అమర్నాథ్ యాత్ర కోసం భారీ భద్రతా ఏర్పాట్లు.. జూలై 3 నుంచి యాత్ర ప్రారంభం
దేశంలోని హిందూ భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమర్నాథ్ యాత్రకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాదికి సంబంధించి అమర్నాథ్ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు...







