భారతీయతకు పల్లె పిలుపు ౩వ భాగం
గురుకులంలో ప్రవేశాల ప్రక్రియ ఎలా ఉంటుంది? సాందీపని గురుకులంలో ప్రతి సంవత్సరం కేవలం నాల్గవ తరగతిలోకి మాత్రమే విద్యార్థుల ప్రవేశ ప్రక్రియను ఇప్పటివరకు మేం నిర్వహిస్తూ వస్తున్నాం. 40 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. ప్రతిసంవత్సరం అక్టోబర్, నవంబర్ మాసాలలో దసరా...







