‘పవిత్ర జలం తాగితే క్యాన్సర్ నయమవుతుంది’ అంటూ క్రైస్తవ పాస్టర్ ప్రచారం ! 8 మందిపై కేసు నమోదు
అద్భుత వైద్యం పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించారనే ఆరోపణల నేపథ్యంలో,మహారాష్ట్ర పూణేలోని కొండ్వా పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైస్తవ పాస్టర్ కెన్నెత్ పాల్ సిల్వేతో పాటు మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ‘పవిత్ర జలం’ సేవించడం లేదా శరీరానికి...







