మల్లయ్యకొండ జోలికొస్తే ఊరుకోం.. మైనింగ్ ప్రక్రియను నిలిపివేయాలి
మైనింగ్ పేరుతో అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెకు సమీపంలోని సాధు, మల్లయ్యకొండల జోలికొస్తే చూస్తూ ఊరుకోబోమని స్థానికులు, భక్తులు హెచ్చరించారు. అన్ని రాజకీయ పార్టీల నేతలు, మల్లికార్జున స్వామి అన్నదాన ట్రస్టు సభ్యులు, స్థానికులు మల్లయ్యకొండ కింద అన్నదాన కేంద్రం వద్ద మీడియాతో...







