News

News

అయోధ్య రాముడికి అరుదైన కానుక…

అయోధ్యలో ఒక అరుదైన, భక్తిపూర్వక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి రకంగా పేరొందిన జపాన్‌కు చెందిన 'మియాజాకి'ని అయోధ్య రాముడికి నైవేద్యంగా సమర్పించారు. 'ఎగ్ ఆఫ్ ది సన్' అని కూడా పిలిచే ఈ పండును స్థానిక రైతు...
News

మదర్సా ఉపాధ్యాయుడితో నిశ్చితార్థం అనంతరం యువతి ఆత్మహత్య

కేరళ రాష్ట్రంలోని కాసరగోడ్ జిల్లా చెరువత్తూర్ ప్రాంతంలో 19 ఏళ్ల కళాశాల విద్యార్థిని విషం సేవించి ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదాన్ని కలిగించింది. మరణించిన యువతిని ముబ్షిరాగా గుర్తించారు. ఆమె కైతక్కాడ్-పయ్యంకి బిస్మిల్లా రోడ్‌కు చెందిన యు. అబ్దుల్ రెహమాన్, యు....
News

కోల్‌కతా విమానాశ్రయ విస్తరణలో భాగంగా బంకారా మసీదు, ఆలయాన్ని తరలించనున్న అధికారులు

పశ్చిమ బెంగాల్ కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ, ఆధునీకరణ ప్రణాళికలో భాగంగా రన్‌వే సమీపంలో ఉన్న 136 ఏళ్ల పురాతన బంకారా మసీదును (గౌరీపూర్ జామా మసీదుగా కూడా పిలుస్తారు) తరలించాలని విమానాశ్రయ అధికారులు నిర్ణయించారు....
ArticlesNews

సనాతన ధర్మంలో ఆలయాల ప్రాధాన్యత

సనాతన ధర్మంలో ఆలయం కేవలం పూజలు చేసే స్థలం మాత్రమే కాదు. అది దైవ చైతన్యాన్ని అనుభవించే పవిత్ర క్షేత్రం. భారతీయ ఋషులు వేదాలు, ఆగమ శాస్త్రాల ఆధారంగా ఆలయ నిర్మాణ విధానాన్ని రూపొందించారు. ఆలయాలు భక్తుడికి భగవంతునితో అనుసంధానం కల్పించడమే...
News

బాబర్, అక్బర్, హుమాయున్ అకృత్యాలను ప్రదర్శించడానికి మ్యూజియం ఏర్పాటు చేయాలి

బాబర్, అక్బర్, హుమాయున్ వంటి దురాక్రమణదారులు దేశంలో చేసిన అకృత్యాలను కొత్త తరానికి తెలియజేసేందుకు ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేయాలని సర్ధానా మాజీ బీజేపీ ఎమ్మెల్యే ఠాకూర్ సంగీత్ సింగ్ సోమ్ డిమాండ్ చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని  మీరట్ లో...
ArticlesNews

నేటి సమస్యలకి పరిష్కారం ‘యోగ’

నేటి ప్రపంచంలో ఎక్కడ చూసినా విభేదాలు, ఘర్షణలు, అసహనం, పరస్పర అనుమానాలు కనిపిస్తున్నాయి. కుటుంబాలలో, సమాజంలో, రాజకీయాలలో, మత సంబంధ చర్చలలో, సామాజిక మాధ్యమాలలో కూడా చిన్న విషయాలు పెద్ద వివాదాలుగా మారుతున్నాయి. ఈ పరిస్థితిని చూసినప్పుడు చాలామంది సమాజం మారాలని,...
News

పాక్ ప్రేరేపిత హ్యాండ్లర్లతో లింకులు ఉన్న మదర్సా నిర్వాహకుడు అరెస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ ప్రేరేపిత హ్యాండ్లర్లపై దేశ వ్యాప్తంగా బలగాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాల్లో ఏటీఎస్ అధికారులు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బీహార్ మదరసా నిర్వాహకుడిని మధ్యప్రదేశ్ ఏటీఎస్ అరెస్ట్...
News

షికాగోలో స్వామి వివేకానంద విగ్రహావిష్కరణ

అమెరికాలోని షికాగో నగరంలో ఉన్న భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో స్వామి వివేకానందుడి విగ్రహాన్ని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా ఘనంగా ఆవిష్కరించారు. భారతీయ ఆధ్యాత్మికత, సనాతన ధర్మ సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానందుడికి ఈ సందర్భంగా...
1 48 49 50 51 52 3,007
Page 50 of 3007