పాక్కు తగిలిన సింధు జలాల ఒప్పందం నిలిపివేత సెగ
భారత్ గీసిన జల వ్యూహం పొరుగు దేశాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తోంది. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా ఢిల్లీ తీసుకున్న ‘సింధు జలాల ఒప్పందం నిలిపివేత’ నిర్ణయం సెగ.. ఇప్పుడు పాక్ ఆర్థిక రాజధాని కరాచీకి గట్టిగా తగులుతోంది. ఢిల్లీ పెంచిన వ్యూహాత్మక...







