News

News

విజయనగరంలో వైభవంగా పైడితల్లి అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్ఠ మహోత్సవం

విజయనగర ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో కీలక ఘట్టమైన శిఖర ప్రతిష్ఠ మహోత్సవం గురువారం ఉదయం వేదమంత్రోచ్చారణల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం 10.47 గంటలకు సింహలగ్నంలో ఈ మహోత్సవాన్ని సింహాచలం దేవస్థానం వేదపాఠశాల...
News

దేవాలయ గోశాలలు గోసంరక్షణకు, సనాతన సంస్కృతికి ప్రతీకలు

దేవస్థానాల్లో గోశాలల నిర్వహణ కేవలం పశుసంరక్షణకే పరిమితం కాకుండా, సనాతన ధర్మం, గోసంరక్షణ, ఆధ్యాత్మిక విలువలకు ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర దేవాలయ పాలనా సంస్థ (సిటా) డైరెక్టర్‌, మాజీ దేవదాయశాఖ కమిషనర్‌ ఎన్. ముక్తేశ్వరరావు అన్నారు. నిరంతర పర్యవేక్షణ, శాస్త్రీయ నిర్వహణ...
News

అమర్‌నాథ్ యాత్రపై పటిష్ఠ నిఘా

జులై 3న ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్రను సురక్షితంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 'ప్రాజెక్ట్ హాక్ ఐ' అనే సమగ్ర నిఘా, భద్రతా కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. యాత్రా మార్గంలో నిరంతర నిఘా...
News

పంజాబ్ లో క్రైస్తవ సంతుష్టీకరణ.

పంజాబ్ లో క్రైస్తవ మిషనరీల ప్రభావం వేగంగా విస్తరిస్తోంది. 2027 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సంతుష్టీకరణ రాజకీయాల్లో భాగంగా ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమృత్‌సర్ జిల్లాలోని అజ్నాలా నియోజకవర్గ పరిధిలోని 61 గ్రామాల్లో క్రైస్తవ సామాజిక భవనాల నిర్మాణానికి రూ....
News

పాఠ్యపుస్తకాల్లో ‘ఎమర్జెన్సీ’ పాఠం- NCERT కీలక నిర్ణయం

భారత రాజకీయ చరిత్రలో అత్యంత వివాదాస్పదంగా భావించే 'జాతీయ అత్యవసర పరిస్థితి' (ఎమర్జెన్సీ) విధించి 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT) కీలక నిర్ణయం తీసుకుంది. తొమ్మిదో తరగతి సామాజిక శాస్త్రం పాఠ్య పుస్తకంలో...
ArticlesNews

రాజ్యాధికారమూ దైవకార్యమే..!

జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి (జూన్‌ 27) ‌హిందూ సామ్రాజ్య దినోత్సవం సింహాల్లా గర్జించడంకాదు, గర్జించే సింహాలను, గడగడ లాడించిన చరిత్ర మనది. భారతచరిత్రలో క్రీ.శ.712లో దాహిర్‌ ‌రాజు నుండి ప్రారంభించి నిన్న మొన్నటి సుభాష్‌ ‌చంద్రబోస్‌ ‌వరకు ఇదే చరిత్ర. కాని...
News

యువకుడి దైవభక్తి- కాలినడకన కేదార్‌నాథ్, కావడి యాత్ర పూర్తి

కొందరు తమ ఇష్ట దైవాన్ని దర్శించుకోవడానికి బస్సులు, ట్రైన్లు, ఇతర రవాణా సదుపాయాల్లో వెళ్తుంటారు. ఇంకొందరు కాలినడకన పుణ్యక్షేత్రాలకు వెళ్లి దేవుడ్ని దర్శించుకుంటారు. అదే కోవకు చెందిన వ్యక్తి ఉత్తర్‌ప్రదేశ్‌లో బిజ్నోర్‌కు చెందిన మదన్ సింగ్ (25). ఇప్పటికే కాలినడకన కేదార్‌నాథ్,...
News

పాక్ లో బహుభార్యత్వం ఉంటే ఇక్కడా ఉండాలి : సనా మాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు

మహారాష్ట్ర శాసనసభలో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)పై జరిగిన చర్చ సందర్భంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎమ్మెల్యే సనా మాలిక్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వివాదాస్పదమయ్యాయి. బహుభార్యత్వాన్ని కేవలం ముస్లింలకే పరిమితం చేయడం సరికాదని, అన్ని మతాల్లోనూ అలాంటి ఆచారాలు ఉన్నాయని...
1 32 33 34 35 36 3,007
Page 34 of 3007