News

News

అమర్‌నాథ్ యాత్రలో సరికొత్త రికార్డు.. 24 రోజుల్లో 4 లక్షలు దాటిన భక్తులు!

జమ్మూకశ్మీర్‌లో పవిత్ర అమర్‌నాథ్ యాత్ర అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. ఈ యాత్ర ప్రారంభమైన కేవలం 24 రోజుల్లోనే యాత్రికుల సంఖ్య 4 లక్షల మైలురాయిని అధిగమించింది. జులై 3న ప్రారంభమైన ఈ యాత్రలో జులై 26 నాటికి 4.14 లక్షల మందికి...
ArticlesNews

భోజ్‌శాల – భారత జ్ఞాన సంప్రదాయానికి చిరస్థాయి చిహ్నం

జ్ఞానం, సంస్కృతి, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానానికి కేంద్రంగా వెయ్యేళ్ల క్రితం రాజు భోజుడు నిర్మించిన భోజ్‌శాల భారతీయ నాగరికత మేధో వైభవానికి ప్రతీకగా నిలిచింది. నలంద, తక్షశిల వంటి విద్యా సంప్రదాయాన్ని కొనసాగించిన ఈ విద్యాపీఠం, భారతదేశ జ్ఞాన వారసత్వంలో ఒక...
News

ప్రపంచ పటంలో సారనాథ్.. బుద్ధుడి తొలి బోధనల క్షేత్రానికి యునెస్కో వారసత్వ హోదా

వారణాసికి సమీపంలో, ప్రశాంత వాతావరణంలో కనిపించే సారనాథ్ చారిత్రక ప్రాధాన్యతను ప్రపంచం మరోసారి గుర్తించింది. గౌతమ బుద్ధుడు తన తొలి ధర్మోపదేశం చేసిన ఈ పవిత్ర బౌద్ధ క్షేత్రానికి ప్రతిష్ఠాత్మక యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా లభించింది. దీంతో యునెస్కో జాబితాలో...
ArticlesNews

ప్రాచీన ‘బజ్జికా పెయింటింగ్స్’ కళను కాపాడేందుకు కార్పొరేట్ జాబ్‌కు గుడ్‌బై

కళలు అంతరించిపోవడం కొందరికి నచ్చదు. అందుకే దాన్ని రక్షించడానికి నడుం బిగించి ముందుకు సాగుతారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే బిహార్‌లోని ముజఫర్‌పుర్‌కు చెందిన డాక్టర్ కాంచన్ ప్రకాశ్. ఆమె అంతరించిపోయే దశకు చేరుకున్న సంప్రదాయ కళ 'బజ్జికా పెయింటింగ్స్' ఉనికిని...
News

సిట్ నివేదిక తర్వాతే CEO నియామకం : శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్

అయోధ్య రామమందిర ధార్మిక వ్యవహారాలను పర్యవేక్షించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ 9 మందితో కూడిన ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో అయోధ్యకు చెందిన ఐదుగురు సాధువులు, వేరే ప్రాంతాల నుంచి నలుగురు సభ్యులుగా ఉంటారు....
News

బెంగాల్‌లోని మాల్డాలో ఆదినాథ్ ఆలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు హిందూ సంస్థల ప్రయత్నాలు!

మాల్డా (బెంగాల్) – స్థానిక బీజేపీ నాయకుల మద్దతుతో, మాల్డా జిల్లాలోని పాండువాలో ఉన్న 'అదినా మసీదు'గా పిలువబడే సుమారు 650 ఏళ్ల నాటి కట్టడం వద్ద ఒక హిందూ సంస్థ పూజా కార్యక్రమాలను ప్రారంభించింది. 'ఆదినాథ్ పురాతన్ శివ మందిర్'...
News

ఆకివీడు రామాలయానికి సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌.. పిటిషన్‌ కొట్టివేత

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ప్రతిపాదిత రామాలయ నిర్మాణానికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఆలయ నిర్మాణాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో నిర్మాణానికి మార్గం సుగమమైంది. జిల్లా కలెక్టర్ జారీ చేసిన నిరభ్యంతర పత్రం చట్టబద్ధమేనని అత్యున్నత న్యాయస్థానం...
News

ప్రస్తుతం ‘‘మాతృత్వం’’ గురించి చర్చించాల్సిన అవసరం వుంది : మోహన్ భాగవత్ -2

మన సమాజంలో ఏదైనా జరగాలంటే పురుషులు, మహిళలు పరస్పరం కలిస్తేనే సాధ్యమవుతుందని, వస్తుత: ఇదే లక్షణం మన సంప్రదాయంలో వుందని ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. కానీ.. ప్రచారం ఎలా చేస్తున్నారంటే.. ఆధిపత్యం అన్న ధోరణితో నడిచిందని, గుడ్డిగా...
1 50 51 52 53 54 3,084
Page 52 of 3084