1 ఆగస్ట్ 1947 : దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది? 2 ఆగస్ట్ 1947: దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది? 3 ఆగస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?...
హైదరాబాద్: ప్రముఖ నటి, ‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియాలో భావోద్వేగానికి లోనయ్యారు. బోనాల పండుగలో పాల్గొన్నందుకు తనను ట్రోల్ చేస్తున్న వారిపై ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. తన కుటుంబ నేపథ్యాన్ని వివరిస్తూ సుదీర్ఘ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న...
ముంబై: 90వ దశకంలో ‘శక్తిమాన్’ సీరియల్తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు ముఖేష్ ఖన్నా మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ప్రస్తుత జాతీయ గీతం ‘జన గణ మన’ స్థానంలో ‘వందేమాతరం’ను అధికారిక జాతీయ గీతంగా ప్రకటించాలని ఆయన...
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశాలు అవుతున్నాయి. తన ప్రసంగంలో పాక్ లోని మైనారిటీలు అంటే ముఖ్యంగా హిందువుల గురించి మాట్లాడిన తీరును చూస్తుంటే పాక్ మతపరమైన...
న్యూఢిల్లీ: అయోధ్య రామాలయానికి సంబంధించిన విరాళాల చోరీ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఆదేశించింది. కేసు దర్యాప్తు పురోగతిపై స్టేటస్ రిపోర్టును సీల్డ్ కవర్లో సమర్పించాలని...
బెంగళూరు: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బి.ఎల్. సంతోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. RSS ఇప్పటివరకు నమోదు కాలేదని, భవిష్యత్తులోనూ నమోదు చేసుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం...
జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లా, ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా వుండేది.నక్సల్స్ ఆ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను జరగనిచ్చేవారు కాదు. దీంతో ఆ ప్రాంతం అభివృద్ధికి దూరంగా వుండేది. కానీ.. కేంద్రం ఆపరేషన్ కగార్ చేపట్టిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు...
తిరుమల: శ్రావణమాస హస్త నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమలలో శ్రీ కశ్యప మహర్షి జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆదివారం ఆస్థాన మండపంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్, శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ...