News

News

ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి.. తీవ్రంగా ఖండించిన బాబూలాల్ మరాండీ

ఝార్ఖండ్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి జరిగింది. ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలోని ఆర్ఎస్‌ఎస్‌ కార్యాలయంపై మంగళవారం అర్ధరాత్రి 12.36 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ఇద్దరు గుర్తు తెలియని...
ArticlesNews

ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో ప్రేరణాత్మకంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం

ల ఆరోగ్య భారతి నంద్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 20, 21 తేదీలలో అయ్యలూరు గ్రామ పరిధిలోని ఎస్‌వీఆర్ ఇంజినీరింగ్ మరియు పాలిటెక్నిక్ కళాశాలల్లో ఆరోగ్య, యోగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ...
News

“నాకు నీట్ కాదు, బురఖానే ముఖ్యం”.. పరీక్ష రాయనన్న ముస్లిం విద్యార్థిని.

రాజస్థాన్ అజ్మీర్‌లో 18 ఏళ్ల ముస్లిం విద్యార్థిని కుల్సుమ్ బానో, బురఖా తీయమన్నందుకు నీట్ పరీక్ష రాయనని చెప్పింది. కుల్సుమ్ బురఖా, దుపట్టా ధరించి ఉంది, ఆమె పరీక్ష కేంద్రానికి చేరుకున్న తర్వాత భద్రతా సిబ్బంది, స్క్రీనింగ్ సిబ్బంది బురఖాతో లోపలికి...
ArticlesNews

తల్లిదండ్రులను దేవతల స్థానంలో కొలవడం భారతీయ సంస్కృతిలో భాగం

తల్లిదండ్రులపట్ల దయగల సంతానాన్ని పొందేందుకు పూర్వం యజ్ఞయాగాదుల వంటివి నిర్వహించేవారు. పరమ పవిత్రమైన భావనతో కార్యం చేపడితే తప్పక ఫలిస్తుంది. అందుకే లోక కల్యాణ కారకుడైన బిడ్డకోసం దశరథుడు పుత్ర కామేష్టి యాగం నిర్వహించాడు. అటువంటి సత్సంతాన భాగ్యం కలిగిన తల్లిదండ్రుల...
ArticlesNews

సంఘ కార్యానికి ప్రచారకులు ఎలా ఉపయోగపడతారంటే..

ఏ సంస్థలో లేని విధంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో ‘‘ప్రచారక్’’ అనే ఓ పద్ధతి వుంది. అంటే పూర్ణ సమయం దేశం కోసం, సంఘ కార్య విస్తరణ కోసం పనిచేయడం. మొదట్లో ఈ పద్ధతి ఎక్కువగా వుండేది కాదు. కానీ.....
ArticlesNews

తీర్థయాత్రలతో ముక్తి

పూర్వం ఎలాంటి సౌకర్యాలూ లేని రోజుల్లో కూడా పుణ్యక్షేత్రాలకు బయల్దేరేవారు. యాత్రలకు వెళ్లడం వల్ల నిత్య జీవితంలో ఉండే అలసట తగ్గి కొత్త ఉత్సాహం వచ్చి చేరుతుంది. ఎందరినో కలవడం,ఎన్నో చూడటం వల్ల వినోదం, విజ్ఞానం పెంపొందుతాయి. పుణ్యం, పురుషార్థం కూడా....
News

యూకేలో సర్జరీ పితామహుడు సుశ్రుతుడి కాంస్య విగ్రహం ఆవిష్కరణ

ఆధునిక ప్లాస్టిక్ సర్జరీకి ఆద్యుడు, శస్త్రచికిత్స పితామహుడు మహర్షి సుశ్రుతుడి 90 కిలోల కాంస్య విగ్రహాన్ని యూకేలో ఆవిష్కరించారు. 1505లో స్థాపించిన ప్రపంచంలోనే మొట్టమొదటి, అతిపెద్ద శస్త్రచికిత్స సంస్థగా (140కి పైగా దేశాల్లో 33,000 మందికి పైగా సభ్యులతో) పేరుగాంచిన 'రాయల్...
News

ఒక మతానికి చెందిన ప్రముఖ నాయకుల హత్యకు కుట్ర

తమిళనాడు నుంచి పారిపోయి వచ్చి అన్నమయ్య జిల్లా రాయచోటిలో సుదీర్ఘకాలం పాటు మారుపేర్లతో ఉన్న మహమ్మద్‌ అలీ ఎలియాస్‌ షేక్‌ మన్సూర్‌ ఎలియాస్‌ విజయ్‌కుమార్, షేక్‌ అమానుల్లా ఎలియాస్‌ అబూబకర్‌ సిద్ధిఖీలు దేశంలోని ఒక మతానికి చెందిన ప్రముఖ నాయకులను హతమార్చేందుకు...
1 40 41 42 43 44 3,007
Page 42 of 3007