News

ArticlesNews

భారతీయతకు పల్లె పిలుపు 2 వ భాగం

ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఎలా ఆవిర్భవించింది. ఈ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ 2015లో ఆవిర్భవించింది. ఆరఎసఎస్‌లో ఉన్న చాలా మంది పెద్దలు కలిసి భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడటంలో వారి వంతు కృషిగా...
News

దివ్యాంగ భర్తను 180కి.మీలు భుజాలపై మోస్తూ కావడి యాత్ర పూర్తి

ప్రస్తుత కాలంలో చాలా మంది దంపతులు చిన్నచిన్న కారణాలకే విడిపోతున్నారు. ఇంకొందరు తమ భాగస్వాములను చిన్న గొడవ జరగ్గానే విడాకులు అంటూ కోర్టు మెట్లు ఎక్కేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ దివ్యాంగుడైన తన భర్తను భుజాలపై మోస్తూ...
ArticlesNews

సేంద్రీయ వ్యవసాయంలో సైంటిస్ట్​ అద్భుతాలు

విదేశాల్లో మంచి జీతం, స్థిరమైన ఉద్యోగం, సౌకర్యవంతమైన జీవితం- చాలా మంది కలలు కనే జీవితాన్ని వదిలేసి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు ఓ శాస్త్రవేత్త. వ్యవసాయం లాభదాయకం కాదనే భావనను చెరిపేస్తూ, ప్రకృతికి మేలు చేసే సేంద్రీయ వ్యవసాయంతో రైతు కూడా...
News

ఆగస్టు 27 నుంచి సద్గురు మలయాళ స్వామి వ్యాసాశ్రమ శత జయంతి వేడుకలు

  తిరుపతి జిల్లా  ఏర్పేడులోని  సద్గురు మలయాళ స్వామి స్థాపించిన వ్యాసాశ్రమ శత జయంతి వేడుకలను ఆగస్టు 27 నుంచి వారం రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు పీఠాధిపతి పరిపూర్ణానంద గిరి స్వామి తెలిపారు. విలేకరులతో మాట్లాడిన ఆయన, శత జయంతి...
News

చొరబాటుదారులకు పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తే, అది జాతీయ భద్రతకు ముప్పు – కర్ణాటక హైకోర్టు

  బెంగళూరుకు చెందిన సామాజిక కార్యకర్త డాక్టర్ నాగేంద్రపై నమోదైన రెండు క్రిమినల్ కేసుల తదుపరి దర్యాప్తుపై కర్ణాటక హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. ఈ సందర్భంగా జస్టిస్ ఎం. నాగప్రసన్న పోలీసుల చర్యలపై ప్రశ్నలు లేవనెత్తారు. ఫిర్యాదుదారుడి చిరునామాలో విదేశీ...
News

మీనాక్షి ఆలయ భూమి ఆక్రమణ కేసు: రూ.60 కోట్ల విలువైన ఆస్తిపై 19 మందిపై కేసు

  తమిళనాడులోని మదురై ప్రసిద్ధ మీనాక్షి అమ్మన్ ఆలయానికి అనుబంధంగా ఉన్న ధార్మిక ట్రస్ట్‌కు చెందిన సుమారు రూ.60 కోట్ల విలువైన 1.79 ఎకరాల భూమి అక్రమ ఆక్రమణకు గురైన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో పోలీసులు 19 మందిపై...
News

గోమాతకు జాతీయ గౌరవ హోదా కల్పించాలి: గో సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ ప్రతినిధుల వినతి

నరసరావుపేట: గోమాతకు రాజ్యాంగబద్ధమైన జాతీయ గౌరవ హోదా కల్పించాలని, దేశవ్యాప్తంగా గోవధను పూర్తిగా నిషేధించాలని గో సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన గో సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ ప్రతినిధి రాధారమణదాస్ పల్నాడు జిల్లా నరసరావుపేటలో పీజీఆర్‌ఎస్‌లో...
News

హిందుత్వంమతం కాదు.. జీవన విధానం: వెంకయ్యనాయుడు

  భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హిందుత్వం అనేది మతం కాదని, అది భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే జీవన విధానమని పేర్కొన్నారు. దేశభక్తి, సమాజ ఐక్యత బలంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.  కృష్ణా జిల్లా ఉంగుటూరు...
1 42 43 44 45 46 3,084
Page 44 of 3084