హిందువులు దేశంలో మెజారిటీ కాదు.. మౌలానా వివాదాస్పద వ్యాఖ్యలు..
ప్రముఖ మైనారిటీ నాయకుడు మౌలానా ఖలీలుర్ రెహమాన్ సజ్జాద్ నోమానీ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. భారతదేశంలో హిందువులు మెజారిటీ కాదని, తమిళులు, ఎస్సీలు, ఆదివాసీలు, సిక్కులు, బౌద్ధులు, లింగాయతులతో సహా పలు వర్గాలను హిందువులుగా పరిగణించకూడదని ఆయన చేసిన వ్యాఖ్యలు...







