News

News

ఇంద్రకీలాద్రిపై రెండో ఘాట్‌రోడ్డు – రూ.13 కోట్లతో అంచనాలు

ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండో ఘాట్‌రోడ్డు ఏర్పాటుకు అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. ఇందుకుగానూ దేవస్థానం ఇంజినీరింగ్‌ విభాగం, ఆర్‌అండ్‌బీ శాఖ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రాక్‌ మెకానిక్స్‌ (ఎన్‌ఐఆర్‌ఎం) సంయుక్త ఆధ్వర్యంలో...
News

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం సరికాదు

తిరుమల: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో దారం కనిపించిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో టీటీడీ దృష్టికి వచ్చింది. దీనిపై టీటీడీ స్పందిస్తూ.. భక్తులు నిర్ధారణ లేని వీడియోలను నమ్మవద్దని, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేసింది....
News

అజ్ఞాత వీరులు – ‘రా’ అధికారులు

భారతదేశాన్ని రక్షిస్తున్నవారు ఎవరు? ఈ ప్రశ్నకు మనలో చాలామంది వెంటనే మన సైనికులు, పోలీసులు, సరిహద్దు భద్రతా దళాలు అని సమాధానం చెబుతారు. సరిహద్దుల్లో నిలబడి శత్రువులను ఎదుర్కొనే మన సైనికుల త్యాగాలు వర్ణనాతీతం. అయితే, ఈ దళాల వెనుక ఎవరికీ...
News

ఓణం : కేవలం సాంస్కృతిక వేడుకేనా? హిందూ మూలాలపై కొత్త చర్చ

  కేరళంలో ఓణం వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ.. ఈ పండుగకు సంబంధించిన మతపరమైన గుర్తింపుపై సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. ఓణం కేవలం మలయాళ సంస్కృతికి, వ్యవసాయ సంప్రదాయాలకు సంబంధించిన పంటల పండుగ మాత్రమేనని కొందరు ప్రచారం చేస్తుండగా.....
ArticlesNews

12 ఆగస్ట్, 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?

1 ఆగస్ట్ 1947 : దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది? 2 ఆగస్ట్ 1947: దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది? 3 ఆగస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?...
News

‘లవ్‌ జిహాద్‌’ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయాలి

కాకినాడకు చెందిన పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబం విషాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ డిమాండ్‌ చేశారు. ఈ ఘటనలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్‌ సాదిక్‌...
News

యూపీలో పోలీసులకు, గో స్మగ్లర్లకు మధ్య కాల్పులు

ఉత్తర్‌ప్రదేశ్‌లో గోవుల అక్రమ రవాణా, గోవధకు పాల్పడుతున్నారన్న సమాచారంతో వెళ్లిన పోలీసులకు, నిందితులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అనుమానిత గో స్మగ్లర్లు తీవ్రంగా గాయపడ్డారు. మరో వ్యక్తి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. మీరట్‌లో ఆదివారం...
News

అఖండ గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం ఏర్పాట్లు

  అమరావతి: గోదావరి మహానదిని ఆరాధిస్తూ.. పుణ్యస్నానాలు, పూజలు, ధార్మిక కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వైభవాన్ని చాటేలా వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రకృతి ఆరాధన, సనాతన ధార్మిక సంప్రదాయాలు, ఆధ్యాత్మిక చింతన మమేకమయ్యేలా పుష్కరాలను ఘనంగా...
1 32 33 34 35 36 3,122
Page 34 of 3122