News

News

పాఠశాల కార్యక్రమంలో ‘పాకిస్థానీ పాట’ వివాదం.. ప్రిన్సిపల్‌, ఇద్దరు ఉపాధ్యాయుల అరెస్ట్‌

మహారాష్ట్రలోని ఓ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాకిస్థానీ పాటను ప్రదర్శించారనే ఆరోపణల నేపథ్యంలో ప్రిన్సిపల్‌తో పాటు ఇద్దరు ఉపాధ్యాయులపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. బజల్నా జిల్లాలోని పర్టూర్ కిడ్స్ వరల్డ్...
ArticlesNews

జాతి గౌరవానికి కవితా రూపం జంధ్యాల పాపయ్య శాస్త్రి

( జూన్ 21 - జంధ్యాల పాపయ్య శాస్త్రి వర్ధంతి ) తెలుగు సాహిత్య ప్రపంచంలో "కరుణశ్రీ"గా చిరపరిచితులైన జంధ్యాల పాపయ్య శాస్త్రి కేవలం భావుక కవి మాత్రమే కాదు, సమాజ చైతన్యాన్ని మేల్కొలిపిన జాతీయవాది కూడా. ఆయన కవిత్వంలో కరుణ,...
ArticlesNews

ప్రపంచానికి భారతదేశం అందించిన ఆరోగ్య మంత్రం – యోగా

( జూన్ 21 - అంతర్జాతీయ యోగా దినోత్సవం ) జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవం, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, జీవన విధానానికి ప్రపంచం ఇచ్చిన గుర్తింపు. వేల ఏళ్ల చరిత్ర కలిగిన యోగం భారతదేశంలో పుట్టి,...
News

వ్యూహాత్మక లక్ష్యాలను నెరవేర్చనున్న కొత్త క్రూజ్‌ క్షిపణి

భూతల లక్ష్యాలపై దాడి చేసే దీర్ఘశ్రేణి క్రూజ్‌ క్షిపణి (ఎల్‌ఆర్‌ఎల్‌ఏసీఎం) భారత్‌కు అదనపు బలాన్ని ఇవ్వనుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. దీన్ని అమెరికా అమ్ములపొదిలోని తోమహాక్‌ క్షిపణితో పోలుస్తున్నారు. సుదూర లేదా పటిష్ఠమైన లక్ష్యాల్ని ఛేదించాలనుకున్నప్పుడు అగ్రరాజ్యం ఎక్కువగా తోమహాక్‌లను...
News

దేశంలోని అడవుల్ని రక్షించాల్సిన అవసరం ఉంది : సుప్రీంకోర్టు

దేశంలోని అడవుల్ని రక్షించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఝార్ఖండ్‌ వంటి రాష్ట్రాల్లో స్వర్గతుల్యమైన అడవులు, సహజసిద్ధమైన పర్యావరణ వ్యవస్థలు ఉన్నాయని, వాటిని తప్పనిసరిగా కాపాడాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ వి. మోహనలతో కూడుకున్న ధర్మాసనం స్పష్టం...
News

పాకిస్థాన్‌లోని గురుద్వారాలో వృద్ధ సిక్కు దంపతుల దారుణ హత్య

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన వృద్ధ సిక్కు దంపతుల హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ కేసుకు సంబంధించి...
News

రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా ఘనజీవామృతం

ఏలూరు జిల్లా మండవల్లి మండలం అల్లినగరం గ్రామంలో రైతుల సమక్షంలో 500 కిలోల ఘనజీవామృతం తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఘనజీవామృతం తయారీ విధానం, దాని ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ...
News

శ్రీవారి ప్రసాదాల్లో నాణ్యత, భద్రత కోసం సీఎఫ్‌టీఆర్‌ఐతో టీటీడీ కీలక ఒప్పందం!

తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీ, నిల్వ, నాణ్యత పరీక్షల్లో శాస్త్రీయ విధానాల అమలుకు టీటీడీ శ్రీకారం చుట్టింది. శ్రీవారి ప్రసాదాల భద్రత, పోషక విలువలు, నాణ్యత మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్‌ఐఆర్–సీఎఫ్‌టీఆర్‌ఐ, మైసూరుతో టీటీడీ...
1 43 44 45 46 47 3,007
Page 45 of 3007