అమర్నాథ్ యాత్రలో సరికొత్త రికార్డు.. 24 రోజుల్లో 4 లక్షలు దాటిన భక్తులు!
జమ్మూకశ్మీర్లో పవిత్ర అమర్నాథ్ యాత్ర అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. ఈ యాత్ర ప్రారంభమైన కేవలం 24 రోజుల్లోనే యాత్రికుల సంఖ్య 4 లక్షల మైలురాయిని అధిగమించింది. జులై 3న ప్రారంభమైన ఈ యాత్రలో జులై 26 నాటికి 4.14 లక్షల మందికి...







