News

News

90 ఏళ్ల అత్తగారిని తలపై మోస్తూ యాత్రలు చేస్తున్న కోడలు

హర్యానాకు చెందిన ప్రముఖ గాయని కాజల్ చౌదరి తన 90 ఏళ్ల అత్తగారి చిరకాల కోరికను నెరవేర్చేందుకు చేసిన విశేష సేవ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ప్రత్యేకంగా రూపొందించిన బుట్టలో తన అత్తగారిని తలపై మోస్తూ ఆమె...
News

రక్షణ రంగంలో మరో మైలురాయి.. రుద్ర క్షిపణి పరీక్ష విజయవంతం

భారత రక్షణ రంగంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎయిర్-టు-సర్ఫేస్ లక్ష్యాలను ఛేదించే రుద్ర ఎం-2 (RudramM-2) క్షిపణి పరీక్షను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) విజయవంతంగా పూర్తి చేసింది. ఒడిశా తీరం వీలర్...
News

‘హనీ ట్రాప్’ ద్వారా రహస్య సమాచారం సేకరించాలన్న కుట్ర భగ్నం

జమ్మూ-కాశ్మీర్‌లోని దోడా జిల్లాకు చెందిన ఓ యువకుడిని సోషల్ మీడియా ద్వారా సంప్రదించి, సున్నితమైన భద్రతా సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. భద్రతా వర్గాల సమాచారం ప్రకారం, పాకిస్థాన్‌కు చెందినట్లు అనుమానిస్తున్న వ్యక్తులు ‘హనీ ట్రాప్’ తరహా వ్యూహాన్ని...
ArticlesNews

రామాయణ మహాకావ్యంలో భక్తిరసానికి పరాకాష్ఠ గుహుడు

రామాయణ మహాకావ్యంలో భక్తిరసానికి పరాకాష్ఠగా నిలిచే ఘట్టాల్లో నిషాదరాజు గుహుడి వృత్తాంతం అద్వితీయమైనది. పితృవాక్య పరిపాలన కోసం అడవులకు బయలుదేరిన దాశరథికి గంగాతీరంలో ఎదురైన తొలి ప్రేమామృతం గుహుడు. శృంగిబేరపుర ప్రభువైన గుహుడు, రాముడు రాజ్యభోగాలను వీడి కారడవులకు వస్తున్నాడన్న వార్త...
News

తిరుమంధంకున్ను ఆలయ పరిపాలనను సాంప్రదాయ ట్రస్టీలకు అప్పగించాలి: కేరళ హైకోర్టు

కేరళంలోని మలప్పురంలో ప్రసిద్ధ అంగడిపురం తిరుమంధంకున్ను భగవతి ఆలయ పరిపాలనను దాని సాంప్రదాయ వంశపారంపర్య ట్రస్టీలకు తిరిగి అప్పగించాలని కేరళ హైకోర్టు మలబార్ దేవస్వం బోర్డును ఆదేశించింది. ఆలయ పరిపాలనపై బోర్డు చేపట్టిన చర్యలకు తగిన చట్టబద్ధమైన ఆధారాలు లేవని కోర్టు...
ArticlesNews

ఆధ్యాత్మికత, ఆరోగ్యం, విశ్వచైతన్యానికి ప్రతీక ఓంకార నాదం

హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం విశ్వమంతా వ్యాపించి ఉన్న అనంతమైన శబ్దాన్నే ‘ఓంకార నాదం’ లేదా ‘ప్రణవ నాదం’ అని పిలుస్తారు. సృష్టి ప్రారంభంలో ఉద్భవించిన తొలి ధ్వని ‘ఓం’ అని వేదాలు, ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. అందుకే ఓంకారాన్ని పరబ్రహ్మ స్వరూపంగా,...
News

కేదారనాథ్​లో వీఐపీ దర్శనాలకు చెక్​- ఇకపై ఎవరైనా రూ.1100 టికెట్ తీసుకుంటేనే ఎంట్రీ!

పవిత్ర కేదార్​నాథ్​ క్షేత్రంలో ఇకపై వీఐపీ దర్శనాలకు చెక్ పడనుంది. సాధారణ భక్తుల దర్శన విధానం పూర్తిగా మారనుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కేదార్​నాథ్ ధామ్​లో రోజురోజుకూ భక్తుల రద్దీ బాగా పెరుగుతోంది. దీనికి తోడు వీఐపీల తాకిడి కూడా ఎక్కువ...
News

ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలి

రైతులందరూ ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత అన్నారు. స్థానిక కలెక్టరేట్లో ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కోవడానికి రైతులు సాగు చేయాల్సిన పంటలు, అనుసరించాల్సిన పద్ధతులకు సంబంధించి వ్యవసాయ శాఖ రూపొందించిన పుస్తకాన్ని ఆ శాఖ...
1 32 33 34 35 36 2,968
Page 34 of 2968