మన సనాతన ధర్మంలో నిత్యం ఆచరించాల్సిన పవిత్ర విధి సంధ్యావందనం. పగలు, రాత్రి కలిసే సంధి సమయాల్లో చేసే ప్రార్థన ఇది. ‘సంధ్యాయాం వందనం’ అన్నారు. అంటే సంధి కాలంలో పరమాత్మను ఆరాధించడం అని అర్థం. ఇందులో భాగంగా చేసే ఆచమనం,...
పర్యావరణ పరిరక్షణ కోసం, ప్రకృతి విపత్తుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం వయస్సులో పనిలేదని ఓ అమ్మాయి నిరూపించింది. ఈశాన్య భారతదేశంలోని ఒక మారుమూల గ్రామంలో పుట్టిన ఆ అమ్మాయి ఇప్పుడు దేశవ్యాప్తంగా కోట్లది మంది విద్యార్థులకు ఒక స్ఫూర్తిగా...
లంకా విజయానంతరం రామచంద్రుడు అయోధ్యానగరాన్ని రాజధానిగా జేసికొని కోసలరాజ్యాన్ని నవ్యంగా భవ్యంగా పాలించాడు. ఆ మహారాజు ధ్యేయం ప్రజల కష్టాలను పారద్రోలడం. రామరాజ్యములో ప్రజలందరూ ఆనంద హృదయార విందులే. అందరూ ధర్మాత్ములే రామునే దేవునిగా భావిస్తుండేవారే. నేటి గ్రామాయణములో వలె విద్వేషాలు...
శబరిమల యాత్ర నేపథ్యంలో పరమపవిత్రంగా భావించే పంపా నది కాలుష్య కూపంగా మారడంపై కేరళ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నదిలో బట్టలు, ఇతర వ్యర్థాలు పడేయడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారిందని పేర్కొంటూ.. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ డంపింగ్ జరగకుండా...
పశువులను అక్రమంగా తరలిస్తున్న రెండు వాహనాలు సీజ్ చేసి పది పశువులను గోశాలకు తరలించినట్లు పీలేరు సీఐ యుగంధర్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. అర్ధరాత్రి సమయంలో అన్నమయ్య జిల్లాలోని పీలేరు మండలం తలపుల నుంచి పది పశువులతో రెండు వాహనాలు పుంగనూరుకు...
ముంబై సమీపంలోని మీరా రోడ్ ప్రాంతంలో బక్రీద్ సందర్భంగా హౌసింగ్ సొసైటీ ఆవరణలో మేకల బలి ఇవ్వాలన్న ప్రయత్నం తీవ్ర వివాదానికి దారితీసింది. హిందూ కుటుంబాలు నివసిస్తున్న సొసైటీ మధ్యలోనే మేకలను తెచ్చి బలి ఇవ్వడాన్ని వ్యతిరేకించిన స్థానికులు, బజరంగ్దళ్ కార్యకర్తలపై...
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఇప్పటివరకు బహిరంగంగా మాట్లాడని ఒక నిజాన్ని అక్కడి రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ బయటపెట్టారు. “మా పూర్వీకులు హిందువులే” అంటూ చేసిన ఆయన వ్యాఖ్యలు పాకిస్తాన్ రాజకీయ, మత వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ముఖ్యంగా హిందూ చరిత్రను ఉద్దేశపూర్వకంగా...