బజరంగ్ దళ్ ను PFI తో పోల్చిన ఖర్గే.. స్వయంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశాలు
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కి పంజాబ్ లోని సంగ్రూర్ కోర్టు 15 వేల బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. అంతేకాకుండా సెప్టెంబర్ 19 న కోర్టుకు స్వయంగా హాజరు కావాలని కూడా ఆదేశించింది. ఒకవేళ సరైన...







