఖర్గే, నలపాడ్ ను ఆదేశించిన కోర్టు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పై తప్పుడు వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో దాఖలైన ప్రైవేట్ క్రిమినల్ ఫిర్యాదు విషయంలో స్వయంగా తమ ఎదుట హాజరవ్వాలని మంత్రి ప్రియాంక్ ఖర్గే, కాంగ్రెస్ నేత మహ్మద్ నలపాడ్ లను బెంగళూరు కోర్టు ఆదేశించింది. వచ్చే నెల...
News

పీఓకేలో మళ్లీ ఉద్రిక్తత.. ముజఫరాబాద్‌కు లాంగ్‌ మార్చ్‌

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. పాక్‌ అధికారులతో చర్చలు విఫలమవడంతో ‘జాయింట్‌ అవామీ యాక్షన్‌ కమిటీ’ (జేఏఏసీ) రావల్‌కోట్‌ నుంచి ముజఫరాబాద్‌ వరకు లాంగ్‌ మార్చ్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో శాంతియుత నిరసనకారులపై బలప్రయోగం చేయవద్దని...
News

40 రోజుల పాటు శ్రీవారి పుష్కరిణిలోకి భక్తులకు ప్రవేశం నిలిపివేత

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తులకు కీలక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 10 వరకు మొత్తం 40 రోజుల పాటు శ్రీవారి పుష్కరిణిలో భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. టీటీడీ వాటర్ వర్క్స్...
News

చిత్తడి నేలల పరిరక్షణ ‘కొండకర్ల ఆవ’ కన్జర్వేషన్ రిజర్వ్‌గా ప్రకటన..

రాష్ట్రవ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ-పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా చిత్తడి నేలల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని...
News

650వ జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘సంత్ రవిదాస్ మహా అభియాన్’

విజయవాడ: సమానత్వం, సామాజిక సమరసత, మానవతా విలువలను హిందూ సమాజంలో బలోపేతం చేసిన మహనీయ సంత్ రవిదాస్ మహారాజ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పి.వి.ఎన్. మాధవ్...
News

“బంగ్లాదేశ్‌లో భారత సైన్యం ముందు లొంగిపోయినప్పుడు సిగ్గు అనిపించలేదా?” : పాక్ ని నిలదీసిన మౌలానా

ఇస్లామాబాద్ (పాకిస్తాన్) – పాకిస్థాన్‌లో రాజకీయ, ఆర్థిక, భద్రతా సంక్షోభాలు రోజురోజుకూ తీవ్రమవుతున్న వేళ, ఆ దేశ సైన్యంపై విమర్శలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం (ఫజల్) పార్టీ అధినేత మౌలానా ఫజలుర్ రెహమాన్ పాకిస్థానీ సైనిక నాయకత్వంపై...
1 49 50 51 52 53 3,084
Page 51 of 3084