News

News

‘వందేమాతరం’ బిల్లుపై ముస్లింల అభ్యంతరం

'వందేమాతరం' గీతాన్ని అగౌరవపరిస్తే శిక్షార్హమైన నేరంగా పరిగణించే సవరణ బిల్లుపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చట్టం పౌరుల మత స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధమని బోర్డు పేర్కొంది....
News

బెంగాల్ సీఎంపై దాడికి కుట్ర.. జైషే ఉగ్రవాది ప్రియురాలు అరెస్ట్‌

పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారిపై దాడి కోసం కుట్ర పన్నారనే ఆరోపణలపై అనుమానిత జైష్ ఉగ్రవాది ప్రియురాలిని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్‌ చేశారు.  రాజకీయ నాయకులు, ప్రముఖులను లక్ష్యంగా చేసుకునే హనీట్రాప్ నెట్‌వర్క్‌లో ఆమె భాగమని అనుమానిస్తున్నారు....
News

నూజివీడు జ్ఞాన సరస్వతి ఆలయంలో ఆషాఢ మాస సారె

ఏలూరు : రెండో బాసరగా పేరొందిన నూజివీడులోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించే వార్షిక సారె కార్యక్రమం శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు...
News

హిందూ ధర్మంలో నదులు దైవస్వరూపాలు : మద్రాస్ హైకోర్టు

చెన్నై: పర్యావరణ పరిరక్షణ, భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తూ మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తమిళనాడులోని తామిరబరణి నదికి 'జ్యూరిస్టిక్ పర్సన్' (న్యాయపరమైన వ్యక్తి) హోదాను కల్పిస్తూ, హిందూ సంప్రదాయంలో నదులను దైవస్వరూపాలుగా ఆరాధించే విశ్వాసాన్ని కూడా ప్రస్తావించింది....
News

జాతీయ వాదానికి సంస్కృతమే ఊతం

జాతీయ వాదానికి సంస్కృతమే ఊతం అని   ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 25 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా సంస్కృత సప్తాహం వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్.డి. విల్సన్ (శరత్ చంద్ర) తెలిపారు. వడ్డేశ్వరంలోని అకాడమీ కార్యాలయంలో  నిర్వహించిన విలేకరుల...
News

హెడ్గేవార్ నివాసంపై ప్రత్యేక బ్రోచర్ ను ఆవిష్కరించిన తపాలా శాఖ

నాగపూర్ : నాగపూర్ లోని తపాలా శాఖ ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. నాగపూర్ కేంద్రంగా ఆరెస్సెస్ ప్రారంభమైన చారిత్రక సందర్భ నేపథ్యంలో డాక్టర్ హెడ్గేవార్ నివాసంపై ఓ బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ మోహన్...
News

ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలి: త్రిదండి అహోబిల రామానుజ జీయర్

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకుని సత్సంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామీజీ అన్నారు. కర్నూలు నగర శివారులోని మామిదాలపాడులో ఉన్న గోదా రంగనాథస్వామి దేవస్థానం (గోదా గోకులం క్షేత్రం)ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గోకులం వ్యవస్థాపక...
News

భోజ్‌శాల సమీప దర్గాలో శుక్రవారం ప్రార్థనలకు అనుమతి: సుప్రీంకోర్టు

  మధ్యప్రదేశ్‌లోని   భోజ్‌శాల కాంప్లెక్స్‌కు సమీపంలోని దర్గాలో ముస్లింలు ప్రతి శుక్రవారం ప్రార్థనలు నిర్వహించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు నమాజ్‌ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రధాన...
1 39 40 41 42 43 3,084
Page 41 of 3084