జూన్ 22 నుండి 24 వరకు విఠల్, రుక్మిణి దేవి విగ్రహాల పరిరక్షణ పనులు
మహారాష్ట్ర పండర్పూర్ లో భక్తుల ఆరాధ్యదైవాలైన శ్రీ విఠల్ మరియు శ్రీ రుక్మిణి దేవి విగ్రహాల దీర్ఘకాలిక పరిరక్షణ, సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు శ్రీ విఠల్–రుక్మిణి ఆలయ కమిటీ ప్రకటించింది. ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), రాష్ట్ర...







