పాఠశాల కార్యక్రమంలో ‘పాకిస్థానీ పాట’ వివాదం.. ప్రిన్సిపల్, ఇద్దరు ఉపాధ్యాయుల అరెస్ట్
మహారాష్ట్రలోని ఓ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాకిస్థానీ పాటను ప్రదర్శించారనే ఆరోపణల నేపథ్యంలో ప్రిన్సిపల్తో పాటు ఇద్దరు ఉపాధ్యాయులపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బజల్నా జిల్లాలోని పర్టూర్ కిడ్స్ వరల్డ్...







