News

News

‘లవ్‌ జిహాద్‌’ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయాలి

కాకినాడకు చెందిన పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబం విషాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ డిమాండ్‌ చేశారు. ఈ ఘటనలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్‌ సాదిక్‌...
News

యూపీలో పోలీసులకు, గో స్మగ్లర్లకు మధ్య కాల్పులు

ఉత్తర్‌ప్రదేశ్‌లో గోవుల అక్రమ రవాణా, గోవధకు పాల్పడుతున్నారన్న సమాచారంతో వెళ్లిన పోలీసులకు, నిందితులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అనుమానిత గో స్మగ్లర్లు తీవ్రంగా గాయపడ్డారు. మరో వ్యక్తి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. మీరట్‌లో ఆదివారం...
News

అఖండ గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం ఏర్పాట్లు

  అమరావతి: గోదావరి మహానదిని ఆరాధిస్తూ.. పుణ్యస్నానాలు, పూజలు, ధార్మిక కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వైభవాన్ని చాటేలా వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రకృతి ఆరాధన, సనాతన ధార్మిక సంప్రదాయాలు, ఆధ్యాత్మిక చింతన మమేకమయ్యేలా పుష్కరాలను ఘనంగా...
News

కశ్మీరీ పండిట్ల ఊచకోతపై 28 ఏళ్ల తర్వాత మళ్లీ దర్యాప్తు

జమ్మూకాశ్మీర్ లోని వాందామాలో 1998లో 23 మంది కశ్మీరీ పండిట్ల నరమేధంపై ఆ రాష్ట్ర దర్యాప్త సంస్థ(ఎసీఐఏ) పునర్విచారణ ప్రారంభించింది. లోయలో ఉగ్రవాదులు జరిపిన ఘాతుకాలకు సంబంధించిన కేసులు ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉండటంతో మళ్లీ దర్యాప్తు ప్రారంభించింది. కశ్మీరీ...
News

ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి కాదు.. యూపీ విద్యార్థిని పిటిషన్‌ను కొట్టివేసిన అలహాబాద్ హైకోర్టు..

పాఠశాల యూనిఫామ్‌తో పాటు హిజాబ్ లేదా తలపై స్కార్ఫ్ ధరించేందుకు అనుమతించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. ఇస్లాంలో మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరి అని నిరూపించేందుకు తగిన వాస్తవ లేదా...
News

భూమిపై తొలి జీవం భారత్‌లోనే పుట్టిందా?

భూమిపై జీవం ఆవిర్భావానికి సంబంధించిన అత్యంత ప్రాచీన ఆధారాలను భారతీయ భూగర్భ శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. జార్ఖండ్‌లోని సింగ్‌భూమ్ క్రేటన్ శిలల్లో సుమారు 350 కోట్ల (3.5 బిలియన్) ఏళ్ల నాటి సూక్ష్మజీవుల అవశేషాలు (మైక్రోబియల్ మ్యాట్స్) లభ్యమైనట్లు పరిశోధకులు వెల్లడించారు....
News

పాకిస్తాన్ కుట్రల బారిన పడకుండా గురుద్వారాల ద్వారా ISI ప్రమాదాలపై అవగాహన

పాకిస్తాన్ తన దుష్టచర్యలను మానడం లేదు. పంజాబ్‌లో ఉగ్రవాదాన్ని, యువతను మత్తుపదార్థాలకు బానిసలుగా చేసే కుట్రలు చేస్తోంది. దీనిని తిప్పికొట్టడానికి పంజాబ్‌లోని సిక్కు సమాజం పాకిస్తాన్‌పై పోరాటం ప్రారంభించింది. గురుద్వారాల ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు: "పాకిస్తాన్ కుట్రల బారిన పడకుండా...
News

స్వామి లక్ష్మణానంద శత జయంతి వేడుకలు ప్రారంభం

భువనేశ్వర్ : మత ఛాందసుల చేతిలో ఘోరంగా హత్యకు గురైన స్వామి లక్ష్మణానంద శత జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆయన జన్మస్థలమైన గురుజంగ్ కేంద్రంగా ఇవి ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో సీఎం మోహన్ చరణ్ మాంఝీ, అసెంబ్లీ స్పీకర్ సురమ పధి,...
1 34 35 36 37 38 3,124
Page 36 of 3124