News

ArticlesNews

మహిళా శక్తికి చిరస్మరణీయ చిహ్నం – అహిల్యాదేవి హోల్కర్

( మే 31 - అహిల్యాదేవి హోల్కర్ జయంతి ) భారతదేశ చరిత్రలో ధర్మపాలన, ప్రజాసేవ, మహిళా సాధికారత, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన మహనీయుల్లో రాజమాత అహిల్యాబాయి హోల్కర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రతి సంవత్సరం మే 31న ఆమె జయంతిని...
News

తాలిబాన్ల నుంచి తప్పించుకునేందుకు ఎవరూ చేయని పని చేసిన మహిళ… ఇప్పుడు ఎవరెస్ట్ అధిరోహించింది!

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం ఒక సాహసం అయితే, ఆ సాహసం వెనుక అంతులేని పోరాటం, కన్నీటి గాథ ఉంటే అది చరిత్ర అవుతుంది. సరిగ్గా అలాంటి చరిత్రనే సృష్టించారు ఆస్ట్రేలియాలో శరణార్థిగా ఉంటున్న ఆఫ్ఘనిస్థాన్ మహిళ రివర్...
News

ఇజ్రాయెల్‌తో సంబంధాలపై ముస్లిం దేశాలకు లష్కర్ నేత సైఫుల్లా కసూరి హెచ్చరిక

లష్కరే తొయిబా (LeT) డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణ స్థితికి తెచ్చుకోవాలని భావిస్తున్న ముస్లిం దేశాలను హెచ్చరించాడు. ఇజ్రాయెల్‌ను అంగీకరించే ఏ దేశం లేదా పాలకుడైనా 'విధ్వంసం', 'నాశనం' చవిచూస్తారని వార్నింగ్ ఇచ్చాడు....
News

ప్రకృతి వ్యవసాయంలో వినూత్న ప్రయోగం విత్తన గుళికల తయారీ

ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపర్రు గ్రామంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతులు సామూహికంగా విత్తన గుళికల (సీడ్ పెలెటైజేషన్) తయారీ కార్యక్రమం నిర్వహించారు. వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని...
News

భారతీయ జంటపై జాత్యాహంకారం

అమెరికాలో భారతీయులపై జాత్యాహంకార వ్యాఖ్యలు చేయడం సర్వసాధారణంగా మారింది. ఈ విషయమై ఆ దేశ మంత్రి మార్కో రూబియో వివరణ ఇచ్చినప్పటికీ పరిస్థితులు ఏ మాత్రం మారడం లేదు. తాజాగా అటువంటి ఘటన మరోకటి జరిగింది. భారతీయ సంతతికి చెందిన ఓ...
News

డిజిటల్‌ సేవలపై భక్తులకు అవగాహన కల్పించాలి

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందుకు సింహగిరికి వచ్చే భక్తులకు దేవస్థానం అందుబాటులోకి తెచ్చిన డిజిటల్‌ సేవలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని దేవస్థానం ఈవో జె.వెంకటరావు సూచించారు. సింహగిరిపై వివిధ స్వచ్ఛంద సంస్థల సభ్యులకు డిజిటల్‌ సేవలపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం...
News

ఆలయాలు నైతిక విలువల వికాస కేంద్రాలు

అల్లూరి సీతారామరాజు జిల్లా పద్మనాభంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం, కుంతీ మాధవ స్వామి ఆలయాన్ని త్రిదండి చినజీయర్‌ స్వామి దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సదస్సులో భక్తులకు ఆయన ప్రవచనాలు అందించారు. ఈ సందర్భంగా...
News

పశువుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం

మూగ జీవాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 53 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లో అదనంగా మరిన్ని ప్రత్యేక టీంలను నియమించినట్లు తెలిపారు....
1 45 46 47 48 49 2,969
Page 47 of 2969