News

News

పాక్‌కు తగిలిన సింధు జలాల ఒప్పందం నిలిపివేత సెగ

భారత్ గీసిన జల వ్యూహం పొరుగు దేశాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తోంది. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా ఢిల్లీ తీసుకున్న ‘సింధు జలాల ఒప్పందం నిలిపివేత’ నిర్ణయం సెగ.. ఇప్పుడు పాక్ ఆర్థిక రాజధాని కరాచీకి గట్టిగా తగులుతోంది. ఢిల్లీ పెంచిన వ్యూహాత్మక...
News

ఆదర్శప్రాయుడు శ్రీరాముడు

మానవాళికి శ్రీరాముడి జీవితం ఎంతో ఆదర్శప్రాయమని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్‌ స్వామి అన్నారు. విశాఖపట్నంలోని గాజువాక తుంగ్లాం గ్రామంలోని విజయరాఘవస్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన సామూహిక లక్ష్మీనారాయణ పూజలో పాల్గొన్నారు. అనంతరం భక్తులనుద్దేశించి...
News

ప్రసాదాల తయారీలో ఆహార భద్రత ప్రమాణాలు కీలకం

ఆలయాల్లో నిత్యం వేలాది మంది భక్తులు ప్రసాదాన్ని స్వీకరిస్తారని, వీటి తయారీలో ఆహార భద్రత ప్రమాణాలు ఎంతో కీలకమని నిపుణులు సూచించారు. రాష్ట్రంలో దేవాదాయశాఖకు చెందిన 20 ప్రధాన, ముఖ్య ఆలయాల్లో ప్రసాదాలు తయారుచేసే సిబ్బందికి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని రాష్ట్ర...
News

‘ధురంధర్’లో చూపించింది అక్షరాలా నిజం : కరాచీ మాజీ మేయర్ సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సిరీస్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన వేళ, పాకిస్థాన్‌కు చెందిన ఓ మాజీ మేయర్, జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆ చిత్రాలలో పాకిస్థాన్‌ను ప్రతికూలంగా చూపించారని...
News

నల్లమలలో చరిత్ర జాడల అన్వేషణకు ఏఎస్ఐకి అనుమతి

అడవులు జీవ వైవిధ్యంతో పాటు చారిత్రక పురావస్తు, సాంస్కృతిక సంపదకు నిలయాలు. అలాంటి అమూల్యమైన వారసత్వ సంపదను గుర్తించి, సంరక్షించడంతోపాటు మన చరిత్ర, సంస్కృతిని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్...
ArticlesNews

హిందువులు ఆధిపత్యవాదులు కాదు

   ఆర్ఎస్ఎస్ శతాబ్ది సంవత్సరాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 24న వాషింగ్టన్‌లో హడ్సన్ ఇన్‌స్టిట్యూట్ విద్యావేత్త, వాల్‌స్ట్రీట్ జర్నల్ సీనియర్ కాలమిస్ట్ వాల్టెర్ రస్సెల్ మీడ్‌తో ముఖాముఖిలో ఆరఎసఎస్ వందేళ్ల ప్రస్థానాన్ని సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబలే వివరించారు. ప్రపంచవ్యాప్తంగా సంస్థ విస్తరణపై మాట్లాడారు....
News

వందేమాతరం గేయాన్ని కొంతే వినిపించిన వైనం.. కేరళ గవర్నర్‌ అభ్యంతరం

కొత్తగా కొలువుతీరిన కేరళ ప్రభుత్వాన్ని వందేమాతరం వివాదం చుట్టుకుంది. తొలి అసెంబ్లీ సమావేశాల్లో జాతీ య గేయం వందేమాతరంలోని కొన్నిచరణాలు మాత్రమే వినిపించడంపై గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరంలోని అన్ని చరణాలను వినిపించడాన్ని...
ArticlesNews

మరో చారిత్రక విజయం ‘భోజ్‌శాల’

సనాతన ధర్మానికి నిలయమైన భారతదేశంలో హిందూ దేవాలయాలు, కట్టడాలు మావే అని కోర్టులలో వాదించుకోవాల్సి రావడం దురదృష్టకరం. మధ్యప్రదేశ్‌ ‌ధార్‌ ‌పట్టణంలోని భోజ్‌శాలలో లభ్యమైన శాసనంలో ప్రాకృత భాషలో ‘కోదండకావ్య’, ‘ఖడ్గశత’ అనే రెండు పద్యాలు ఉన్నాయి. ఒక పద్యం ధనుస్సుకు,...
1 40 41 42 43 44 2,969
Page 42 of 2969