మెరిట్ ఆధారంగానే అర్చకులు, వేద పండితుల నియామకాలు
రాష్ట్రంలోని దేవాలయాల్లో అర్చకులు, వేద పండితులు, పరిచారకులు, ఇతర ధార్మిక సిబ్బంది నియామకాల్లో ప్రస్తుతం జోనల్ విధానం అమల్లో లేదని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాంతీయ ప్రాతిపదికన కాకుండా వేద, ఆగమ పరిజ్ఞానం, అర్హత,...







