ఇంద్రకీలాద్రిపై రెండో ఘాట్రోడ్డు – రూ.13 కోట్లతో అంచనాలు
ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండో ఘాట్రోడ్డు ఏర్పాటుకు అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. ఇందుకుగానూ దేవస్థానం ఇంజినీరింగ్ విభాగం, ఆర్అండ్బీ శాఖ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ (ఎన్ఐఆర్ఎం) సంయుక్త ఆధ్వర్యంలో...







