News

ArticlesNews

భారతీయతకు పల్లె పిలుపు ౩వ భాగం

గురుకులంలో ప్రవేశాల ప్రక్రియ ఎలా ఉంటుంది? సాందీపని గురుకులంలో ప్రతి సంవత్సరం కేవలం నాల్గవ తరగతిలోకి మాత్రమే విద్యార్థుల ప్రవేశ ప్రక్రియను ఇప్పటివరకు మేం నిర్వహిస్తూ వస్తున్నాం. 40 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. ప్రతిసంవత్సరం అక్టోబర్, నవంబర్ మాసాలలో దసరా...
News

ధర్మస్థల అస్థిపంజరాల కేసు: ముగ్గురు అదృశ్యులుగా గుర్తింపు

కర్ణాటకలోని ధర్మస్థల సమీపంలోని బంగ్ల గుడ్డ ప్రాంతంలో ఇటీవల వెలికితీసిన మూడు అస్థిపంజరాల గుర్తింపుపై స్పష్టత లభించింది. డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా అవి గతంలో అదృశ్యమైన ముగ్గురు వ్యక్తులవేనని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) నిర్ధారించింది. సిట్‌ అధికారులు నిర్వహించిన డీఎన్‌ఏ...
ArticlesNews

ద్రౌపది : ఆత్మగౌరవం, ధైర్యం, ధర్మానికి ప్రతీక

  మహాభారతంలో ద్రౌపది అసాధారణ ఆత్మగౌరవానికి, అపారమైన ధైర్యానికి ప్రతీకగా నిలిచిన మహానారి. జీవితాంతం ఎన్నో సవాళ్లు, అవమానాలు, అగ్నిపరీక్షలు ఎదురైనా ఆమె తన ఆత్మవిశ్వాసాన్ని, ధర్మంపై నమ్మకాన్ని ఎన్నడూ కోల్పోలేదు. అందుకే ప్రసిద్ధమైన పంచకన్యా శ్లోకంలో ఆమెకు విశిష్ట స్థానం...
News

హైదరాబాద్‌లో వినాయక విగ్రహాల ఎత్తుపై పోలీసుల ఆంక్షలు

వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సైబరాబాద్ పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. గత ఏడాది వినాయక విగ్రహాల నిమజ్జన సమయంలో చోటుచేసుకున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి 16 అడుగులకు మించిన ఎత్తు గల...
News

ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై విద్యావేత్తల ఆగ్రహం.. 215 మంది బహిరంగ లేఖ

: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ చేసిన "గోమూత్ర నిపుణుడు" వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆమె వ్యాఖ్యలు శాస్త్రవేత్తలు, విద్యావేత్తల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంటూ 215 మంది విద్యావేత్తలు ప్రియాంక గాంధీకి బహిరంగ లేఖ రాశారు. యాంటీ పేపర్...
News

రాజ్యసభలో మనుస్మృతి వ్యాఖ్యలపై దుమారం.. ఖర్గే వ్యాఖ్యలు రికార్డు నుంచి తొలగింపు

 పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర దుమారానికి దారితీశాయి. మనుస్మృతిలోని కొన్ని బోధనలను ప్రస్తావిస్తూ వాటినే ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలతో...
ArticlesNews

త్రివర్ణ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య

(  ఆగస్టు 2 - పింగళి వెంకయ్య జయంతి  ) మువ్వన్నెల జెండా గగనవీధిలో రెపరెపలాడుతుంటే ప్రతీ భారతీయుడి గుండే గర్వంతో ఉప్పొంగిపోతుంది. అలాంటి త్రివర్ణ పతాకానికి రూపకల్పన చేసిన మహనీయుడు పింగళి వెంకయ్య. గాంధేయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు అయిన పింగళి...
1 40 41 42 43 44 3,084
Page 42 of 3084