News

ArticlesNews

జాతీయవాద భావజ్యోతి వీర సావర్కర్

( మే 28 - వీర సావర్కర్ జయంతి ) భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో వీర సావర్కర్ పేరు ఒక మహా సంస్కర్తగా, జాతీయవాద భావజ్యోతిగా చిరస్థాయిగా నిలిచిపోయింది. వినాయక్ దామోదర్ సావర్కర్‌గా జన్మించిన ఆయనను దేశం గౌరవంతో “వీర...
News

ఆలయాల్లో సేవకు భక్తులకు అవకాశం

తిరుమలలో శ్రీవారి సేవకుల మాదిరిగా విజయవాడ దుర్గమ్మ, శ్రీశైల మల్లన్న, సింహాద్రి అప్పన్న, అన్నవరం సత్యనారాయణస్వామి.. తదితర ఆలయాల్లోనూ వాలంటీర్లుగా సేవలు అందించేందుకు దేవాదాయ శాఖ అవకాశం కల్పిస్తోంది. రాష్ట్రంలోని ఏడు ప్రధాన, 15 ముఖ్య ఆలయాల్లో పర్వదినాలు, పండుగలు, ఉత్సవాల...
News

‘వలసల’పై బెంగాల్‌ ఉక్కుపాదం

అక్రమ వలసదారులపై పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడి.. చట్ట విరుద్ధంగా ఉంటున్న బంగ్లాదేశీయులు, రోహింగ్యాలను తక్షణమే నిర్బంధ కేంద్రాలకు తరలించాలని ఆదేశించింది. ఆయా జిల్లాల్లో నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర...
News

కొత్త ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలను గుర్తించిన పోలీసులు

దేశంలో కొత్త ఉగ్రవాద సంస్థ ఒకటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు ఢిల్లీ పోలీసు స్పెషల్‌ సెల్‌ గుర్తించింది. ఉగ్రవాదిగా మారిన గ్యాంగ్‌స్టర్‌ షహజాద్‌ భట్టి... తహరీక్‌ ఎ తాలిబన్‌ హిందుస్థాన్‌ (టీటీహెచ్‌) పేరుతో పాకిస్థాన్‌ నుంచి దీనిని నిర్వహిస్తున్నట్టు గమనించింది. తొలి కార్యక్రమం...
News

మూగజీవాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం

మూగజీవాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. బక్రీదు పండుగ సందర్భంగా ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో మూగజీవాల అక్రమ రవాణా, వధలపై నిఘాను ఉంచామన్నారు. రెండు జిల్లాల్లో పశుసంవర్థక, రెవెన్యూ, ఇతర శాఖల సమన్వయంతో 53 ప్రత్యేక బృందాలను...
News

బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు, జంతు బలులపై స్పష్టమైన ఆంక్షలు

బక్రీద్ పండుగ సమీపిస్తున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కఠినమైన నిబంధనలను అమలులోకి తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలను పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పది కీలక ఆదేశాలను జారీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు, జంతు బలులపై స్పష్టమైన ఆంక్షలు విధిస్తూ...
News

గిరిజనులను బలవంతంగా మరొక మతానికి మార్చే హక్కు ఎవరికీ లేదు : అమిత్ షా

ప్రతిపాదిత ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) గిరిజనులను ఏ విధంగానూ ప్రభావితం చేయదని, వారికి ఎలాంటి నష్టం జరగదని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. కొందరు ఈ విషయంపై కుట్రలు పన్నుతూ తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తున్నారని, అటువంటి వదంతులను...
News

తాళపత్ర గ్రంథాల మ్యూజియం

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన జ్యోతిషుడు భూపేంద్రదత్‌ శర్మ 800కుపైగా అత్యంత అరుదైన తాళపత్ర గ్రంథాలు, పురాతన రాగి శాసనాలు, చారిత్రక నాణేలతో సొంత మ్యూజియం ఏర్పాటు చేశారు. తన తాత, తండ్రుల తరం నుంచి సేకరించిన గ్రంథాలు, తాళపత్రాలను ఒక...
1 51 52 53 54 55 2,969
Page 53 of 2969