సనాతన ధర్మంపై విషం కక్కుతున్న డీఎంకే
రాజకీయ లబ్ది కోసం ప్రజల విశ్వాసాలు, మనోభావాలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం దేశ రాజకీయాల్లో పరిపాటిగా మారింది. దేశంలో సనాతనధర్మాన్ని కించపర్చడం, హిందూ దేవతలను దూషించడం, జాతీయవాదాన్ని విమర్శిం చడం లక్ష్యంగా పెట్టుకున్న తమిళనాడులో కొన్ని పార్టీలు హద్దుమీరి ప్రవర్తిస్తున్నాయి. ప్రధానంగా...






