కశ్మీర్కు హఫీజ్ సయీద్ 10 వేల మంది ఉగ్రవాదులను పంపారన్న మతగురువు నజీర్ మదనీ
కశ్మీర్లో ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడంలో లష్కరే తోయిబా (LeT) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ పాత్రపై పాకిస్థాన్కు చెందిన ఓ మతగురువే సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్కు హఫీజ్ సయీద్ ఏకంగా 10,000 మంది ఉగ్రవాదులను పంపాడని పాక్ మత ప్రబోధకుడు నజీర్ మదనీ...







